Monday 26 February 2024

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

 కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న పతాంజలి యోగ సమితి ఎస్ఎస్వై యోగ సెంటర్ వార్షికోత్సవాన్ని యోగ భవన్లు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా గురువు రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ నరేందర్ గాంధారి మాజీ జెడ్పిటిసి దానాజీరావు యోగా గురువు గరిపల్లె అంజయ్య గుప్తా బాసర కుమార్ అంజయ్య ఈశ్వర్ కరుణశ్రీ హిమబిందు సిద్ధ గౌడ్ ఎల్లయ్య రాములు యాదవ్ ఎల్లంకి సుదర్శన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment