Thursday 29 February 2024

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే నో గవర్నమెంట్ జాబ్

 


రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబోదని వెల్లడి

రాజస్థాన్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ సర్కారు విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్ధించింది ఈ నిబంధన వివక్షకు దారి తీయదని రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తెలిపింది రాజస్థాన్కు చెందిన రాంజీలాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి 2017 లో రిటైర్ అయ్యారు  కానిస్టేబుల్ ఉద్యోగానికి 2018 లో దరఖాస్తు చేసుకున్నారు అయితే రాంజీకి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉండడంతో దరఖాస్తుల అధికారులు తిరస్కరించారు ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఇది విధాన పరమైన నిర్ణయం అని జోక్యం చేసుకోమని హైకోర్టు ఆపిటిషన్ కొట్టేసింది దీంతో రాంజీలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిబంధనలను సమర్థించింది ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే దీని లక్ష్యం అని చెప్పింది రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసు రూల్స 1989 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు ఆ తర్వాత ఈ నిబంధనను రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ అమలు చేస్తూ రాజస్థాన్ వేరియస్ సర్వీస్ రూల్స్ చట్టానికి 2001లో సవరణలు చేశారు

మెడికేర్ హాస్పిటల్ కామారెడ్డి

 మెడికేర్ హాస్పిటల్ 

రోడ్లు భవనాల శాఖ బిల్డింగ్ ఎదురుగా

 ఎన్హెచ్ 44 రోడ్ 

కామారెడ్డి503111

మీ హృదయం పదిలంగానే ఉందా 

కార్డియాక్ కన్సల్టేషన్ ఈసీజీ 2d ఈకో అసలు ధర 1700 రూపాయలు ప్రతి శుక్రవారం మరియు శనివారాల్లో ఆఫర్ ధర ఎనిమిది వందల రూపాయలు మాత్రమే

ఈ కార్డియాకు ఓపిడి నందు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు 2d ఎకో  tmt  సర్వీసులు లభించును

మీరు ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్నారా

ఛాతి నొప్పి గుండెలో మంట గుండె వేగంగా కొట్టుకోవడం శ్వాస ఆడక పోవడం అలసట చెమటలు పట్టడం కాళ్ళ వాపు పోస్ట్ హార్ట్ సర్జరీలు

24/7 కార్డియాక్ సేవలు పూర్తిగా ఇప్పుడు మన కామారెడ్డి లో 

మా సీనియర్ గుండె వ్యాధి నిపుణులను  సంప్రదించండి 08468350004 మరియు 08468350003

 Dr sanaullah Khan MBBS pgdcc clinical cordiology ex senior cardiology registrar care hospital musheerabad associate cardiologist snt Teresa hospital Sanath Nagar Hyderabad




దోషినరం దొరకక మరణశిక్ష నిలిపివేత

 50 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీకి ప్రాణాంతక సుదిమందు ఇచ్చి చంపడంలో వైద్య సిబ్బంది విఫలమయ్యారు శరీరంలో చెడు రక్త ప్రవాహం జరిగే సిరకు సంబంధించిన నరాన్ని కనిపెట్టలేకపోవడమే ఇన్దుకు కారణం? ఈ కారణంగా అతడి మరణశిక్షను అమెరికాలోని విడాకు రాష్ట్రం తాత్కాలికంగా నిలిపివేసింది క్రేజ్ 73 సంవత్సరాల ఐదుగురిని హత్య చేసిన కేసులో దోషి బుధవారం భారీ భద్రత మధ్య మూడు వైద్య బృందాలు 8 సార్లు ప్రాణాంతక ఇంజక్షన్ ఇవ్వడానికి అతని శరీరంలోని వివిధ భాగాలను పరిశీలించారు సూది మంది ఇవ్వడానికి సరైన నరం దొరకక ఇచ్చేశారు అయితే దోషిక మరణశిక్ష అమలు చేయడానికి వేరే పద్ధతులను ప్రయత్నిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు దీనిపై క్రియేట్ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు దీనిపై స్పందించిన న్యాయస్థానం డెత్ వారం సమయం పూర్తయ్యలోపు మన శిక్ష అమలుకు మరో పద్ధతి అమలు చేయకూడదని స్టే ఇచ్చింది మరణాన్ని శిక్ష అమలుకు మరో వారంట్ తెచ్చుకోవాలని చెప్పింద

చేప కొంచెం కూత ఘనం

 పిట్ట కొంచెం కూతగనం అనే సామెత ఈ చేపకు సరిగ్గా సరిపోతుంది ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయినా daniyenella serebram  మనిషి గోరు అంత ఉంటుంది పక్కాగా చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చెవులు చిల్లులు పడవలసిందే శబ్దాల్ని చేయడంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్ కు చెందిన చారైట్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు ఈ చేపల 140 డిసిబుల్స్ వరకు శబ్దం చేయగలరని అంబులెన్స్ సైరన్ జాక్ హేమర్ డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు



మనిషి తోక ఎలా మాయమైంది

 


రెండున్నర కోట్ల ఏళ్ల కిందటి వరకు కోతులతో పాటు మనుషులకు తోకలు కాలక్రమణా కనుమరుగైన వైనం కారణాలను వివరించిన శాస్త్రవేత్తలు

మనిషి కోతి నుంచి వచ్చాడని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాము కోతులకు తోకలు ఉండడం ఇప్పుడు కూడా చూస్తున్నాము అయితే వాటి నుంచే వచ్చిన మనుషులకు మాత్రం తోకలు లేవు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయంపై గత కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేశారు ఎట్టకేలకు తోక రహస్యాన్ని ఇటీవల కనిపెట్టారు వారి పరిశోధన ప్రకారం 2 1/2 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కోతులకు ఉన్నట్లే మనుషులకు కూడా తోకలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అయితే కాలక్రమమైన మనుషులు రేప్ గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్లు గుర్తించారు డిఎన్ఏ లో కొత్తగా చేరిన ఏ ఎల్ యు వై జంపింగ్ జీన్స్ అని కూడా పిలుస్తారు అనే ప్రత్యేక చంద్రుల కారణంగానే మనుషులలో తోకలు పెరగడం మర్చిపోయారని ఇదే సమయంలో జంపింగ్ జీన్స్ లేకపోవడంతో కోతులు ఎలుకలు, పిల్లుల వంటి జీవులలో తోకలు పెరగడం అలాగే కొనసాగుతున్నట్లు వివరించారు అయితే మనుషులలో జంపింగ్ జీన్స్ చేరడానికి గల కారణాలను కనుగొనాల్సి ఉన్నట్లు వెల్లడించారు న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల జనన సమయంలోనే కేంద్రనాడి వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని పరిశోధనలో కనుగొన్నారు ఈ లోపాలు కూడా కాకతాళియంగా తోకలు కోల్పోయిన సమయంలోనే జరిగే ఉంటాయని భావిస్తున్నారు 

తోక పొడవులలో తేడా ఎందుకు? ఒక్కో జీవితం లో తేడా ఎందుకు ఉందన్న అంశంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు డీఎన్ఏలో టీబీఎక్స్టీ అనే జన్యుల మోతాదును బట్టి ఒక్కో జీవితం ఒక సైజులో మార్పు జరుగుతున్నట్లు వాళ్లు గుర్తించారు

పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకున్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్ జీన్స్ క్రమంగా ప్రవేశపెట్టారు ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు

బీపీకి చాయ్ చికిత్స

 అది కరెక్ట్ ఫోటో అనగానే గుండెవేగం పెరుగుతుంది ఆ ప్రభావం అలాంటిది మరి శారీరక శ్రమ కరువైన జీవనశైలికి పోషకాలు లేని ఆహారం తోడు కావడం వల్ల అది కరెక్ట్ పోటు సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రక్తపోటు నియంత్రించేందుకు రకరకాల మార్గాలు వినిపిస్తున్నాయి వాటిలో ఒకటి సెలెరి టి సేలరీ అనేది ఒక రకమైన తోటకూర ఒకప్పుడు పెద్దగా తెలియకపోయినా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతుంది పోటీ లేదా రసం రూపంలోనూ లభిస్తోంది 100 గ్రాముల సెలరీ ఆకులను సన్నగా తరిగిపెట్టుకొని 50 గ్రాముల ఖర్జూరం ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక లీటర్ నీటిలో మిశ్రమాన్ని అరగంట సేపు మరిగించాలి రోజుకు మూడుసార్లు ఆ పానీయాన్ని తాగవచ్చు శక్తి ఈ ఆకుకూరకు ఉందని అంటారు ఖర్జూరాలలో ఉండే పొటాషియం ఒంట్లోని సోడియం నిలవాలని నియంత్రణలో ఉంచి రక్తపోటును అదుపు చేస్తుందని నిపుణుల మాట

స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు

 సివిల్ లేదా క్రిమినల్ కేసులలో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసి స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతా అదే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది రాజ్యాంగ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టులు సాధారణంగా కింది కోర్టులో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివైచంద్ర చూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణలను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది కేసుల విచారణకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమం అని వివరించింది 2018 లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టేట్ ఉత్తర్వులు ప్రత్యేకంగా పొడిగించకపోతే వాటి అంతటావే రద్దు అవుతాయని త్రిసభ్య ధర్మసనం అప్పట్లో తీర్పు చెప్పింది స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోవాలని తెలిపింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్ కు ఇది వర్తించదని వివరించండి ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది

ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు

 ఫాస్టాగ్   కెవైసీ అప్డేట్ కు మరో నెల గడువు పొడిగించింది వాస్తవానికి దీని అప్డేట్ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఫాస్ట్ ట్యాగ్ అనేది జాతీయ రహదారులు ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం ఒక వాహనానికి ఒకే  fastag   తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాగ్ కెవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది

పండ్ల వాసనతో క్యాన్సర్ దూరం

 పండ్లు తింటే రోగాలు నయం అవుతాయని దూరమవుతాయని విన్నాము అంతేకాదు పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృత్తిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది క్యాన్సర్ థెరపీలో వైద్యులు వాడతారు కాన్సర్ కణాల వృద్ధి న్యూ రోడ్ డి జనరేటివ్ పార్కిన్సన్ అల్జీమర్స్ మొదలైనవి వ్యాధులను అడ్డుకోవడంలో ఎదుగు ఉపయోగపడుతుంది అయితే బాగా పండిన పండ్ల నుంచి వెలువడే వాసన కూడా హెచ్డి ఏసి మాదిరి ప్రభావం చూపుతున్నదని సైంటిస్టుల ప్రయోగాలలో తేలింది పండ్ల వాసన పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని ఇది క్యాన్సర్ నరాల సంబంధిత వైద్య చికిత్సలు సహాయకారిగా మారుతున్నదని సైంటిస్టులు భావిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరపాలిస్తుందని ఆవిర్లు వాసనలకు గురిచేయడం వంటి కొత్త విధానాలు క్యాన్సర్ కణాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయని తెలియాల్సి ఉందని వారు చెబుతున్నారు ఇది పద్యంలో ఎలుకలు జంతువులపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు మనుషుల్లోని వివిధ అవయవాలకు సోకే క్యాన్సర్కు సంబంధించి వైద్య చికిత్సలో ఇది కీలకం అవుతుందని అంటున్నారు

చిలి సముద్ర జలాల్లో నడిచే చేప

 చిలి కోస్తా తీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన నడిచే చేప కెమెరా కంటికి చిక్కింది రెండు కాళ్లు రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ఒకటి చిలి కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా 100కు పైగా కొత్త జీవజాతులను వారు గుర్తించాలని వైస్ ఆఫ్ అమెరికా తాజాగా తెలిపింది. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలలో ఇవి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇందులో నడిచే చేపలు కొన్ని దశాబ్దాలకు ఒకమారు మనకు కనిపిస్తుంటాయి రోబోలను ఉపయోగించి విస్తృతమైన సముద్రతీరా భూభాగాన్ని అన్వేషిస్తుండగా వీటిని సైంటిస్టుల బృందం గుర్తించింది నాలుగు కొత్త సముద్ర పర్వతాలను కూడా కనుగొన్నాము అని ఓషియన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీర్మాని చెప్పారు


హెచ్ వన్ బి రిజిస్ట్రేషన్ కు కొత్త విధానం

 హెచ్ వన్ బి రిజిస్ట్రేషన్ పిటిషన్ కి సంబంధించి అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మై యూఎస్సీఐఎస్ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా సంస్థలు వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియల సమర్థంగా భాగస్వామ్యం ఎందుకు వీలవుతుంది 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బిషన్స్ దాఖలు చేసే సంస్థలు మయు ఎస్సీ ఐఎస్ లో ఆర్గనైజేషన్ ఖాతా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది

ప్రాసెస్ ఫుడ్ తో 30కి పైగా రోగాలు

 అకాల మరణముప్పు పెరిగే ప్రమాదం తాజా అధ్యయనం హెచ్చరిక

తరచూ అల్ట్రా ప్రాసెసింగ్ ఫుల్ తీసుకుంటే క్యాన్సర్ గుండే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది అంతేకాకుండా దీనివల్ల మానసిక అనారోగ్యం అకాల మరణం ఉప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది పరిశ్రమలలో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో విటమిన్లు పీచు తక్కువగా చక్కెర ఉప్పు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా యుఎస్ ఫ్రాన్స్ ఐర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణము ఉప్పు 50% పెరుగుతుందని సాక్షాధారాలతో నిరూపించారు ఈ అధ్యాయంలో కోటి మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశం 22% ఎక్కువ అని తేల్చారు ఈ నేపథ్యంలో ప్రజా రోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు అల్ట్రా ప్రాసెస్ ప్యాకెట్ల మీద వాటిలో అధిక పరిమాణంలో చక్కెరలు కొవ్వులు ఉన్నాయని ముద్రించడం ప్రచారం అమ్మకాలు నిషేధించడం ఫుడ్ కన్నా ప్రాసెస్ చేయని లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డియాకిన్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలో మెలిస్సా ఎం లానే సూచించారు 

ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం

 బిచ్కుంద మండల కేంద్రంలో సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థానమఠం ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శ్రీ గణపతి అన్నపూర్ణాదేవి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రెండు రోజులుగా సాగుతున్న ఉత్సవాలు గురువారం సంపూర్ణమయ్యాయి చివరి రోజు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సద్గురు సోమయ్యప్ప స్వామి సిద్ధగయ శివాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగాయి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు




హైదరాబాదులో మన యాత్రి యాప్ ప్రారంభం

 హైదరాబాదులో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ మన యాత్రిని గురువారం టీ హబ్లో ప్రారంభించారు డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకున్నది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లో భాగమైన ఈ యాప్ను బెంగళూరులోని నమ్మయాత్ర సాధించిన స్ఫూర్తితో టీ హబ్లో రూపొందించారు ఈ సందర్భంగా ఓఎన్టీసీ సీఈవో టి కోషి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి ఇక్కడ సాంకేతిక నిపుణులకు మనయాత్రి సరిగ్గా సరిపోతుందని తెలిపారు ఇది సమీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు జస్ట్ పే సంస్థలు చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఎంఎస్ శాన్ మాట్లాడుతూ మనయాత్రి అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని ఇది హైదరాబాదు డ్రైవర్లు పౌరుల జీవితాలను మెరుగుపరిచే ఒక ఉద్యమం అని తెలిపారు మనయాత్ర ఇప్పటికే హైదరాబాదులో 25 వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకున్నదని తెలిపారు మరో లక్ష మందిని రాబోయే మూడు నెలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వెల్లడించారు హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కష్టమైస్ చేసేందుకు టీ హబ్ తో కలిసి పని చేస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు వివరాలకు www.naamyatri.in సంప్రదించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మహంకాళి శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రతినిధులు డ్రైవర్ల యూనియన్ల సభ్యులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు

ఈట్ రైట్ స్టేషన్లుగా హైదరాబాద్ విశాఖ

 భారతదేశపు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో 150 రైల్వే స్టేషనులకు ఈట్ రైట్ ట్యాగ్ను అందించింది విస్తారమైన రైల్వే నెట్వర్క్ లో ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకమైన ఆహార ఎంపికలను నిర్ధారించే చొరవలో భాగంగా ఈ గుర్తింపును ప్రకటించింది గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈట్ రైట్ స్టేషన్ ధ్రువీకరణ ప్రక్రియలో ఆహార విక్రతల కఠినమైన ఆడిట్లు ఫుడ్ హ్యాండర్లకు శిక్షణ ఖచ్చితమైన పరిశుభ్రత పారిశుద్ధ్య ప్రోటోకాళ్ళకు కట్టుబడి ఉండడం సమాచారంతో కూడిన ఆహార ఎంపికలపై అవగాహన పెంచే ప్రయత్నాలు ఉంటాయి. ఈ కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే స్టేషన్లకు ఈట్ రైటర్ స్టేషన్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది న్యూఢిల్లీ వారణాసి కోల్కతా ఉజ్జయిని అయోధ్య కాంట్ హైదరాబాద్ చండీగఢ్ కొంజికోడ్ గౌహతి విశాఖపట్నం భువనేశ్వర్ వడోదర మైసూర్ సిటీ భూపాల్ లోని రైల్వే స్టేషన్లు ఈట్ రైట్ స్టేషన్ లో జాబితాలో ముందున్నాయి అలాగే ఈగత్పురి ఢిల్లీలోని ఆనంద విహార టెర్మినార్ చెన్నైలోని పురచితలైవర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లకు కూడా ఈ గుర్తింపు లభించింది కూడా ఈ ట్యాగ్లోకి చేరాయి ఈ ట్రేడ్ స్టేషన్లుగా గుర్తింపు పొందాయి వీటిలో నోయిడా సెక్టార్ 51 ఎస్ప్లనేడ్ కోల్కతా కాన్పూర్ బొటానికల్ గార్డెన్ నోయిడా నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్లు ఉన్నాయి ఈ చొరవ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రైల్వే స్టేషన్లో ఆహార విక్రయిదారులను కూడా శక్తివంతం చేస్తుంది ఆహార భద్రత పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా వారు విశ్వసనీయతను పొందుతారు ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షిస్తారు చివరికి వారి విశ్వ జీవనోపాధిని పెంచుతారు అని ఈ ప్రకటన పేర్కొంది



ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్న హైదరాబాద్ విశాఖపట్నం స్టేషన్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈట్రైట్ స్టేషన్ ధృవపత్రం అందజేసింది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 స్టేషన్లకు ఈ విధంగా ధ్రువపత్రాలు అందించినట్లు తెలిపింది ఈట్ రైట్ స్టేషన్గా విజయనగరం శ్రీకాకుళం స్టేషన్లు కూడా గుర్తింపు పొందాయి

ఒత్తిడి తగ్గించే కాఫీ

 కాఫీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటంటే 

కాఫీ తాగడం వల్ల మెరిసే మొఖం మీ సొంతమవుతుంది. మృదుత్వం వస్తుంది .చర్మంలోని కణజాలాలను మెరుగుపరిచే లక్షణాలు కాపీలోని కెఫీన్ కు ఉంది .చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం లో ఫ్లెక్స్ బిలిటిని తీసుకొస్తుంది.

కాఫీ అనేది డైయూరిటీక్ పానీయము. ఇది తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. పొట్ట శుభ్రంగా ఉంటుంది.

ఊబకాయం తగ్గించే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగడం వలన శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోతాయి. ఈ విధంగా బరువును తగ్గించే గుణం కాఫీకి ఉందన్నమాట.

అలసట ఉండడం, విశ్రాంతి లేకుండా ఉండేవారు కాఫీ తాగితే అలసట కనపడదు. కాస్త చురుగ్గా అనిపిస్తుంది

కాఫీ గింజలలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. దీనివలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స వలన చర్మంలో ముడతలు వలయాలు రావు.

కాఫీ తాగడం అంటే ఒత్తిడిని తగ్గించుకోవడమే. కాస్త కాఫీ తాగగానే వెంటనే ఒంట్లో చురుకు వస్తుంది. కాఫీలో ఉత్తేజపరిచే లక్షణం ఉంది.

కాస్త తలనొప్పిగా ఉంటే కాఫీ తాగితే సరిపోతుంది అంటారు ఇది నిజమే. కాఫీ వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి అలవడుతుంది..

బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ .. పోశ్చర్ టిప్స్

 


ఎదుటివారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది నిలబడే తీరు ముఖంలో వలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి అలాంటి కొన్ని ట్రిక్స్ నీకోసం

 బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్

పోశ్చర్..

నడిచేటప్పుడు భుజాలు వెనక్కి చుబుకం పైకి ఉండాలి నిటారుగా ఉండాలి శరీరం గురించిన కన్షియస్ కలిగి ఉండాలి

ముఖ కవళికలు

ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి ఇతరులు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు చిరునవ్వు మీ గురించి ఎదుటి వాళ్ళలో సద్భావన కలుగుతుంది

స్వరం

అనవసరంగా గొంతు పెంచి మాట్లాడకూడదు సందర్భాన్ని బట్టి స్వరం మారుస్తూ ఉండాలి మార్ధవం గంభీరం సున్నితత్వం స్వరంలో సందర్భానుసారంగా తోనికి సెలడాలి

చేతుల కదలికలు

అవసరాన్ని బట్టి భావవ్యక్తీకరణకు తోడ్పడేలా చేతులు కదిలించాలి మీరు వ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని చేతుల కదలికలు స్పష్టం చేసేలా ఉండాలి

కళ్ళు

 పరిచయం చేసుకునేటప్పుడు సూటిగా కళ్ళలోకి చూడాలి ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూస్తూ వినాలి

నడక

 ఎంత హడావిడిలో ఉన్న ఆ తొందర నడకలో ప్రతిబింబించకూడదు నడకలు ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి

 కూల్

 క్రమశిక్షణతో మెలగాలి ఎంత చిరాకు వచ్చినా స్థిరత్వం కోల్పోకూడదు

స్టార్టప్ ఆవిష్కరణలు భేష్

 దూరం నుంచే గుండెలయ వినొచ్చు. చిన్న లైట్ తో ఇఎన్టి సమస్యలు తెలుసుకునే వీలు ఫిజియోథెరపీ అంచనాకు ఉపయోగపడే ఫిజి డివైస్ శరీరం మనసు సమన్వయాన్ని గుర్తించే యంత్రాలు బయో ఆసియా 2024 లో ఆకట్టుకున్న ఆవిష్కరణలు

రెండు రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న బయో ఆసియా 2024 సదస్సు బుధవారం ముగిసింది ఇందులో భాగంగా నిర్వహించిన ట్రేడ్ ఎక్స్పోలో పలు స్టార్టప్ లు ప్రదర్శించిన ఉత్పత్తులు నూతన ఆవిష్కరణలు అందరినీ ఆకటకున్నాయి వాటిలో కొన్ని


రిమోట్ స్టెతస్కోప్

రోగి హృదయ స్పందనలు డాక్టర్ వినాలంటే ఇద్దరు పక్కపక్కనే ఉండాలి అలా కాకుండా అమీర్పేటలో ఉన్న పేషెంట్ గుండెలైన ఎక్కడో అమెరికాలో ఉన్న డాక్టర్ వినే వీలు కల్పించే స్టెతస్కోపును ఆబో అనే సంస్థ తయారు చేసింది దాని పేరు ఆబో వన్ ఇది పేషెంట్ల గుండెలైన రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేయగలరని రియల్ టైం లోను వినిపించగలరని ఆబో ప్రతినిధులు పేర్కొన్నారు ఈ స్మార్ట్ స్టెత్ ధర 16,500 చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే పేషంట్ల సమస్యను డాక్టర్ ఎక్కడి నుంచి అయినా పర్యవేక్షించడానికి వీలు కల్పించే ఆబోస్కోప్ ను సైతం ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది దీని ధర 9900 అలాగే ఆబో ఎక్స్ సిక్స్ అనే పరికరంతో ఆరు రకాల వైటల్స్ ను ఆబోరింగ్తో నిద్ర ఒత్తిడిని ట్రాక్ చేయడం సాధ్యమవుతుందని ఆబు ప్రతినిధులు చెబుతున్నారు స్లీప్ అప్నియా తదితర సమస్యలున్న వారికి ఉపయోగపడే ఆబోరింగ్ ధర 15 వేల నుంచి 18 వేల రూపాయలు కాక ఆబో ఎక్స్ సిక్స్ ధర 18,900


ఫిజి యోథెరపీ అసెస్మెంట్ కు ఫిజీ

ఫిజియోథెరపీకి ఇటీవల కాలంలో ప్రాముఖ్యం బాగా పెరిగింది ఈ నేపథ్యంలో ఏ తరహా సమస్యకు ఏ తరహా తెరపి అయితే సరిపోతుందో తెలిపే ఫిజి అనే డివైస్ ను స్టార్టోన్ ల్యాబ్స్ తయారు చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫిజియోథెరపీ టూల్ కిట్ ఇది మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ తో దీనిని కనెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నివేదికలను పొందవచ్చు న్యూరోలాజికల్ వెన్నెముక సమస్యల బాధితులకు ఆటలాడుతూ గాయాల పాలైన వారికి పెద్ద వయసులో వచ్చే సమస్యలకు ఇది బాగా తోడ్పడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు

ఏకాగ్రతను కొలుస్తుంది ఏ పని చేయడానికి అయినా ఏకాగ్రత ముఖ్యం కానీ ఆ ఏకాగ్రతను సాధించడమే కష్టం. శరీరానికి మనసుకు మధ్య సమన్వయం లేకపోవడం దీనికి కారణం రూపొందించిన సిసిటిఏ కాన్సన్ట్రేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ టు శరీరానికి మనసుకు మధ్య సమన్వయం కల్పించడంలో తోడ్పడుతుందని కోయక్సిన్ టెక్నాలజీ సంస్థ చెబుతోంది బాధపడే వారికి లర్నింగ్ డిజేబులిటీ ఆర్టిజం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు దీనితో వ్యక్తులలో ఆత్మవిశ్వాసం పెరిగి ఏకాగ్రత మెరుగుపడుతుందని మెదడుకు చేతికి సమన్వయం బ్రెయిన్ హ్యాండ్ కూడా పెరుగుతుందని చెప్పారు






అక్షయపాత్ర సేవలు అమోఘము

 అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావలసిన పోషకాహారాన్ని అందిస్తూ ఆ లోపాన్ని తొలగిస్తుందని అభినందించారు అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభావేక్షలని సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు తనవంతుగా అక్షయపాత్రకు ఎన్ని రమణ 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు యంత్రాలను ప్రారంభించారు కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస హైదరాబాద్ ట్ర స్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌరవ చంద్ర పాల్గొన్నారు

పులగం ఎలా చేయాలి

 బియ్యం ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఆరు మిరియాలు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున పసుపు పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత

బియ్యం పెసరపప్పు కడిగి విడివిడిగా గంటసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి బాగా వేగాక పసుపు కలపాలి నానబెట్టిన పెసరపప్పు బియ్యం తగినంత ఉప్పు జోడించి రెండు నిమిషాలు బాగా కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే నోరూరించే పులగం సిద్ధమవుతుంది

