Friday 29 March 2024

అంతిమయాత్ర రథం అందజేత

 

కామారెడ్డికి చెందిన కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో టౌన్ లో అంతిమయాత్రకు ఉపయోగించే రథాన్ని ట్రస్టు ప్రతినిధులు గొల్లవాల కవరస్తాన్ ప్రతినిధులకు శుక్రవారం అందించారు లక్షల రూపాయల విలువ చేసే వెహికల్ ఇవ్వడం పట్ల ట్రస్టు సభ్యుడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు

No comments:

Post a Comment