Monday 25 March 2024

దివ్యాంగులకు వ్యాపార చేయూత

 ఉమ్మడి జిల్లాకు 63 యూనిట్లు మంజూరు

దివ్యాంగులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఆర్థిక చేయూత అందించి చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది స్వయం ఉపాధి అవకాశాల కోసం రాయితీ రుణాలు అందించేందుకు సిద్ధమైంది అందులో భాగంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50వేల రూపాయల నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటుంది

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు 63 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది 50 వేల రుణాలకు 100% రాయితీ లక్షకు 80 శాతం రెండు లక్షలకు 70% మూడు లక్షలకు 60% చొప్పున రాయితీ రుణాలను అందించనున్నది డబ్బులు పొందిన వారు కిరాణం బట్టల దుకాణం కూరగాయల విక్రం తదితర వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలి

 త్వరలోనే అర్హుల ఎంపిక

యూనిట్ల అందించేందుకు అర్హులైన దివ్యాంగుల ఎంపికను త్వరలోనే చేపట్టనున్నారు ఎందుకు మండల కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తులను స్కూటీని చేసి జిల్లా స్థాయిలో అందిస్తారు జిల్లా కమిటీ అర్హుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తారు మంజూరైన రుణాలతో లబ్ధిదారులు ఏ యూనిటీ నెలకొల్పారు వాటి చిత్రాలతో సహా రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు

రైతు రుణాలు పొంది ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లాకు 35 యూనిట్లు మంజూరయ్యాయి వాటికి సంబంధించి అర్హులను ఎంపిక చేసే పనిని త్వరలో పూర్తి చేస్తాము రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి నిజామాబాద్ గారు తెలిపారు నిజామాబాద్కు 35 యూనిట్లు కామారెడ్డి జిల్లాకు 28 యూనిట్లు మంజూరయ్యాయి

No comments:

Post a Comment