జీవన ప్రమాణాల పెంపునకు సైన్స్ దోహదము

 సైన్స్ మానవజీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత జెనెటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అన్నారు ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసిన సైన్సు కెరీర్ గా ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గీతం డేముడు యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సెమింజాతో మాట్లాడుతూ సృజనాత్మకతతో ప్రయోగాలను ఆవిష్కరించాలని చెప్పారు శరీరకణాలు ఆక్సిజన్ ను ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవాలని ఆక్సిజన్ స్థాయిలను నియంత్రిస్తున్న ప్రోటీన్ హై ఫైక్స్ ప్రేరేపించగల కారకాన్ని కనుగొనడానికి చేపట్టిన సంచలనాత్మక పరిశోధన తనకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిందని వివరించారు ఈ సందర్భంగా గ్రీకును డిఎస్పీ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ గీతం అదనపు కులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు సత్కరించారు కార్యక్రమంలో శ్రీనిధ ఇంటర్నేషనల్ స్కూలు కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు జనసిస్ స్కూల్లో ప్రతినిధులు పాల్గొన్నారు



హైదరాబాదులో అమెరికన్ ప్రీస్కూల్

 వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ అనే కానేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు కంపెనీలకు నిలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూల్లను ఆకర్షిస్తుంది ఇప్పటికే గూగుల్ అమెజాన్ అంటే సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా తాజాగా ఒక అమెరికన్ స్కూల్ హైదరాబాదులో ఏర్పాటయింది గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేసిన సఫారీ కీడు ప్రీ స్కూల్ డే కేర్ సెంటర్ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని బుధవారం ప్రారంభించారు సఫారీ కిడ్ ప్రీస్కూల్ను 2005లో సిలికాన్ వ్యాలీలో తీసుకొచ్చారు ఆ తర్వాత అమెరికా కెనడా వరకు విస్తరించిన ఈ స్కూల్ ఇప్పుడు మనదేశంలోని హైదరాబాద్లో పాఠశాల నెలకొల్పింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు దేశంలోని 10 ప్రముఖ పట్టణాలలో ఈ స్కూలు నెలకొల్పుతామని సఫారీ కిడ్ ఇండియా చైర్మన్ జితేంద్ర కర్సన్ తెలిపారు

ఫ్లయింగ్ కార్ తో ట్రాఫిక్ చెక్

 నేలపై నడిచే నింగిలో ఎగిరే సరికొత్త కారు 2025 చివరి నాటికి అందుబాటులోకి ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతోంది దాదాపు రెండు లక్షల 35వేల పౌండ్లు అంటే రెండు కోట్ల 46 లక్షల రూపాయలకు లభ్యమయ్యే ఈ కారు సహాయంతో మీరు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మాదిరిగా విమానంలో ఎగురుతూ ట్రాఫిక్ జాముల నుంచి సులువుగా బయటపడవచ్చు సంస్థ రూపొందించిన ఈ ఫ్లైయింగ్ కారుకు మాడలియే అని నామకరణం చేశారు మామూలు కారుల మాదిరిగా వీధులలో రోడ్లపై నడవడంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెక్ ఆఫ్ తీసుకొని నింగిలో ఎటువైపున ప్రయాణించగలడం దీని ప్రత్యేకత రెండు సీట్లతో చాలా తక్కువ బరువు ఉండే ఈ కారు సింగిల్ చార్జింగ్తో రోడ్డుపై దాదాపు 200 మైళ్ళు అంటే 321 కిలోమీటర్లు గాలిలో ఒక వంద పది మైళ్ళు అంటే ఒక 1007 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ కారులను 2025 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ చీఫ్ ప్రకటించారు




కృత్రిమ జిహ్వ సృష్టించిన సైంటిస్టులు

 ఆర్టిఫిషియల్ టంగ్ సృష్టించిన సైంటిస్టులు సెన్సార్ల సహాయంతో నోటి క్రిములకు చెక్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మరణాలలో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లతోనే జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి దీనితో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టడానికి మరికా పరిశోధకులు నడుము కట్టారు ఈ క్రమంలోని నోటిలోని బ్యాక్టీరియా ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతోపాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ కృత్రిమ నాలుకను తాజాగా అభివృద్ధి చేశారు కొత్త రుచులను గుర్తించడంతోపాటు ఓరల్ ఇన్ఫెక్షన్లను డెంటల్ డిసీజెస్ను క్యాపిటల్ కలుగజేసే పదకొండు రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను ఈ కృత్రిమ నాలుక క్షణాలలో గుర్తించడంతోపాటు వాటిని నాశనం చేస్తుందని వాళ్ళు తెలిపారు సెన్సార్ల సాయంతో పని సెన్సార్ల సహాయంతో పని చేసే ఈ ఆర్టిఫిషియల్ టంగును లాలాజలంలో అసలు నాలుక చుట్టూరా సులభంగా అమర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ప్రోగ్రామ్స్ తో కూడిన డిఎన్ఏ ఎన్కోడెడ్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ తో ఈ సెన్సార్లను తయారు చేసినట్లు వెల్లడించారు ఈ కృత్రిమ నాలుకతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని వెల్లడించారు ఈ వివరాలు ఏసిఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ ఫేసెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి

శ్వేత ప్రసాద్కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుని శ్వేతా ప్రసాద్ 2022 23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారకు ఎంపికయ్యారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సంగీత విభాగం కర్ణాటక మ్యూజిక్ లో తెలంగాణ నుంచి శ్వేతా ప్రసాదం ఎంపిక చేశారు శ్వేతా ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా 2 వేలకు పైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు అన్నమాచార్య కృతులు త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు దేశ విదేశాలలో భరతనాట్యము ఆంధ్ర నాట్యము కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రము నట్టువాంగా సహకారం అందించారు పలు నృత్య ప్రదర్శనలకు స్వర కల్పన చేశారు అమెరికా చైనా మలేషియా టర్కీ సిరియా వియత్నాం దేశాలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు

ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవారాలైన శ్వేతా ప్రసాద్ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు కర్ణాటక ఓకల్ , లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుని ఆయన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీ చేస్తున్నారు

గంగాధరశాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు

 ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధరశాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది 2023 ఏడాదికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రి యథాతకంగా పాడారు అంతేకాదు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాడిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంగాధర శాస్త్రి పేర్కొన్నారు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యాపురేచతో పాటు జూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

రేపటినుండి ఎండోమెట్రియాసిస్పై ప్యానల్ డిస్కషన్స్

 పదిమంది మహిళలలో ఒకరు ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడుతున్నారని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ పేర్కొన్నది ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రేపటినుండి వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్ బింద్ర తెలిపారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు సెషన్ల వారీగా వ్యాధి లక్షణాలు గుర్తించడం అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు రోబోటిక్ సర్జరీలు తదితర అంశాలపై వైద్య నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో దవాఖాన బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు వర్క్ షాప్ చివరి రోజు మార్చి మూడున నెక్లెస్ రోడ్డులో ఉదయం ఆరు గంటలకు ఎల్లో రిబ్బన్ రన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు

నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి

 భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు డ్రోన్ ద్వారా వారి మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలలో వస్తున్న ఆకుపచ్చ పురుగు ఆకుమూడత పేను బంక తదితర తెగుళ్లను నివారించడానికి డ్రోన్ ద్వారా మందులను పిచికారి చేయించడానికి ఎకరాకు 600 అవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రంజిత్ భూపతి అవగాహన కల్పించారు జంగంపల్లి గ్రామ రైతులు శశికాంత్ నర్సింహులు శ్రీనివాస్ భరత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

 దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయ 60వ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు జడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఆవరణలో సాయంత్రం ఘనంగా చక్రతీర్థం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ సీతారాం మధు సంతోష్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.



దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రేణుకాదేవి అరవైవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం రేణుక ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఘనంగా చక్కెర తీర్థం జాతర జరిగింది రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగరాయపల్లి అంజయ్య శిష్యుల బృందం శ్రీ రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో తీగల తిరుమల గౌడ్ నాని ప్రభాకర్ రెడ్డి ఆశ పోయిన శ్రీనివాస్ కదిరి గోపాల్ రెడ్డి సీతారాం మధు సంతోష్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్ సభ్యులు చిన్న పోష గౌడ్ స్వామి గౌడ్ భక్తులు పాల్గొన్నారు

ఇంటికే నేరుగా అయోధ్య హనుమంతుడి ప్రసాదం

 అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇకనుండి భక్తుల ఇంటికి నేరుగా చేరనున్నది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ బాగా పెరిగింది దీనితో చాలా మంది భక్తులకు అనుమానం గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్మాస్టర్ అయోధ్యర్ధం 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి

ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగరాజు వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయి మనీ ఆర్డర్ కు లడ్డూలు హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు

ఒప్పంద ఉద్యోగినికి ప్రసూతి సెలవులు

 ప్రసూతి సెలవులు ఇతర ప్రయోజనాలను పొందే హక్కు శాశ్వత ఉద్యోగుల మాదిరిగా ఒప్పంద సిబ్బందికి ఉందని ఉభయల మధ్య తేడా చూపించకూడదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది ఎగ్జిక్యూటివ్ ఇంటర్నగా పని చేస్తున్న ఒక మహిళ పిటిషన్ పై విచారణ చేపడుతూ ఆమెకు ప్రసూతి సౌకర్యాలు పరిహార అందించాలని సోమవారం రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది బ్రిటిష్నరు 2011 ఆగస్టు 16 నుంచి 3 వేల పాటు రిజర్వ్ బ్యాంకులో కాంట్రాక్టుపై ఎగ్జిక్యూటివ్ ఇంటర్నగా పనిచేశారు తాను గర్భవతి నాయనా తర్వాత వేతనంతో కూడిన 180 రోజుల మీటర్నిటీ సెలవులు ఇవ్వాల్సి ఉన్న రిజర్వ్ బ్యాంకు నిరాకరించిందని తెలిపారు

ఆఫర్లకు ఆకర్షితులవ్వద్దు లింకుల్ని క్లిక్ చేయొద్దు

 సైబర్ నేరాలు రోజు రోజుకి విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఎక్స్ వేదికగా సూచించారు ఆన్లైన్ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని లింకుల్ని క్లిక్ చేయొద్దని యాప్ ల ద్వారా లభించే రుణాలను తీసుకోవద్దని నమాశక్యం కాని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని పేర్కొన్నారు సైబర్ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్నాయి నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగారు ఆ నకిలీ ఖాతాల్ని వెంటనే తొలగించిన నేరస్తులు మళ్లీ కొత్త కాజాలు తెరిచే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ బృందం రాజస్థాన్ వెళ్లి అతి కష్టం మీద నిందితుడిని పట్టుకు రాగలిగారు అధీనంలోని సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు 712 కోట్ల రూపాయల విలువైన మోసాల కేసుల్ని మేము కనిపెట్టగలిగాము ఇలాంటివి పెద్ద స్థాయిలో జరుగుతున్న నిత్యము వందల సంఖ్యలో సాధారణ ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారు నేరస్తులు ఎక్కడో కూర్చుని ఆన్లైన్లోనే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు

రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం 2024

 రామారెడ్డి గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడు ఉస్కే సాయిలు ఉపాధ్యక్షుడిగా చాత్రబోయిన లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శిగా దండబోయిన పెద్దోళ్ల రాజు సహాయ కార్యదర్శిగా రవి కోశాధికారిగా లింబాద్రి ఎన్నికైనట్లు తెలిపారు పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా గురుజకుంట స్వామి ఉపాధ్యక్షుడిగా సంజీవ్ ఎన్నికయ్యారు కార్యక్రమంలో భూమయ్య బాలేష్ రమేష్ నరసింహులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు

జానపద కళాకారుల మండల కమిటీ ఎన్నిక

 లింగంపేట మండల జానపద కళాకారుల కమిటీని ఎన్నికలు బుధవారం నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి రాజయ్య జిల్లా అధ్యక్షుడు ఉప్పల విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా రాజులు ఉపాధ్యక్షులుగా పెంటయ్య కాశీరాం తమ్మిరాజు ప్రధాన కార్యదర్శిగా సాయిలు కోశాధికారిగా పెంటయ్యలను ఎన్నుకున్నారు.

