Monday 26 February 2024

3000 ఎకరాల్లో వంతారా

 జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి గుజరాత్ లోని జాంనగర్ లో ఏర్పాటు

గాయపడిన ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వంతారా కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత అంబానీ సోమవారం ప్రారంభించారు దేశ విదేశాలలో గాయపడిన ప్రమాదంలో చెక్కుకున్న జంతువులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసం కల్పించడం వంటారా ముఖ్య లక్ష్యం వంతరా అనేది కృత్రిమ ఆడది గుజరాత్ లోని జాంనగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3000 ఎకరాల్లో ఇది ఉన్నది ఈ అడవిలో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్దది

దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది గాయపడిన జంతువులను రక్షించడం చికిత్స అందించడం వాటి సంరక్షణ పునరావాసం కోసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం గుజరాత్ లోని జాంనగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్టులో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు అనంతరం కృత్రిమ అడవిగా భావించొచ్చు. దానిలో జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులు కల్పించారు ఇందులో ఏనుగుల కోసం 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు శాస్త్ర చికిత్సల కోసం లేజర్ సాధనాలు అధునాతన సదుపాయాలు దాని సొంతం అంతారా కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో జట్టు కట్టడంపై రిలయన్స్ ఫౌండేషన్ విష్ణు సారించింది కృత్రిమ అడవి ఏర్పాటు పై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంతం బాని మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే జంతువులను కాపాడడం అభిరుచిగా ఉండేదని పేర్కొన్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడే తాము వంతర నిర్మాణాన్ని ప్రారంభించామని అన్నారు దాని ఏర్పాటుతో తమ కృషికి భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు


No comments:

Post a Comment