Tuesday 27 February 2024

25 లక్షల మంది బాలలకు రాగి జావా

 


తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంగా రాగిజావ అందించనున్నట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఫౌండర్ సద్గురు మధుసూదన్ సాయి వెల్లడించారు మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిన ఆయన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు వైదిక పండితులు వేదా ఆశీర్వచనం అందించారు విలేకరులతో మాట్లాడారు ప్రపంచంలోని 33 దేశాలలో తమ సంస్థ విద్యా వైద్యం పోషకాహార రంగాలలో సేవలు అందిస్తున్నదని వివరించారు ప్రతి ఒక్కరు పరోపకారం అలవర్చుకోవాలని భగవంతుని చెబుతుండే వారిని దీనిని తమ పాటిస్తున్నామని తెలిపారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి సర్కారు సంస్థలు సమాజము కృషి చేయాలని ఇందులో తమ సంస్థ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు శ్రీరామనారాయణ తరుణంలో పట్టాభిషేకం రోజున ఉపయోగించే స్వర్ణ రాజ కడగాన్ని బహుకరిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో నందిని మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు వంగల శేషాద్రి వేణుమాధవ్ విష్ణు శశి పాల్గొన్నారు

No comments:

Post a Comment