డెస్క్ తుడవండి

 అలా ఆఫీసులోకి అడుగు పెట్టామో లేదో బోలెడు పని ఎదురు చూస్తూ ఉంటుంది దేనికి తోడు డెస్క్ పై పేర్కొన్న ఫైల్స్ పేపర్లు మరింత ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి అదనపు శ్రమ నా పని కాదని అనుకోకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోండి ఉత్పాదకత కూడా పెరుగుతుంది

సిస్టం శుభ్రత క్లీనింగ్ డిపార్ట్మెంట్ ది అనేసుకుంటాం మనము కానీ పని మధ్యలో వేళ్లను చూసుకుంటే మురికిగా కనిపిస్తే ఏమనిపిస్తుంది పొరపాటున ముఖం మీద పెట్టుకున్నానా అనుకోవడం దానిమీదనే దృష్టి మరలడం లాంటివి జరుగుతుంటాయి కదూ అలా కాకుండా టిష్యూ లేదా చిన్న వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటే మధ్యలో తుడిస్తే సరి దృష్టి పడలేదు

చాలా గుర్తుగా పెట్టాం అనుకుంటామా తీరా అవసరానికి డ్రాలోని వస్తువులన్నీ ఎన్నిసార్లు తిరగేసినా కావలసిన ఫైల్ దొరకదు ఆందోళన కమ్మేస్తుంది ఇలా జరగదు అంటే ఫలానా రోజు ఫలానాది అవసరం అనుకుంటూ ఒక వరుస క్రమంలో పెట్టుకోండి స్టాప్లర్ పెన్సిల్ పిన్నులు వంటి వాటిని ఒకచోట రిఫరెన్స్ మెటీరియల్ లను మరొకచోట ఇలా సర్దుకోండి ఎంత తొందరలో ఉన్న వాటిని అక్కడే పెట్టేలా అలవాటు చేసుకుంటే సరి

కొవ్వుతో మెదడు పైన దుష్ప్రభావము

 పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడు పైన గ్రహణ శక్తి పైన దుష్ప్రభావం చూపుతుంది ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకు ఎక్కువ ముఖ్యంగా కుటుంబంలో అల్జీమర్స్ వ్యాధి ఉన్న పురుషులకు ఈ కొవ్వ వల్ల నష్టం అధికంగా ఉంటుంది కాలేయం ఉదరము క్లోమగ్రంధి చుట్టూ కొవ్వు పేరుకు పోతే అది మెదడు పరిమాణం కుషించుకుపోవడానికి కారణమవుతుంది అల్జీమర్స్ వ్యాధి వల్ల చిత్తభ్రంశం చెందిన వారి సంతానాన్ని పరిశీలించగా ఈ సంగతి తేలింది వారంతా ఆరోగ్యంగా ఉన్న నడి వయసు పురుషులే వారి పొత్తికడుపులోని కొవ్వును ఎమ్మారై ద్వారా పరీక్షించారు

భారతీయుల ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్

 తీవ్రస్థాయి కోవిడ్ బారిన పడిన భారతీయులలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నదని తాజా అధ్యయనం తెలిసింది దాదాపు సగం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని వెలడైనది. ఇది నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుంది వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నిపుణులు ఈ పరిశోధన చేశారు ఇందులో భాగంగా 27 మందిని పరిశీలించారు వారిలో గణనీయ స్థాయిలో దెబ్బతిన్నాయని గుర్తించారు వ్యాయామ సామర్థ్యం జీవన నాణ్యత కూడా తగ్గిపోయిందని తీర్చారు తీవ్రస్థాయి కోవిడ్ నుంచి కోరుకున్న రెండు నెలల తర్వాత కూడా 49.3% మందికి శ్వాసలో ఇబ్బంది 27.1% మందిలో దగ్గు వంటివి కనిపించాయి ఇతర దేశాల డేటాతో పోల్చినప్పుడు భారతీయులలోని ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు దీనికి నిర్దిష్ట కారణాలు బోధపడటం లేదని పరిశోధకులు తెలిపారు అయితే భారతీయులలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండొచ్చని చెప్పారు ఇక్కడ తీవ్ర కోవిడ్ బారిన పడిన వారిలో 72.5% మందిలో మధుమేహం అధిక రక్తపోటు దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి ఉన్నట్లు తెలిపారు రక్త ప్రవాహంలోకి వాయువును చేరవేసే ఉపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిన్నదని పరీక్షల్లో వెళ్లడైనట్లు వివరించారు దేశంలో క్షయ వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉండడం కూడా దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు

Wednesday 28 February 2024

అమెజాన్లో ఇల్లు ఆర్డర్

 ప్రస్తుతం అందరూ ఆన్లైన్ షాపింగ్ కి అలవాటయ్యారు దుస్తులు చెప్పులు టీవీలు ఫ్రిజ్లు బహుమతులు మందులు కిరాణా సరుకులు కూరగాయలు ఇలా ఒకటేమిటి చివరికి గుండుసూది కావాలన్న తక్షణమే ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు అయితే వీటికి లాగే ఇకపై ఇల్లు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది జోక్ ఎంత మాత్రం కాదు ఆన్లైన్లో అలా ఆర్డర్ చేయగానే ఇలా వచ్చేస్తుంది కేవలం 21 లక్షల రూపాయలకే ఇల్లు సొంతం చేసుకోండి అంటూ ఒక ఈ కామర్స్ సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది 16.5 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏమిటో తెలుసా ఫోల్డ్ చేయడం షవర్ టాయిలెట్ కిచెన్ లివింగ్ ఏరియా బెడ్ రూమ్ అంటే సకల సౌకర్యాలు ఈ ఇంట్లో ఉండడం విశేషం ఒకవేళ వేరే చోటుకి వెళ్లాల్సి వస్తే గనుక చక్కగా మడత పెట్టి దీనిని కూడా వెంట తీసుకొని వెళ్లొచ్చట అమెరికాకు చెందిన జెఫ్రీ బ్రాండ్ అనే టిక్ టాక్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది నానాటికి పెరిగిపోతున్న అద్దెలు ఇళ్ల ధరలకు ఈ మడత పెట్టే ఇల్లు హౌస్ మంచి ప్రత్యామ్నాయంగా మారబోతోందంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు

వాట్సాప్ లేకుండా లొకేషన్ షేర్

 


తెలియని ప్రాంతాలకు మొదటిసారి వెళుతుంటే లొకేషన్ షేర్ చేయమని అక్కడున్న వాళ్ళని అడగడం సహజం వాట్సాప్ లేదా వేరే లొకేషన్ షేరింగ్ యాప్ ల నుంచి లొకేషన్ పంపిస్తారు అతని వాళ్ళు అయితే ఇప్పుడు అవి కూడా అవసరం లేదు గూగుల్ ఉంటే చాలు వెళ్లాల్సిన రూటు షార్ట్ కట్లతో సహా చెప్పే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది రూట్ మ్యాప్ పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ వాడాలంటే వాట్సాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు

యాప్ లో లాగిన్ అయ్యి ప్రొఫైల్ లింక్ అకౌంట్ పై క్లిక్ చేయాలి

అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి

స్క్రీన్ పై కనిపిస్తున్న న్యూ షేర్ పై క్లిక్ చేసి టైం సెట్ చేయవచ్చు

లేదంటే అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి కాంటాక్ట్ ఎంచుకొని ఎస్ఎంఎస్ మెసేజ్ పంపాలి.

నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తించాలి

 ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం ఎన్నో వెబ్సైట్స్ వాడాల్సి వస్తోంది ప్రస్తుతం నకిలీ వెబ్సైట్స్ ఎక్కువైపోయాయి వాటి వల్ల యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి నకిలి వెబ్సైట్లను కనిపెట్టడమే అది ఎలాగంటే

వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఆ వెబ్సైట్ కి సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాలి వెబ్సైట్ పేరు చివరలో .com,in,org,edu లాంటిది ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే నకిలీ వెబ్సైట్లో అలా కాకుండా తప్పుగా ఉంటాయి

వెబ్సైట్ పేరులో యు ఆర్ ఎల్ ఉంటే కచ్చితంగా దానికి ముందు హెచ్టిటిపిఎస్ https ఉంటుంది అలా ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్ అలా లేదంటే నకిలీ

వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్సైట్ కి రీ డైరెక్ట్ అవుతుందంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్

ఒరిజినల్ వెబ్సైట్లో about us,contact పేజీలు కనిపిస్తాయి నకిలీ వెబ్సైట్లో ఆ వివరాలు ఉండవు

అంతేకాకుండా web of trust అనే వెబ్సైట్ వాడి నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ రెడ్ మార్క్ ఉంటే నకిలీ వెబ్సైట్

అనుమానాస్పద లింకులు ఫోన్ నెంబర్లతో వచ్చే మెసేజ్ ల గురించి కంప్లైంట్ చేసేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 8712672222 వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచింది అలాంటి లింక్స్ ఏవైనా వస్తే వాటిని ఈ నెంబర్కు పంపిస్తే వాటిని పరిశీలిస్తుంది నకిలీవని తెలిపే వాటిని పనిచేయకుండా చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

పార్కులలో పుస్తకాలు

 మన నగరాలలోని పార్కుల్లో ఏమేమి ఉంటాయి కలబంద జ్యూస్ నుంచి చిరుధాన్యాలు జావా దాకా ఆరోగ్యానికి మంచిదనుకున్న ప్రతిదీ ఉంటుంది కానీ అవన్నీ శారీరక ఆరోగ్యానికి మరి మానసిక ఆరోగ్యానికి సాహిత్యాన్ని మించింది ఏముంటుంది అందుకే చెన్నై నగరంలోని ప్రతి పార్కులోను ఒక బుక్ జోన్ను ఏర్పాటు చేస్తోంది అక్కడే నగరపాలక సంస్థ పార్కులకు వచ్చిన వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు ఇచ్చే చదవమంటుంది చిన్నారులను యువతని లక్ష్యంగా చేసుకొని ఇటీవల వీటిని ఏర్పాటు చేసింది వార్తాపత్రికలు పోటీ పరీక్షల పుస్తకాల జోలికి వెళ్లకుండా పూర్తిగా ఇంగ్లీషు తమిళ ఆధునిక సాహిత్యాన్ని పరిచయం చేస్తుంది పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుంది నేటి యువతకి కరువు అవుతున్నది సాహిత్య పరిచయమే సంపూర్ణ వికాసానికి అదే తోడ్పడుతుంది అంటున్నారు ఈ బుక్ జోన్లని ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు అది కూడా సంపన్నులు ఉన్న ప్రాంతాల్లో కాకుండా మురికివాడల దగ్గరే ఈ పార్క్ బుక్ జోన్లను ఏర్పాటు చేయడం విశేషం



స్నేహాలతోనే పని సామర్థ్యం

 టీ పాయింట్ దగ్గర ముచ్చట్లు క్యాంటీన్లో కాసేపు బాత కానీ ఇవన్నీ పనికి చేయటానికి అనుకుంటాం కానీ నిజానికి ఆ స్నేహాలే సామర్థ్యాన్ని పెంచుతాయట కోవిడ్ లాగడం తర్వాత వర్క్ ఫ్రం హోములు హైబ్రిడ్ పని వేళలు పెరిగి ఇలాంటి భేటీల్ని కోల్పోయినందువలన యువతలో ఒంటరితనం పెరుగుతోందట ఈ ఒంటరితనం తరచూ అనారోగ్యాలు మానసిక చికాకులకు దారితీసి దాని ప్రభావం పని సామర్థ్యం పైన పడుతోంది అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ధన్ బార్ కుటుంబ సభ్యులు బంధువులే కాదు ఆఫీస్ స్నేహాలు మన వికాసానికి ముఖ్యమంటారా ఆయన ఆఫీసులోని ఉద్యోగుల మధ్య ఉన్న స్నేహాలు పని సామర్ధ్యాల పైన గత 30 ఏళ్లుగా తన బృందంతో కలిసి పాలు పరిశోధనలు చేస్తున్నారు ఆయన ఆ అధ్యయనాలను క్రోడీకరించి దిస్ సోషల్ బ్రెయిన్ ది సైకాలజీ ఆఫ్ సక్సెస్ గ్రూప్స్ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని అందరూ జోమ్ మీటింగ్లకు పరిమితం కావడం వల్ల ఉద్యోగుల మధ్య ఏ అనుబంధము ఉండడం లేదు అంటున్నారు అది సంస్థ పట్ల నా అనే భావాన్ని దెబ్బతీస్తుంది అని చెబుతున్నారు

గుండెపోటున ముందే పసిగట్టవచ్చు

 పొగ తాగడం మానేయండి గుండెపోటు రాదు అంటే చాలామంది పెడచెవిన పెట్టిస్తారు ఆరు నెలల్లో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది రోజు వ్యాయామం చేయండి మందులు వాడండి సిగరెట్లు మద్యం లాంటి వాటిని దూరంగా పెట్టండి అంటే వింటారు కదా అందుకోసమే ఒక అధునాతన రక్త పరీక్షను కనిపెట్టారు స్వీడన్ ఉక్సల యూనివర్సిటీకి చెందిన జోహార్ సనస్త్రం అనే ప్రొఫెసర్ గుండెపోటుకి కొత్త కాలానికి ముందే శరీరం కొన్ని అణువుల్ని మాలిక్యుల్స్ ని విడుదల చేస్తుందట అలాంటి 90 అడవుల్ని ప్రపంచంలోని ఒక్క లక్ష 69 వేల మంది రక్త నమోనాలను విశ్లేషించే మరి గుర్తించారు ఆయన రక్తంలో ఇది ఎంత ఎక్కువగా కనిపిస్తే గుండెపోటు అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని సన్ స్ట్రాంగ్ చెబుతున్నారు ఈ అడవుల్ని అత్యంత వేగంగా విశ్లేషించి చెప్పడానికి ప్రత్యేక ఆన్లైన్ టూల్ ని సిద్ధం చేశారు రక్త పరీక్షతో పాటు జీవిత భాగస్వామి దూరం కావడం క్యాన్సర్ లాంటి తీవ్ర రోగాలు ఉన్నాయని బయటపడటం వంటి కారణాలు ఉంటే వాళ్ళని హైరిస్కు రోగులుగా గుర్తించాలని చెబుతున్నారు

ప్రకృతి అందాలతో ఏకాగ్రత

 ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని ఆరోగ్యానికి మేలని చెబుతుంటారు ఆ రెండే కాదు మేదోశక్తికి ఆధార భూతమైన ఏకాగ్రత పెరుగుతుంది అంటున్నారు ఇప్పుడు పరిశోధకులు అమెరికాలోని ముఠా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీనిపైన సరికొత్త పరిశోధన ఒకటే చేశారు ఒక వంద మంది విద్యార్థులకు మెదడు పనితీరుని లైవ్ గా పరీక్షించే ఎలక్ట్రో అండ్ సేఫలోగ్రఫీ టోపీలన అందించారు వాళ్ళని రెండు జట్టుగా విభజించి ఒక జట్టు నీ ప్రకృతి అందాల నడుమ నడవమన్నారు మరొక చెట్టుని నగర రోడ్ల మధ్య నడవాలని సూచించారు విద్యార్థులు అలా వేగంగా నడుస్తుండగా పరిశోధకులు వాళ్ళ మెదడులో జరుగుతున్న మార్పుల్ని ప్రత్యక్షంగా విశ్లేషించారు నగర రోడ్లపై నడిచే వారి కన్నా ప్రకృతి మధ్య నడిచిన వారిలో ఏకాగ్రతకి కారణమయ్యే ఫ్రంట్ కర్టెక్స్ అందరి యెట్లా చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు కాబట్టి పరీక్షలకు సిద్ధమయ్యేవారు రోజు ఏదో రకంగా ప్రకృతితో మీ మేకమైతే మంచిదని వారు చెబుతున్నారు

ఇక చెవులు చిల్లులు పడవు

 పండగ పబ్బమనే కాదు నలుగురు కలిసి కార్యక్రమం ఏదైనా సరే మన దగ్గర భారీ సౌండ్ తో పాటలు మూత మోగిపోవాల్సిందే వీటన్నింటితో చెవులు చిల్లులు పడతాయని మనకు తెలుసు చెవులు చెల్లెలు పడటం అంటే లోపలి కణాలు దెబ్బతినడమే అనుకుంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు ఎంత కాలం దెబ్బతింటాయి సరే ఏ కణాలు అన్న ప్రశ్న వచ్చింది. తాజాగా అమెరికాలోని పిట్స్బర్ కు వర్సిటీ శాస్త్రవేత్తలకు అందుకోసమే ప్రయోగశాలలోని కొన్ని ఎలుకలకి 100 డేసిబిల్స్ శబ్దాన్ని వినిపించారు అంటే సైలెన్సర్ చెడిపోయిన ఓ మోటార్ బైక్ సౌండ్ కు సమానము దానిని రెండు గంటల పాటు విన్న ఎలుకలు వినికిడి శక్తిని కోల్పోయాయట వాటి చెవి భాగాలని పరిశీలిస్తే వినికిడి సామర్థ్యంలో కీలకపాత్ర పోషించే మృతులాస్తి కాకతీయ చుట్టూ జింక్ మూలకాలు తేలుతుండటానికి చూశారు చెవిలోని ప్రోటీన్ కణాలు దెబ్బతిని వాటి నుంచి ఈ జింక్ విడిపోవడమే ఇందుకు కారణమని తేల్చారు దాంతో చెవి కణాల నుంచి జింక్ ఎలా విడిపోకుండా అడ్డుకునే ప్రత్యేక రసాయనాలు తయారు చేస్తే చెవులు చిల్లులు పడకుండా కాపాడువచ్చని భావించారు వాటిలో మందుగా తయారుచేసి ఎలుకల పైన విజయవంతంగా ప్రయోగించారు త్వరలో వాటిని మనుషుల కోసము చుక్కల మందుగా తెస్తారట వాటిని వేసుకుని డీజే కార్యక్రమానికి వెళ్లిన ఏమీ కాదంటున్నారు

హెల్త్ టిప్స్ 28-2-2024

 వాల్ నట్స్ తో కొత్త శక్తి

పిల్లలకు ఏం పెట్టాలనే విషయంలో కన్నవారికి ఎప్పుడూ గందరగోళమే చిన్నారుల ఆహారంలో వాల్నట్స్ చేరిస్తే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది పిల్లల శరీరం మెదడుకు కావాల్సినంత శక్తిని సమకూరుస్తాయి వీటిలో ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలు ప్రోటీన్లు ఫైబర్ పుష్కలం దీంతో పిల్లలు చురుగ్గా బలంగా సంతోషంగా ఉంటారు మిగిలిన వారితో పోలిస్తే వారంలో కనీసం మూడుసార్లు వాల్నట్స్ తిన్న పిల్లల జ్ఞాపకశక్తి జాగరుకత పెరిగాయని ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది వాల్నట్స్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే ఒక రకం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లం మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు అవసరం మరీ ఎక్కువ ఈ సమయంలో పిల్లల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అయితే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలని విషయంలో డాక్టర్ల సలహా తప్పనిసరి వాల్నట్స్ అలర్జీ లేకపోతే మాత్రం పిల్లలకు ఇది ఒక సూపర్ ఫుడ్

తల్లుల ఆందోళన పిల్లలకు

గర్భణులు కొంగుబాటుకు గురైతే ఆ ఒత్తిడి అంతా పుట్టబోయే పిల్లలకు బదిలీ అవుతుందట దీనికి సంబంధించి బెంగళూరు చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ స్టడీ ఒక పరిశోధన నిర్వహించింది 2016లో మొదలైన ఈ అధ్యయనం తాజాగా ముగిసింది బెంగళూరులోని వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పేర్లు నమోదు చేసుకున్న 912 మంది గర్భిణులపై ఈ పరీక్షలు జరిపారు కొంగుబాటు ఉన్న గర్భిణులకు పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారట గృహహింస పరోక్ష దుమపానం కూడా గర్భిణీలో పిల్లల మీద దుష్ప్రభావం చూపుతాయట వీటి వల్ల ముందస్తుప్రసాదాలు పిల్లలు ప్రవర్తన సమస్యలు తలెత్తయటం ప్రసవానికి ముందు ఆ తర్వాత కూడా ఇంటి వాతావరణం గర్భిణుల మీద ప్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది కాబోయే తల్లికి ఇంటా బయట స్నేహపూర్వక వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనదే

క్యాన్సర్ కు ఏరోబిక్స్ తో చెక

ప్రింటింగ్ రోయింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాల వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వ్యాయామంతో మన శరీర అవయవాలు మరింత గ్లూకోస్ ను వినియోగించుకుంటాయి కణాల్లో శక్తికి ప్రధాన వనరు గ్లూకోజ్ అనే విషయం తెలిసింది దీంతో వ్యాయామం చేసే వాళ్ళలో వ్యాధి వృద్ధి చెందుతున్న దశలో క్యాన్సర్ కణాలు వ్యాపించడానికి అవసరమైన గ్లూకోజ్ అందుబాటులో ఉండదు అటే క్యాన్సర్ కణాలు ఇతర వాళ్లకు వ్యాపించే అవకాశం తక్కువ అన్నమాట

మరో పావుగంట పెంచాల్సిందే

 రోజులో ఎక్కువ సమయం కూర్చునే పనిచేస్తున్నారా అయితే మామూలు కన్నా మీరు మరో పావుగంట ఎక్కువసేపు వ్యాయామం చేయాల్సిందేనట ఉదాహరణకి ఈరోజు 20 నిమిషాలు ఏదైనా వ్యాయామం చేస్తే మంచిదని చెబుతుంటారు కానీ రోజంతా కూర్చుని ఉండేవారు అందరిలా ఆ 20 నిమిషాలకే పరిమితం కాకుండా మరో 15 నిమిషాలు అదనంగా వ్యాయామం చేయాలంటున్నారు పరిశోధకులు దీనిని ఉదయం సాయంత్రం 7 8 నిమిషాలుగా విభజించుకున్న చాలు ఆఫీసులో ఎనిమిది గంటలకు కూర్చుంటే గంటకోసారి లేచి ఒకటి రెండు నిమిషాలు నడిచిన కొంతవరకు ఫలితం ఉంటుందట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కి చెందిన జామా నెట్వర్క్ పత్రిక ఇటీవల ఈ సూచనలు చేసింది శారీరక శ్రమ ఉన్నవాళ్లకన్నా ఎప్పుడూ కూర్చునే ఉండే వాళ్లకి రుద్రోక సమస్య వల్ల 34% ఎక్కువగా ఇతరత్రా వ్యాధుల వల్ల 16% ఎక్కువగా మరణం సంభవించే ప్రమాదం ఉందని ఈ అధ్యాయం చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా సు మారు ఎనిమిది లక్షల మందిని దశాబ్దం పాటు అధ్యయనం చేశాక ఈ హెచ్చరికల్ని జారీ చేసింది ఈ సంస్థ శారీరక శ్రమని పెంచుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తుంది

అతినిద్ర ఆరుదేమి కాదుఆ

 ఏడు ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన సరే కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు బద్ధకిస్తూ సోమరి అంటూ వీళ్ళ పైన ఇట్టే ముద్ర వేసేస్తారు కానీ ఏదో తీవ్రమైన వ్యాధి ఆడియో పతిక్ హైపర్ సోమియా అంటారు దీన్ని కాకపోతే శాస్త్రవేత్తలు ఇంతకాలం ఇదో అరుదైన సమస్యగానే భావిస్తూ వచ్చారు. లక్ష మందిలో కేవలం 37 మందికే ఉంటుందన్నది వాళ్ళాంచన అంటే 0.037% మాత్రమే అన్నమాట అది నిజం కాదని తెలిసింది తాజా అధ్యయనం ఒకటి అమెరికాలోని విస్కాన్షిన్ మెడిసిన్ వర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో 800 మందిని పరీక్షిస్తే వాళ్లలో 12 మందికి ఈ తీవ్ర సమస్య ఉన్నట్లు గుర్తించారట దీనిని లక్ష మందికి వర్తింప చేస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం అవుతుంది ఏ రకంగా చూసిన అది ఇదివరకటి అంచనా కన్నా చాలా ఎక్కువ ప్రపంచమంతా నిద్రలేని సమస్యపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఈ సమస్య బయట పడట్లేదు అంటూ అతినిద్ర సమస్య ఉన్నవాళ్లందరూ ఐడియోపతి హైపర్ సౌమ్య పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు పరిశోధకులు

తలనొప్పి వాళ్లకే ఎందుకు ఎక్కువ వస్తుంది

 మగవాళ్ళ కంటే మహిళలకి తలనొప్పి మూడు రెట్లు ఎక్కువగా వస్తోందంటోంది అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ తాజా నివేదిక ప్రకారం ఒక నెలలో తీవ్రంగా తక్కువగాను మధ్యస్థంగానో తలనొప్పి ఉందని చెప్పే వాళ్ళలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారంటోంది అంతేకాదు ఈ తలనొప్పికి స్త్రీల రుతుక్రమానికి దగ్గర సంబంధం ఉందని చెబుతోంది మామూలు తలనొప్పిలే కాదు మైగ్రేన్ లాంటి తీవ్రమైన వాటికి ఇదే కారణం అంటోంది అందులోనూ ఈస్ట్రోజన్ హార్మోన్ పాత్ర ఎక్కువటా ఇప్పటిదాకా స్త్రీలు చిన్న విషయాలకి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టే వాళ్లకి ఎక్కువ తలనొప్పులు ఉంటాయని భావిస్తూ వచ్చారు. ఈ అధ్యయనం దాని మూలం ఏంటో చెప్పడానికి ప్రయత్నించింది కానీ మైగ్రేన్ లాగే అనిపించే కొంతకాలం ఉండి మళ్ళీ రాకుండా మరో ఆరు నెలలకు ఏడాదికో కనిపించి వేధించే క్లస్టర్ తలనొప్పి మాత్రం మగవారిలోని ఎక్కువ అని ఇదే సర్వే చెబుతోంది దానికి అయితే ఇప్పటిదాకా స్పష్టమైన కారణం తెలియట్లేదు

60 లలో జ్ఞాపకశక్తికి

 60 ఏళ్లు దాటాక చాలామందికి జ్ఞాపకశక్తి సమస్య వస్తుంటుంది అలాంటి వాళ్ళకి మల్టీ విటమిన్ మాత్రలు చాలా మేలు చేస్తాయట అవి వాడని వాళ్ళ కన్నా వాడే వాళ్ళ మెదడు వయసు రెండేళ్లు తగ్గుతుందట అమెరికాలోని మాస్ బ్రిగాం హాస్పిటల్ కి చెందిన డాక్టర్ చిరాకు వ్యాస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని నిరూపించింది 60 ఏళ్లు దాటిన సుమారు 21,000 మందితో రెండేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు ఇందులో పాల్గొన్న వాళ్ళని రెండు బృందాలుగా విభజించారు ఒక బృందానికి విటమిన్ లని మరొక బృందానికి విటమిన్ లేని మామూలు చప్పరించే బిడ్డలని ప్లాసిబు ఇచ్చారట రెండేళ్ల పాటు వాడాక వాళ్ళకి వివిధ సమస్యల ఇచ్చి పరీక్షిస్తే తర్కం ప్రణాళికలు వేయడం తదితరు అన్ని అంశాల్లోనూ రెండు బృందాలు సమానంగానే సామర్థ్యం చూపాయట కానీ జ్ఞాపకశక్తి విషయంలో మాత్రం విటమిన్స్ తీసుకున్న వాళ్లు మిగతా వాళ్ళ కన్నా ఎన్నో రెట్లు పై చేయి సాధించడం చూశారట కాబట్టి వైద్యుల సూచన మేరకు సీనియర్ సిటిజన్లో వీటిని తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు

ఆ తల్లి పేరు దగ్గులవ్వ

 భక్తులకున్న రకరకాల అవసరాలని బట్టి దేవతలు ఉంటారని మనకు తెలిసిందే వీసాలు ఇప్పించే చిలుకూరు బాలాజీ నుంచి పరీక్షలు పాస్ చేయించే విశాఖ వినాయకుడి దాకా అలా మనకు చాలా గుడులు పేరుొందాయి ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది అందులో కొలువైన దేవత పేరు దగ్గులవ్వ పేరుకు తగినట్లే ఎటువంటి దగ్గు సమస్యలనైనా పోగుడుతుంది అన్నది భక్తుల విశ్వాసం బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కాలనీలో ఉండే ఈ గ్రామ దేవత ఆలయం అతి ప్రాచీనమైనదని అంటారు జలుబు నుంచి నిమోనియా దాకా ఏ సమస్య కారణంగా దగ్గు వచ్చిన ఈ తల్లికి మొక్కుకుంటారు పక్కనే ఉన్న పెన్గంగా నదినీటితో ఈ దేవతని అభిషేకించి దానిని దగ్గు తీర్చే తీర్థంగా తీసుకుంటారు వైద్యంతో అనారోగ్యం తగ్గాక అన్నదానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఆషాడంలోనూ పెద్ద ఎత్తున పండగ చేస్తారు బోనాలు ఎత్తుతారు ఈ ఆలయంలో ఈ మధ్య కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైభవంగా ప్రాణ ప్రతిష్ట చేశారు



