భైంసా పట్టణంలోని వివేకానంద ఆవాసానికి మండల కేంద్రమైన కుంటాలకు చెందిన తాటి పద్మావతి సోమేశ్వర్ దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా బుధవారం విరాళాన్ని అందజేశారు కుంటాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సోమేశ్వర్ 5100 విరాళాన్ని ఆవాసం నిర్వాహకులకు అందించారు ఈ సందర్భంగా ఆవాసం పిల్లలతో కలిసి భోజనం చేశారు ఇందులో విద్యార్థులకు ఒకరోజు భోజనం ఖర్చు వ్యక్తిగత ఫైల్స్ ను అందించారు ఆవాస కమిటీ సభ్యులు వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
No comments:
Post a Comment