INDIAN RAILWAYS INFO లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
INDIAN RAILWAYS INFO లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2024, శుక్రవారం

క్యూఆర్ కోడ్ తో ట్రైన్ టికెట్ కొనుగోలు

 తొలి దశలో 14 స్టేషన్లోని 31 కౌంటర్లు ఏర్పాటు

రైలలో వెళ్లాలనుకునే వారు టికెట్ల కోసం ఇకనుంచి క్యూ లైన్ లలో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు స్టేషన్లోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నిమిషాల్లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేయవచ్చు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో కొత్తగా నగదు రహిత లావాదేవీలను తీసుకువచ్చింది క్యూఆర్ కోడ్ తో టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా టికెట్ కొనడానికి ప్యాసింజర్లు సరిపడే జిల్లాలను తీసుకువెళ్లే అవసరం ఉండదు. తొలి దశలో సికింద్రాబాద్ డివిజన్ కు చెందిన 14 స్టేషన్లో 31 కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు

తొలి దశలో భాగంగా 14 ముఖ్యమైన రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నారు అందులో సికింద్రాబాద్ కాజీపేట బేగంపేట వరంగల్ మంచిర్యాల లింగంపల్లి హైటెక్ సిటీ జేమ్స్ స్ట్రీట్ మహబూబాబాద్ బెల్లంపల్లి ఫతేనగర్ బ్రిడ్జి సిర్పూర్ కాగజ్నగర్ వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి డిస్ప్లే బోర్డులో బయలుదేరి స్టేషన్ చేరుకొని స్టేషన్ ప్రయాణపు తరగతి వివరాలు పెద్దలు పిల్లల సంఖ్య తెలిపే వివరాలతో పాటు చార్జీలు తెలియజేస్తారు. ప్రయాణికులు చెల్లించవలసిన ఛార్జింగ్ సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే బోర్డుగా కనిపిస్తుంది రైలు వినియోగదారులందరూ సాధారణ టికెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కోరారు ఈ విధానం పారదర్శకతకు కచ్చితంగా మైలురాయిగా నిలుస్తోందని నగదు చెల్లింపులను ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు

14, మార్చి 2024, గురువారం

హోలీ కి ప్రత్యేక రైలు లు

 హోలీ పండుగ సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది ఈనెల 30న చెప్పరా నుంచి సికింద్రాబాద్కు ఏప్రిల్ ఒకటిన సికింద్రాబాద్ చెప్పరా 23న గోరఖ్పూర్ మహబూబ్నగర్ 25న మహబూబ్నగర్, గోరఖ్పూర్ కు ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనున్నాయి

రైల్వే శాఖ రిఫండ్ ఇక గంటలోనే

 రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు టికెట్ బుక్ కాకపోయినా ఖాతాలో నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి ఇలాంటి అప్పుడు రిఫండ్ కోసం ఇప్పటిదాకా మూడు నాలుగు రోజులు వేచి చూడాల్సి వచ్చేది ఇకపై గంటా లేదా కొన్ని గంటల్లోనే వినియోగదారుకు నగదు వెనక్కి వచ్చేలా ఐఆర్సిటిసి ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అంతా ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు రిఫండ్ల జారీలో ఆలస్యం ఎందుకని ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు అన్ని రకాల రిఫండ్లకు ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రిఫండ్ల జారీలో ఆలస్యాన్ని ఘననీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలను ఏడాది జనవరిలోని ఆదేశించింది ఆ క్రమంలోని ఐఆర్సిటిసి ఈ సంస్థకు ఐటి సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాయి

6, మార్చి 2024, బుధవారం

12 నుంచి రైలు ప్రయాణికులకు స్విగ్గి సేవలు

 ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాదిలో తమ సేవలు అందించేందుకు సిద్ధమైంది తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం తో పాటు కర్ణాటకలోని బెంగళూరు ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 59 స్టేషనులకు ఈ సేవలు విస్తరించి ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఫుడ్ డెలివరీకి స్విగ్గి ఐఆర్సిటిసి మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది ప్రయాణికులు స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సిటిసి యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది అందులో టిఎన్ఆర్ నంబర్ ని ఎంటర్ చేసి తమ కోరుకున్న ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు

3, మార్చి 2024, ఆదివారం

నదీ గర్భంలో తొలి మెట్రో మార్గం

 కోల్కతాలోని హుగ్లీ నది అడుగున నిర్మాణం ఈనెల 6న ప్రారంభించి నున్న ప్రధాని

దేశంలోనే తొలిసారి నది గర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ఈ నెల ఆరో తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అతిలోకైనా నదిగా పేరు తెచ్చుకున్న కోల్కతాలోని హుగ్లీ నది గర్భంలో ఈ మార్గం ఏర్పాటు చేశారు నదీ మట్టానికి 32 అడుగులు లోతున 5230 మీటర్ల పొడవున ఈ నిర్మాణం జరిగింది తూర్పు పశ్చిమ తీరాలలో మహాకరం హౌరా రైల్వే స్టేషన్లు నిర్మించారు ఈ రెండు స్టేషనులను మెట్రో మార్గం అనుసంధానిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి తెలిపారు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే కోల్కతాలో టేగోరియా స్టేషన్ నుంచి హుగ్లీనది అవతలి తీరంలోని హల్వా వరకు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు అలాగే ప్రయాణం దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం కోల్కతాలోని గ్రీన్ లైన్ తూర్పు కోల్కతాలోని సెక్టార్ వి నుంచి ఫూల్ బగాన్ వరకు 6.97 కిలోమీటర్ ల దూరంపరచుకొని ఉంది మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే సెక్టార్ వి నుంచి హౌరా వరకు అది విస్తరించి 27 నిమిషాల్లోనే ఆ దూరాన్ని అధిగమించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు కాగా దాదాపు 1000 అమృత భారత రైళ్లను రానున్న సంవత్సరాలలో తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు

29, ఫిబ్రవరి 2024, గురువారం

ఈట్ రైట్ స్టేషన్లుగా హైదరాబాద్ విశాఖ

 భారతదేశపు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో 150 రైల్వే స్టేషనులకు ఈట్ రైట్ ట్యాగ్ను అందించింది విస్తారమైన రైల్వే నెట్వర్క్ లో ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకమైన ఆహార ఎంపికలను నిర్ధారించే చొరవలో భాగంగా ఈ గుర్తింపును ప్రకటించింది గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈట్ రైట్ స్టేషన్ ధ్రువీకరణ ప్రక్రియలో ఆహార విక్రతల కఠినమైన ఆడిట్లు ఫుడ్ హ్యాండర్లకు శిక్షణ ఖచ్చితమైన పరిశుభ్రత పారిశుద్ధ్య ప్రోటోకాళ్ళకు కట్టుబడి ఉండడం సమాచారంతో కూడిన ఆహార ఎంపికలపై అవగాహన పెంచే ప్రయత్నాలు ఉంటాయి. ఈ కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే స్టేషన్లకు ఈట్ రైటర్ స్టేషన్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది న్యూఢిల్లీ వారణాసి కోల్కతా ఉజ్జయిని అయోధ్య కాంట్ హైదరాబాద్ చండీగఢ్ కొంజికోడ్ గౌహతి విశాఖపట్నం భువనేశ్వర్ వడోదర మైసూర్ సిటీ భూపాల్ లోని రైల్వే స్టేషన్లు ఈట్ రైట్ స్టేషన్ లో జాబితాలో ముందున్నాయి అలాగే ఈగత్పురి ఢిల్లీలోని ఆనంద విహార టెర్మినార్ చెన్నైలోని పురచితలైవర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లకు కూడా ఈ గుర్తింపు లభించింది కూడా ఈ ట్యాగ్లోకి చేరాయి ఈ ట్రేడ్ స్టేషన్లుగా గుర్తింపు పొందాయి వీటిలో నోయిడా సెక్టార్ 51 ఎస్ప్లనేడ్ కోల్కతా కాన్పూర్ బొటానికల్ గార్డెన్ నోయిడా నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్లు ఉన్నాయి ఈ చొరవ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రైల్వే స్టేషన్లో ఆహార విక్రయిదారులను కూడా శక్తివంతం చేస్తుంది ఆహార భద్రత పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా వారు విశ్వసనీయతను పొందుతారు ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షిస్తారు చివరికి వారి విశ్వ జీవనోపాధిని పెంచుతారు అని ఈ ప్రకటన పేర్కొంది



ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్న హైదరాబాద్ విశాఖపట్నం స్టేషన్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈట్రైట్ స్టేషన్ ధృవపత్రం అందజేసింది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 స్టేషన్లకు ఈ విధంగా ధ్రువపత్రాలు అందించినట్లు తెలిపింది ఈట్ రైట్ స్టేషన్గా విజయనగరం శ్రీకాకుళం స్టేషన్లు కూడా గుర్తింపు పొందాయి

24, ఫిబ్రవరి 2024, శనివారం

ఇక రైళ్ల లోనూ స్విగ్గి సేవలు

 ఇక రైళ్లలోనూ స్విగ్గి సేవలు తొలి దశలో నాలుగు స్టేషన్లో అమలు దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న స్వీకీ ఇకపై తన సేవలను రైలు ప్రయాణికులకు కూడా విస్తరించండి ఐఆర్సిటిసి ఈ కేటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులకు ప్రీ ఆర్డర్ మీల్స్ ను ముందస్తుగా ఆర్డర్ చేసిన ఆహారం అందించనున్నది. ఈ మేరకు భారత రైల్వే తో స్విగ్గి జట్టు కడుతోంది స్విగ్గి ఫుడ్స్ తో కలిసి ఈ క్యాటరింగ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఐఆర్సిటిసి తాజాగా స్టాక్ చేంజ్ వద్ద ఫైలింగ్ లో పేర్కొన్నది రైలు ప్రయాణికులకు స్విగ్గి ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు మొదటి దశలో భాగంగా విజయవాడ విశాఖపట్నం బెంగళూరు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఐఆర్సిటిసి ఒక ప్రకటనలో తెలిపింది

21, ఫిబ్రవరి 2024, బుధవారం

అయోధ్యకు ప్రత్యేక రైలు

 అయోధ్య రామాలయ సందర్శనకు బుధవారం కామారెడ్డి నుంచి భక్తులు ప్రత్యేక రైలులో బయలుదేరి వెళ్లారు రైలు బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భక్తుల కోసం రైలు ఏర్పాటు చేశారని అన్నారు ఈ రైలు 1 345 మంది భక్తులతో కామారెడ్డి నుంచి బయలుదేరిందని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు భక్తులు దర్శనం పూర్తి చేసుకుని ఈ నెల 26 వరకు కామారెడ్డికి చేరుకుంటారన్నారు కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆలయ భాస్కర్ పైడి ఎల్లారెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామ్ రడ్డి తేలు శ్రీనివాస్ బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ పాల్గొన్నారు.

దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం

 దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు జమ్ములో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ స్వరంగం మంగళవారం ప్రారంభమైనది 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ కారి సంబర్ సంఘం సెక్షన్ లో ఈ స్వరంగం పొడవు 12.77 కిలోమీటర్లు గా ఉంది దీనిని టి ఫిఫ్టీ గా పిలుస్తారు అత్యవసర పరిస్థితుల్లో టన్నెల నుంచి తప్పించుకునేందుకు టి ఫిఫ్టీ కి సమాంతరంగా ఎస్కేప్ టన్నులు కూడా ఉంది సొరంగంలోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు చెప్పారు

19, ఫిబ్రవరి 2024, సోమవారం

మేడారం జాతరకు ప్రత్యేక రైలు

 దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు రైలు నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ నైన్ ఓబ్లిక్ 20 ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి సికింద్రాబాద్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు వరంగల్ కు చేరుకుంటుంది తిరిగి వరంగల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు బయలుదేరి రాత్రి పదిన్నర గంటలకు నిజామాబాద్ చేరుకుంటుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

15, జూన్ 2022, బుధవారం

దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు

 తొలి ప్రైవేట్ రైలు కోయంబత్తూర్ నుండి షిర్డీ.

భారత్ గౌరవ్ పేరిట ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.



1, జూన్ 2022, బుధవారం

35 రూపాయల కోసం న్యాయ పోరాటం.

 రైల్వే లో టికెట్ బుక్ చేసుకుని ,రద్దు చేసుకున్న తర్వాత తనకు రావాల్సిన 35 రూపాయల కోసం 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసిన ఒక వ్యక్తి కథ ఇది.