చర్మానికి ఆయుర్వేదము

 వేసవి అయినా చలికాలం అయినా పొడిబారిన చర్మం అయిన జిడోడే శరీరమైన చర్మం ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అందుకు ఆయుర్వేదంలో ఉత్తమ ఉపాయాలు ఉన్నాయి అవి ఏమిటంటే

దాడి మాది ఘ్రుతం.. దాడిని అంటే దానిమ్మ, ఘ్రుతం అంటే నెయ్యి. ఆవు నెయ్యి దానిమ్మ గింజలతో చేసే ఈ ఔషధాన్ని సేవిస్తే కనుక అందులోని విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్ల వలన చర్మం మృదువుగా మారుతుంది

ఆయుర్వేద టీ తులసివేపాకు ఉసిరి పసుపు లాంటి ఔషధ వనరుల మిశ్రమంతో చేసిన పొడిని మరిగించి వడగట్టాలి ఈ తేనీరు తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది

ఫేస్ మాస్క్.. మందార గులాబీ చందనం మంచిష్ట పసుపు కుంకుమపువ్వు లాంటి పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్ మాస్క్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

కుంకుమపువ్వు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ చర్మం యవ్వనంగా ఉండేందుకు సహాయపడితే కెరోటి నాయుడు ఒంటిమిది మచ్చలు తొలగించి చర్మపు కాంతి పెరిగేలా చేస్తాయి

మోబిక్విక్ పాకెట్ యూపీఐ

 దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మోబిక్విక్ ఒకసారి కొత్త ఫీచర్ నూతన వినియోదారుల కోసం తీసుకువచ్చింది బ్యాంకు ఖాతాతో అనుసంధానం లేకుండానే చెల్లింపులు జరిపేలా ప్యాకెట్ యూపీఐ సౌకర్యాన్ని పరిచయం చేసింది ఇకపై కస్టమర్లు తమ ఖాతాలను లింకు చేసుకోకుండానే మోబిక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ పేమెంట్స్ ను ఈ ప్యాకెట్ యూపీఐ తో చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. బ్యాంకు ఖాతా నుంచి నిధుల బదిలీ కంటే మోబిక్విక్ వ్యాలెట్ నుంచి బదిలీయే సురక్షితమని ఆర్థిక మోసాలకు తావు ఉండదని ఈ సందర్భంగా మోబిక్విక్ తెలిపింది

పీఎం సూర్య ఘర్ బిజిలి

 కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ కోరారు దీనివల్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని తద్వారా రాష్ట్రంలో లక్షలాది విద్యుత్తు వినియోగదారులకు మేలు కలుగుతుందని చెప్పారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంగళవారం పీఎం సూర్య ఘర్ బిజిలి యోజన అమలుపై జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోలార్ యూనిట్ల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు వారికి ఈ సందర్భంగా అశోక్ కుమార్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు

యాపులు లేని స్మార్ట్ ఫోన్

 స్మార్ట్ ఫోన్లు నానాటికి మరింత స్మార్ట్ గా మారుతున్నాయి వివిధ రకాల అప్లికేషన్స్ యాప్స్ సహాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని తమ అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి అసలు యాప్లతో అవసరమే లేని స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో త్వరలో ఇది కూడా కార్యారూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సి లోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో జర్మనీ సంస్థ డైయిష్ టెలికం భవిష్యత్తు తరం స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు మొబైల్ యాప్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పై ఆధారపడి పని చేయడం దీని ప్రత్యేకత డైస్ టెలికం తన టీ ఫోన్ డివైస్ పై ఈ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది ఎలాంటి యాప్లు లేని యూజర్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉండే ఈ కాన్సెప్ట్ను స్మార్ట్ ఫోన్ చిప్ల తయారీ దిగ్గజం వాల్కమ్ తో కలిసి అభివృద్ధి చేసింది స్మార్ట్ఫోన్లో ఇతర డివైస్లలో యాప్లను వినియోగించడం క్రమంగా తగ్గిపోతుందని రానున్న ఐదు నుంచి పది ఏళ్లలో మనం యాప్ల వినియోగానికి పూర్తిగా స్వస్తి పలుకుతామని తాను గట్టిగా భావిస్తున్నట్లు డైస్ టెలికం కంపెనీ సీఈవో టీం హొట్గేస్ ఈ సందర్భంగా తెలిపారు

గొర్రెకు పాలిచ్చిన ఆవు

 గోమాత ఒక గొర్రె పిల్లకు మాత అయ్యింది తన జాతి భేదాన్ని మరిచి గొర్రె పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చుతున్నది ఈ అరుదైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది అలంపూర్ నియోజకవర్గంలోని చండూరు గ్రామ శివారులోని ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న గొర్రె పిల్ల తల్లి ఇటీవల మరణించింది దీంతో ఆ గొర్రెపిల్ల అక్కడే ఉన్న ఆవులమందలోని ఆవు పాలకు అలవాటు పడింది తరచూ ఆకలి తీర్చుకోవడానికి ఆవు చెంతకు చేరి పాలు తాగుతోంది ఆవు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గొర్రెపిల్లకు పాలిచ్చే కడుపు నింపుతోంది



Tuesday 27 February 2024

మార్చి 19 తేదీన డాక్ అదాలత్

 తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 19వ తేదీన రాష్ట్రస్థాయి డాక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోస్టల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు మార్చి 8వ తేదీ లోపు పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పోస్టల్ ప్రధాన కార్యాలయానికి లేఖ అందజేయాలని పేర్కొన్నారు

కంటి చూపుతో కారు డ్రైవింగ్

 మొబైల్ కూడా ఆపరేట్ చేయవచ్చు ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇది సులువే మ్యాజిక్ సిక్స్ ప్రో పేరిట ఐ ట్రాకింగ్ టెక్నాలజీ ఫోన్లను తీసుకువచ్చిన హానర్

సెవెంత్ సెన్స్ సినిమా చూశారా ఆ చిత్రంలో విలన్ పాత్రధారి తన కళ్ళతో తీక్షణంగా చూసి ఎదుటివారిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంటాడు అచ్చం అలాగే కంటితో చూసి కారును డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది వాషింగ్ మెషిన్ ను మొబైల్ ను కూడా కండ్లతోనే ఆపరేట్ చేస్తే బాగుంటుంది కదూ ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇప్పుడు ఇవన్నీ సాధ్యమే ప్రముఖ టెక్ కంపెనీ హానర్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో పని చేసే వినూత్న స్మార్ట్ఫోన్ మ్యాజిక్ 6 ప్రో ను తాజాగా తీసుకువచ్చింది బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ మేరకు ఒక ప్రదర్శనను కూడా ఇచ్చింది ఈ క్రమంలో ఐ ట్రాక్ టెక్నాలజీ గురించి సర్వత్ర విస్తృత చర్చ జరుగుతోంది ఇది ఎలా పని చేస్తుంది అంటే ఐ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే ముందుగా ఏదైనా ఫోన్లో దానికి సంబంధించిన యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ క్షణం నుంచి సదర్ ఫోన్ ఐ ట్రాకింగ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చినట్లే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం ఫోన్ స్క్రీన్ పై కనిపించే రెడ్ బటన్ డినైడ్ కాల్ లేదా గ్రీన్ బటన్ యాక్సెప్ట్ కాల్ వైపునకు చూస్తే చాలు మొబైల్ కెమెరా మనకంటి పాపను విశ్లేషించి మనం ఏ బట్టలు చూసామో దాన్ని ఆన్ చేస్తుంది అంతేకాదు ఫోన్లో ఉన్న మెనూలో ఏ యాప్ తెరవాలి ఏమేం షాపింగ్ చేయాలి, వంటి పనులను కూడా చక్కబెడుతుంది ఫోన్ బ్లూటూత్ తో కారుకు లేదా వాషింగ్ మెషిన్ టీవీ కి అనుసంధానం చేస్తే చాలు ఫోన్ కెమెరా ద్వారా కంటిపాప ఆదేశాలను బట్టి ఆయా డివైస్లను కూడా సులభంగా ఆపరేట్ చేయవచ్చు తాజాగా తీసుకొచ్చిన మ్యాజిక్ సెక్స్ ప్రో స్మార్ట్ ఫోన్లో ఈ ఫీచర్లను అన్నింటినీ పొందుపరిచినట్లు హానర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు



క్యాన్సర్ గోలి కనిపెట్టిన టాటా సంస్థ

 టాటా సంస్థ పదేండ్ల శ్రమ ఫలితంగా క్యాన్సర్ చికిత్సలు మైలురాయి చేరుకుంది అరుదైన గోలిని అభివృద్ధి చేసిన ఎసిటిఆర్ఈసి పరిశోధకులు జూన్నాటికి మార్కెట్లోకి టాబ్లెట్ వంద రూపాయల ధరకే టాబ్లెట్ క్యాన్సర్ ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి ప్రతి ఆరు మరణాలలో ఒకటి అది కబళించినది ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఒక ఆశ రేఖగా నిలిచింది తిరగబట్టే క్యాన్సర్ ను నివారించడానికి ఒక గోల్డెన్ తయారు చేసి జూన్  నాటికి టాబ్లెట్ మార్కెట్లోకి రానుంది.

ఈ డ్రగ్ అభివృద్ధి కోసం పదేళ్లపాటు పరిశోధనలను నిర్వహించినట్లు బాడివే తెలిపారు ఈ పరిశోధనలతో సమయం డబ్బు వృధా అవుతున్నదా అని అనుమానాలు తోడుత బృంద సభ్యులకు కలిగిన చివరకు సానుకూల ఫలితాలు తగ్గడంతో అందరం సంతోషంగా ఉన్నట్లు ఆయన సంబరపడ్డారు క్యాన్సర్ చికిత్సలు ఒక గొప్ప మైలురాయిగా  అభివర్ణించారు.

వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు ప్రతి ఆరు మరణాలలో ఒకటి క్యాన్సర్ ది కావడం ఆందోళన కలిగిస్తోంది రేడియేషన్ తరపుకేమోతెరపి సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ ను కట్టడి చేస్తున్నప్పటికీ ఆ మహా మారి తిరగబెడుతూ ఉండడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక అరుదైన గోలిని అభివృద్ధి చేశారు ఈ గోలితో మళ్ళీ క్యాన్సర్ తిరగబట్టే అవకాశం ఉండదని వాళ్ళు చెబుతున్నారు క్యాన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప మహిళలు రాయిగా అభిమానిస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీలో లక్షత క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమంగా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు అయితే విచ్ఛిన్నమైన ఈ కణాలు వీటిని క్రోమాటిన్ కణాలుగా పిలుస్తారు రక్తం ద్వారా శరీరంలోని ఇతర వ్యయవాలకు చేరి అక్కడే ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరుతాయి అలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ తిరగబడతాయి అయితే టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ గోలి రక్తంలోకి చేరగానే కృపాటి కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకుంటుంది అంతేకాదు క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుని రేడియేషన్ తెరపి కీమోథెరపీతోపాటు ఈ గోలిని తీసుకుంటే తెరపిలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50 శాతం మీద తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకలలో తొలుత ఈ గోలిని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలలో భాగమైన వైద్యుడు డాక్టర్ రాజేంద్ర బాడివే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని అన్నారు అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేపట్టామని అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో ఐదేళ్లు పట్టవచ్చు అని వెల్లడించారు అయినప్పటికీ ఈ డ్రగ్ కు ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు అనుమతులు లభిస్తే వచ్చే జూన్ జూలై నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు క్యాన్సర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ తాము ఈ గోలిని వంద రూపాయలకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

6న ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష

 సికింద్రాబాద్లోని బోయిన్పల్లి లో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మార్చే ఆరో తేదీన జిల్లాస్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి ఆరో తేదీన జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిజికల్ టెస్టులతో పాటు వయస్సు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎంపికైన వారికి మార్చి 21న హైదరాబాద్లోని ఐకింపేట స్పోర్ట్స్ స్కూల్లో ఎంపిక పరీక్ష ఉంటుందని తెలిపారు ఆసక్తిగల తొమ్మిది నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు ఎంపిక పరీక్షలకు హాజరుకావాలని ఇతర వివరాలకు కలెక్టరేట్లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు

ఆధ్యాత్మిక సమాచారము 28 ఫిబ్రవరి 2024

 సదాశివ నగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో శ్రీ ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం సహస్ర ఘటాభిషేకం బోనాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దొడ్ల రవి తెలిపారు మంగళవారం ముత్తునూరులో మంగళవారం శ్రీ ఖండరాయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంటప పూజ హోమం నిర్వహించారు ఆలయ కమిటీ విడిసి చైర్మన్ దొడ్ల రవి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు


ఘనంగా రేణుక జమదగ్నిల్ల కళ్యాణం భిక్ నూర్ ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం రేణుకా జమదగ్నిల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఈ నెల 24 నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు ఓడిబియ్యంతో మొ క్కులు చెల్లించుకున్నారు అనంతరం అన్నదానం చేపట్టారు



ఘనంగా బోనాల పండుగ మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రేణుక ఎల్లమ్మ బోనాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు ఊరేగింపు తీశారు గడపగడప నుంచి బోనాలు నైవేద్యాలతో ఆడపడుచులు ఆటపాటలు బ్యాండ్తో శివశక్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో మొక్కులు చెల్లించుకున్నార. కుమార్ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బోనాల ప్రదర్శన ఉత్సవాలను ప్రత్యేక జరుపుతున్నారు గౌడ సంఘం సభ్యులు మోతె రామా గౌడ్ గంగా గౌడ్ రాజా గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు





ముత్యంపేటలో ఎల్లమ్మ బోనాలు దోమకొండ మండలం ముత్యంపేటలో మంగళవారం ఎల్లమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శిరీష్ గౌడ్ ప్రతినిధులు పోష గౌడ స్వామి గౌడ్ మోహన్ గౌడ్ సితా గౌడ్ గోపాల్ గౌడ్ నారా గౌడ్ పాల్గొన్నారు



ఆలయ అభివృద్ధికి విరాళము మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి సిరిసిల్లకు చెందిన ఎండ్రాల ముఖ్యం రావు లక్ష్మీ దంపతులు 1,50,000 రూపాయలతో పనులు చేయిస్తామని పేర్కొన్నారు అందులో భాగంగా మంగళవారం 50వేల రూపాయలు ఆలయ నిర్వహణకు అందజేశారు కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అర్చకుడు పాల్గొన్నార.

