Tuesday 27 February 2024

భానుడి కిరణ కృత్యం సహ్యాద్రి వరుణ విచిత్రం

 ఆస్వాదించాలి కానీ ప్రకృతిలో ఇమిడి ఉన్న అందాలు ఎన్నో కొన్ని సహజసిద్ధంగా అలరిస్తే మరి కొన్ని సమయాలు గుణంగా ఆకర్షిస్తాయి రహదారి నిర్మాణం కోసం తొలిచిన కొండ రెండుగా చీలగా ఉదయం తూర్పు నుంచి ప్రసరించిన సూర్యకిరణాలు పడమర కొండపై పడి ఆ భాగమంతా లేత ఎరుపు రంగులో కనిపిస్తూ ఆకట్టుకుంది తూర్పు భాగం మాత్రం సహజంగా మట్టి రంగులు కనిపించింది ఇలా రెండుగా చీలిన ఒకే కొండ వేరువేరు రంగులలో కనిపించేసరికి ఈ దారి గుండా వెళ్లేవారు అలాగే చూసి ఇది సూర్యకిరణాల మాయ అని తెలుసుకొని ఆశ్చర్య చేతులయ్యారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలాల సరిహద్దులో ఉన్న సహ్యాద్రి పర్వతాల నడుమ సోమవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైనది

No comments:

Post a Comment