ఎల్లారెడ్డి లోని బగలాముఖి పీఠం కాలమానిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం ఆవిష్కరించారు కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకుడు క్రాంతి పటేల్ లక్ష్మీనారాయణ సభ్యులు రేవంతప్ప సతీష్ మధు శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు






తాడ్వాయి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

 తడువాయి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎలుకున్నారు మండల అధ్యక్షుడిగా కృష్ణ చైతన్య గౌడ్ ఉపాధ్యక్షులుగా గాండ్ల మల్లేష్ కాముని సునీల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కందాడి ప్రవీణ్ రెడ్డి కార్యదర్శిగా నడిపి రాజకుమార్ కోశాధికారిగా మురళి ప్రధాన సలహాదారులుగా నవీన్ రావు సాయిబాబా నరేష్ ఏక గ్రివంగా ఎన్నికయ్యారు.



25 లక్షల మంది బాలలకు రాగి జావా

 


తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంగా రాగిజావ అందించనున్నట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఫౌండర్ సద్గురు మధుసూదన్ సాయి వెల్లడించారు మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిన ఆయన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు వైదిక పండితులు వేదా ఆశీర్వచనం అందించారు విలేకరులతో మాట్లాడారు ప్రపంచంలోని 33 దేశాలలో తమ సంస్థ విద్యా వైద్యం పోషకాహార రంగాలలో సేవలు అందిస్తున్నదని వివరించారు ప్రతి ఒక్కరు పరోపకారం అలవర్చుకోవాలని భగవంతుని చెబుతుండే వారిని దీనిని తమ పాటిస్తున్నామని తెలిపారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి సర్కారు సంస్థలు సమాజము కృషి చేయాలని ఇందులో తమ సంస్థ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు శ్రీరామనారాయణ తరుణంలో పట్టాభిషేకం రోజున ఉపయోగించే స్వర్ణ రాజ కడగాన్ని బహుకరిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో నందిని మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు వంగల శేషాద్రి వేణుమాధవ్ విష్ణు శశి పాల్గొన్నారు

పోలియో చుక్కలు వేయించండి

 చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు కలెక్టరేట్లో పల్స్ పోలియోపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,2,55 మంది ఉన్నారని వారికి వచ్చేనెల మూడవ తేదీన చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరారు ఎవరైనా చుక్కల మందు వేయించుకోకుంటే నాలుగు లేదా 5వ తేదీలలో బృందాలు ఇంటింటా తిరిగి వేయాలని సూచించారు డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ఐఎంఓ అనిల్ సంక్షేమ అధికారి బావయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు

పేస్ మేకర్ జాగ్రత్తలు ఏమిటి

 పేస్ మేకర్ అమర్చిన తర్వాత వారం వరకు చాతి మీద వేసిన బ్యాండేజ్ ని మార్చుకోవాలి గోకటం చేత్తో గట్టిగా రుద్దడం వంటివి చేయవద్దు వారంలోనే రోజువారి పనులన్నీ చేసుకోవచ్చు అయితే నాలుగు నుంచి ఆరు వారాల వరకు కఠినమైన తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు ముఖ్యంగా పేస్మీకరణ అమర్చినవైపు చేతితో బలమైన పనులు చేయవద్దు. ఆ తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు అయస్కాంతముతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాలు పేస్ మేకర్ మీద ప్రభావం చూపవచ్చు కాబట్టి స్మార్ట్ ఫోన్లను పేస్ మేకర్ కు కనీసం 6 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి మాట్లాడేటప్పుడు అవతరిచేది అంటే ఎడమవైపున పేస్ మేకర్ అమర్చితే కుడిచేవి వద్ద ఫోన్ పెట్టుకోవాలి. స్పీకర్ ఆన్ చేసుకోనైనా మాట్లాడవచ్చు ఈ సిగరెట్ల వంటి వాడకపోవడం ఉత్తమం. ఇవి పేస్ మేకర్ పనితీరుకు భంగం కలిగించవచ్చు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా తనిఖీ చేసుకోవాలి అవసరమైతే డాక్టర్లు పేస్ మేకర్ సెట్టింగ్స్ ని మారుస్తారు పేస్ మేకర్ అమర్చినప్పుడు ఒక చిన్న కార్డు ఇస్తారు ఇందులో పేస్ మేకర్ రకము తయారుచేసిన కంపెనీ వంటి వివరాలు ఉంటాయి. దీనిని వెంట ఉంచుకోవడం మంచిది. ఫోన్లో ఫోటో తీసి అయినా పెట్టుకోవచ్చు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన ఇతరత్రా కారణాలతో ఆసుపత్రికి వెళ్లిన కార్డు చూపిస్తే చికిత్సలు మందుల విషయంలో పొరపడడం తప్పుతుంది శాస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు రక్తస్రావం కాకుండా వాడే ఎలక్ట్రో కార్ డి పరికరం కొన్నిసార్లు పేస్ మేకర్ మీద ప్రభావం చూపవచ్చును చూపిస్తే పేస్ మేకర్ మోడ్ ను తగినట్లుగా మారుస్తారు ఎమ్మారైని తట్టుకునే రకానిదే అయినా సెట్టింగ్స్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది ఇక్కడ కార్డు ఉపయోగపడుతుంది రేడియేషన్ చికిత్స వంటివి పేస్ మేకర్ మీద ప్రభావం చూపవచ్చు ముందే డాక్టర్ కు విషయాన్ని చెప్పాలి అవసరమైతే సెట్టింగ్స్ మారుస్తారు అలాగే విమానాశ్రయాలలో మెట్రో రైల్వే స్టేషన్లలో మెటల్ డిటెక్టర్లు గుర్తించినప్పుడు కార్డును చూపిస్తే ఇబ్బంది అడ్డుకోకుండాను చూసుకోవచ్చు.

జిల్లా కేంద్రంలోని శివాలయాలలో పూజలు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయా శివాలయాలలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రాహ్మణ గల్లి శివాలయం తో పాటు అశోక్ నగర్ విద్యానగర్ కాకతీయ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలోని ఆలయాలలో అభిషేకాలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

ఆలయంలో ప్రత్యేక పూజలు

 ఉప్పల్వాయి గ్రామంలోని వనదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామిని రకరకాల పూలతో అలంకరించి అనంతరం పండితుల అభిషేకాలు అర్చనలు చేశారు పండితులు రాజమౌళి శంకర్ గంగాధర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



భానుడి కిరణ కృత్యం సహ్యాద్రి వరుణ విచిత్రం

 ఆస్వాదించాలి కానీ ప్రకృతిలో ఇమిడి ఉన్న అందాలు ఎన్నో కొన్ని సహజసిద్ధంగా అలరిస్తే మరి కొన్ని సమయాలు గుణంగా ఆకర్షిస్తాయి రహదారి నిర్మాణం కోసం తొలిచిన కొండ రెండుగా చీలగా ఉదయం తూర్పు నుంచి ప్రసరించిన సూర్యకిరణాలు పడమర కొండపై పడి ఆ భాగమంతా లేత ఎరుపు రంగులో కనిపిస్తూ ఆకట్టుకుంది తూర్పు భాగం మాత్రం సహజంగా మట్టి రంగులు కనిపించింది ఇలా రెండుగా చీలిన ఒకే కొండ వేరువేరు రంగులలో కనిపించేసరికి ఈ దారి గుండా వెళ్లేవారు అలాగే చూసి ఇది సూర్యకిరణాల మాయ అని తెలుసుకొని ఆశ్చర్య చేతులయ్యారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలాల సరిహద్దులో ఉన్న సహ్యాద్రి పర్వతాల నడుమ సోమవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైనది

కేరళలో ఘనంగా రోడ్డుకు పెళ్లి

 రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడులోని కొడియాతుర్ గ్రామస్తులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు బిరియాని స్వీట్లు వడ్డించారు రోడ్డుకు పెళ్లి అనగానే వధువు రోడ్డు ఎవరు వరుడు రోడ్డు ఎవరు అని అడిగారు సుమా అక్కడ అలాంటివి ఏమీ ఉండవు కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు 1200 మీటర్ల పొడవు మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది దీనిని 1980లో నిర్మించారు అనంతరం ఆ గ్రామ జనాభా మూడు రెట్లు పెరిగింది వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నారు అయినా కొన్ని కారణాలవల్ల కుదరడం లేదు ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు వారికి పరిహారం రహదారి నిర్మాణానికి 60 లక్షల రూపాయలు అవుతాయని అంచనా వేశారు ఈ నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు గ్రామానికి చెందిన 15 మంది ముందుకు వచ్చి ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున 15 లక్షల రూపాయల విరాళాలు అందించారు ఇంకా వారికి 45 లక్షల రూపాయల అవసరం అప్పుడే వారికి పనం పయట్టు లేదా కురి కళ్యాణం గుర్తుకొచ్చింది ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి నీతులు సమీకరిస్తారు ఇప్పుడు కొడియాతూరు గ్రామస్తులు సైతం నిధుల కోసం పనం పయట్టు కింద రహదారికి పెళ్లి చేశారు

అక్షరాలలో ఫోన్ సంభాషణలు

 ట్రూ కాలర్ సరికొత్త ఫీచర్

కాలర్ వివరాలను తెలిపే యాప్ ట్రూ కాలర్ తాజాగా సంచలన ఫీచర్ను జోడించింది ప్రీమియం కస్టమర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాల్ రికార్డింగ్ ఫీచర్ను జత చేసింది ఇది కాల్ రికార్డింగ్ తో పాటు మాట్లాడిన మాటలను అక్షర రూపం చేస్తుంది ప్రస్తుతానికి ఇంగ్లీష్ హిందీ భాషలకు ఈ టీచర్ పరిమితం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వివరాలతో కూడిన సమ్మరీ కూడా ప్రత్యక్షం అవుతుంది.

Monday 26 February 2024

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ తెలిపారు వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఎ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లి స్మార్ట్ అని థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ప్రధానంగా పొదుపు చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు స్లోగన్లు డిజిటల్ సైబర్ భద్రత పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2కె నడక 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరము 29న అన్ని పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యుటి కిరణ్మయి జెడ్పి సీఈవో ఉషా తదితరులు పాల్గొన్నారు


ఎఫ్ పీ ఐ ల పేరుతో మోసపు ట్రేడింగ్ స్కీములు

 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులము అంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబి హెచ్చరించింది సెబీ రిజిస్టర్డ్ ఎఫ్ బి ఐ సంబంధితమైన అంటూ ప్రచారం చేసుకుంటున్న మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫాములపై తమకు పాల ఫిర్యాదులు అందాయని అవి విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్ల సభ అకౌంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ అవకాశాల్ని ఆఫర్ చేస్తున్నాయని సోమవారం సబి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు సెమినార్లు స్టాక్ మార్కెట్లో మెంటార్స్ ప్రోగ్రాములు అందిస్తామంటూ వాట్సాప్ లైవ్ బ్రాడ్కాస్టర్తో ప్రచారం చేసి అమాయక ఇంస్టార్లకు వల వేస్తున్నట్లు వివరించింది అంతేకాకుండా ఆ మోసపూరిత వ్యక్తులు అధికారిక ట్రేడింగ్ డిమార్ట్ అకౌంట్ లేకుండానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని షేర్లు కొనుగోలు ఐపిఓలకు దరఖాస్తు చేయడం వంటివి అనుమతిస్తామని అంటున్నారని సెబి తెలిపింది ఈ కార్యకలాపాలు నకిలీ పేర్లతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ల ద్వారా నిర్వహిస్తున్నారని అన్నది దేశీయ ఇన్వెస్టర్లు సెక్యూరిటీ మార్కెట్లో చేసే పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ బి ఐ లకు ఏ సరళీకరణలు లేవన్నది.

గర్భాశయ క్యాన్సర్ సూచనలు ఏమిటి

 పూనం పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం టీకాల ప్రస్తావన కావచ్చు ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి దేశవ్యాప్తంగా చర్చ పెరిగింది ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవుతున్నది అనే అధ్యయనం మొదలైనది తొలి రోజులలో పసిగట్టకపోవడమే ఈ మహమ్మారి విగ్రహం పడకు అసలు కారణమని గుర్తించారు నిపుణులు లక్షణాలను కనిపెట్టి సరైన వైద్యుడిని సంప్రదిస్తే తొలి దశలోనే సమర్థమైన చికిత్స సాధ్యం అంటున్నారు

రుతుస్రావ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం రోజుల తరబడి రక్తస్రావం కొనసాగడం

పీరియడ్స్ మధ్యలో బహిష్టు తర్వాత కూడా రక్తస్రావము జరగడం

రక్తం రంగు మారుతూ దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడము

గర్భాశయం దగ్గర నొప్పి దురదగా ఉండడం, మూత్రానికి వెళ్ళినప్పుడు, రతి సమయంలో ఆసౌకర్యం కలగడం

ఈ లక్షణాలు ఇతర వ్యాధులలో కూడా కనిపించవచ్చు అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్కు కూడా సూచనగానూ భావించాలి 9 నుంచి 14 సంవత్సరాల వయసులో వ్యాక్సిన్ వేయించుకోవడం పాతికేళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి మూడు నుంచి ఐదు ఏళ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు

కాఫీ టీ తాగిన తర్వాత ఏం చేయాలి?

 దంతాలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి మనం చేసే చిన్నపాటి పొరపాట్లు మనకున్న చెడు అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి

కొందరికి ఐస్ ముక్కలు కొరికే అలవాటు ఉంటుంది మంచు గడ్డలు రాళ్ల కంటే బలమైనవి ఫలితంగా పళ్ళు విరిగిపోని వచ్చు ఆ చల్లదనం పళ్ళ లోపలి బాగాన్ని కూడా దెబ్బతీస్తుంది

కాఫీ టీ లలోని క్షరత్వం వల్ల పళ్ళ మీద మరకలు ఏర్పడతాయి సూక్ష్మ క్రిములు పెరిగేందుకు ఇది సహాయపడతాయి ఫలితంగా చిగుళ్ల వాపు నోటి దుర్వాసన లాంటి సమస్యలు కూడా వస్తాయి అందుకే కాఫీ టీ తాగిన కాసేపటికి నోరు పుక్కిలించాలి

నిమ్మరసం లాంటి పుల్లటి ద్రవాల వలన ఎసిడిటీ రావచ్చు అది పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది ఇలాంటి పానీయాలు తీసుకున్న తర్వాత చూయంగం నమిలితే కొంత ఉపశమనం లభిస్తుంది

తినగానే బ్రష్ చేసుకోవడం చాలా మంది అలవాటు ఆమాత్రం జాగ్రత్త మంచిదే కానీ తిన్న 30 నిమిషాల వరకు ఆగితే మేలు

గోల్డ్ కొరక్కొని అలవాటు పళ్ళ ఆకృతిని దెబ్బతీస్తుంది అంతేకాదు దవడ ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది

బాగా అరిగిపోయిన తర్వాత కూడా టూత్ బ్రష్ మార్చకపోవడం కూల్డ్రింక్స్ అధిక తీసుకోవడం నిద్రలో పళ్ళు కొరకడం తదితర అలవాట్లు కూడా మంచిది కాదు

చిన్నపిల్లలలో మధుమేహం

 రకరకాల కారణాలతో చిన్నపిల్లలకు కూడా మధుమేహం రావచ్చు మధుమేహం రెండు రకాలు టైపు అండ్ డయాబెటిస్ టైప్ టు డయాబెటిస్ పిల్లలలో చాలావరకు టైపు అండ్ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి డాక్టర్ సిఫారసు ప్రకారం ఇన్సులిన్ ఇవ్వడమే దీనికి పరిష్కారం భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి తగిన పోషకాహారం ఇవ్వాలి నిత్య వ్యాయామం అవసరమే ఇలాంటివారు జీవితమంతా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దగా నొప్పి అనిపించదు పిల్లలకు మధుమేహం ఉన్న విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలి. దీని వలన ఇన్సులిన్ హెచ్చుతగ్గుల ప్రభావంతో వచ్చే హైపోగ్రాసిమియా తదితర వ్యాధుల లక్షణాలను గమనించినప్పుడు మన దృష్టికి తీసుకొస్తారు అదే సమయంలో పిల్లలకు ఆరోగ్యకర జీవనశైలిని పరిచయం చేయాలి మీరు భయపడవలసిన అవసరం లేదు మధుమేహం ఉన్న పిల్లలు కూడా మిగిలిన వారిలా సాధారణ జీవితం గడప డం సాధ్యమే తక్షణం పీడియాట్రిక్ ఎండోక్రైనాలసిస్ ను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. అదే తగ్గిపోతుంది చిట్కా వైద్యంతో ఇన్సులిన్ ఇవ్వడంలో ఆజాగ్రత్త వహిస్తే డయాబెటిస్ కిటో ఎసిడోసిస్ లాంటి ప్రాణాంతక సమస్యలు ఎదురు   కావచ్చు.

నిద్రకు ముందు

 నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు శరీరానికి మనసుకు రీఛార్జ్ టైం తగినంత నిద్ర లేకపోయినా ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా మానసిక శారీరక సమస్యలు తప్పవు అందుకే బాగా నిద్ర పట్టేందుకు రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు అది ఏమిటంటే

గురువెచ్చటి పాలు ..అనాదిగా పెద్దలు చేస్తున్న సూచన ఇది ఎందుకు శాస్త్రీయమైన కారణాలు లేకపోలేదు పాలలోని ట్రిప్ట్ ఆఫ్ పాన్ అనే రసాయనం నిద్రను మానసిక ప్రశాంతతను నియంత్రించే సెరటోనిని హార్మోన్లను ప్రేరేపిస్తుంది నిద్రను ఆహ్వానిస్తుంది

చామంతి టీ.  ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న పానీయ మీది ఇందులోని ఏపీ జెన్యూన్ అనే రసాయనం మెదడు సేద తీరేలా చేస్తుంది దాంతో ఒత్తిడి తగ్గి నిద్ర పట్టేస్తుంది

వలేరియాన్ టీ.. ఆయుర్వేదంలో జటామాంసిగా పిలిచే వలేరియన్ కు మత్తెక్కించే లక్షణం ఉంది నిద్రలేమి నీ ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంత స్థితికి చేరుకునేలా చేస్తుంది

కషాయాలు.. లావెండర్ నిమ్మ కృష్ణ కమలం లాంటి ఔషధ మొక్కలతో రూపొందించిన కషాయాలు కూడా నిద్రకు మేలు చేస్తాయి.

ఇక ఖచ్చితమైన గర్భధారణ వయసు

 గర్భిణీలో పెరుగుతున్న పిండం ఖచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు ఐఐటి మద్రాస్ పరిశోధకులు దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధా మోడల్ ను అభివృద్ధి చేశారు గర్భిణీ విషయంలో సరైన సంరక్షణ ఖచ్చితమైన డెలివరీ తేదీ నిర్ణయించేందుకు గర్భధారణ వయసు అవసరము శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్ ను గర్భిణీ జిఏ 2 గా పిలుస్తున్నారు ప్రత్యేకంగా భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా గర్భిణీ జిఏ 2 ను అభివృద్ధి చేశారు ఇది భారతీయ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితమైన గర్భధారణ వయసును అంచనాగిస్తుంది అంతేకాదు గతంలో తలెత్తిన దోషాలను మూడు రెట్లు తగ్గిస్తుంది

మోమోలు తేలేదని భర్త పై కేసు

 ఎవరైనా భర్త తనను మంచిగా చూసుకోవడం లేదను హింసిస్తున్నాడని ఫిర్యాదు చేస్తారు కానీ ఆగ్రాకు చెందిన ఒక వివాహిత తన భర్త తనకు మోమోలు తెచ్చివ్వడం లేదని పోలీసు కేసు పెట్టింది మోమో అనేది మన సమోసాలు లాగా పాపులర్ స్నాక్ యూపీలోని మలుపురకు చెందిన ఒక మహిళకు పినహాటకు చెందిన ఒక వ్యక్తితో ఇటీవల వివాహమైంది పెళ్లి సమయంలో తనకు మోమోస్ అంటే ఇష్టం అని వధువు చెప్పిందట పెండ్లయ్యాక ఆమె భర్త క్రమం తప్పకుండా మోమోస్ తెచ్చేవాడని ఇటీవల అలా చేయడం లేదని ఆమె అలిగిందట ఈ విషయమే తరచూ వారిద్దరి మధ్య గొడవ జరిగేది ఒకరోజు అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయిందట అక్కడి నుంచే భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు భార్యాభర్తలను కౌన్సెలింగ్కు పంపించారు కొన్నిసార్లు డ్యూటీ ఆలస్యం వల్ల మామూలు దొరకలేదని మరికొన్నిసార్లు మోమోస్ తీసుకోవడం మర్చిపోయానని భర్త తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఇద్దరి మధ్య కౌన్సిలర్లు కుదిరించిన రాజీప్రకారం భర్త వారానికి రెండు రోజులు మోమోసు తీసుకురావాలి. ఎందుకు అంగీకరించిన మహిళ భర్తతో కాపురానికి వెళ్లిందట

3000 ఎకరాల్లో వంతారా

 జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి గుజరాత్ లోని జాంనగర్ లో ఏర్పాటు

గాయపడిన ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వంతారా కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత అంబానీ సోమవారం ప్రారంభించారు దేశ విదేశాలలో గాయపడిన ప్రమాదంలో చెక్కుకున్న జంతువులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసం కల్పించడం వంటారా ముఖ్య లక్ష్యం వంతరా అనేది కృత్రిమ ఆడది గుజరాత్ లోని జాంనగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3000 ఎకరాల్లో ఇది ఉన్నది ఈ అడవిలో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్దది

దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది గాయపడిన జంతువులను రక్షించడం చికిత్స అందించడం వాటి సంరక్షణ పునరావాసం కోసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం గుజరాత్ లోని జాంనగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్టులో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు అనంతరం కృత్రిమ అడవిగా భావించొచ్చు. దానిలో జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులు కల్పించారు ఇందులో ఏనుగుల కోసం 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు శాస్త్ర చికిత్సల కోసం లేజర్ సాధనాలు అధునాతన సదుపాయాలు దాని సొంతం అంతారా కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో జట్టు కట్టడంపై రిలయన్స్ ఫౌండేషన్ విష్ణు సారించింది కృత్రిమ అడవి ఏర్పాటు పై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంతం బాని మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే జంతువులను కాపాడడం అభిరుచిగా ఉండేదని పేర్కొన్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడే తాము వంతర నిర్మాణాన్ని ప్రారంభించామని అన్నారు దాని ఏర్పాటుతో తమ కృషికి భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు


ఆహార పదార్థాలు మిగిలిపోతే

 కామారెడ్డి పట్టణ పరిధిలో నిర్వహించే శుభకార్యాలలో ఆహార పదార్థాలు మిగిలిపోతే బాంబే క్లాత్ హౌస్ లో అందజేయాలని నిర్వాహకులు కోరారు తాము వెంటనే పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు వివరాలకు 9441922678 9963530055 నెంబర్లను సంప్రదించాలని సూచించారు

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

 కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న పతాంజలి యోగ సమితి ఎస్ఎస్వై యోగ సెంటర్ వార్షికోత్సవాన్ని యోగ భవన్లు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా గురువు రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ నరేందర్ గాంధారి మాజీ జెడ్పిటిసి దానాజీరావు యోగా గురువు గరిపల్లె అంజయ్య గుప్తా బాసర కుమార్ అంజయ్య ఈశ్వర్ కరుణశ్రీ హిమబిందు సిద్ధ గౌడ్ ఎల్లయ్య రాములు యాదవ్ ఎల్లంకి సుదర్శన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా రోటరీ క్లబ్ వార్షికోత్సవము

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి రోటరీ క్లబ్లో 49వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పూల బోయిన సత్యం మాట్లాడుతూ గతంలో పనిచేసిన అధ్యక్షులు శక్తివంతన లేకుండా సామాజిక కార్యక్రమాలలో సేవలు చేసినందుకు ప్రతిష్టంగా ఉందని అన్నారు అనంతరం పూర్వాధ్యక్షులను సన్మానించారు ఐదుగురు విద్యార్థులకు సైకిల్ అందజేశారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాజనర్సింహారెడ్డి ప్రతినిధులు శ్రీశైలం కాశీనాథం ధనంజయ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ బాలరాజు చంద్రశేఖర్ వెంకటరమణ కృష్ణమూర్తి కాశీనాథరావు అంజయ్య హరిస్మరణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఆడియో మోజిలు వచ్చేస్తున్నాయ్

 కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్ తో కానీ చాట్ చేస్తున్నప్పుడు ఏమో చేయలేని పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైనది ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్ కూడా వర్తింపచేయాలని గూగుల్ సరికొత్త ఆలోచన చేస్తోంది ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్ యానిమేషన్స్ తో కూడిన ఆడియో మోజీలను యూజర్లకు పరిచయం చేయబోతోంది ఈ సరికొత్త ఫీచర్ను గూగుల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుంది ఆడియో మోజీ గా పిలుస్తున్న ఈ ఫీచర్లో సాడ్ అప్ లాజ్ సెలబ్రేట్ లాఫ్ డ్రం రూల్ ప్రూఫ్ అని ఆరు రకాల ఆడియో ఎమోజిల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు మనకు ఫోన్ చేసిన వ్యక్తి స్మార్ట్ఫోన్ తెరపై ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్తో యానిమేటెడ్ ఆడియో ఎమోజి దృశ్య రూపంలో కనబడుతుంది గూగుల్ యాప్ లోని కాల్ స్క్రీన్ ఫీచర్ను ఎంచుకోవడం ద్వారా ఇది ప్లే అవుతుంది దీనిపై గూగుల్ అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది