ఇక రైళ్లలోనూ స్విగ్గి సేవలు తొలి దశలో నాలుగు స్టేషన్లో అమలు దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న స్వీకీ ఇకపై తన సేవలను రైలు ప్రయాణికులకు కూడా విస్తరించండి ఐఆర్సిటిసి ఈ కేటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులకు ప్రీ ఆర్డర్ మీల్స్ ను ముందస్తుగా ఆర్డర్ చేసిన ఆహారం అందించనున్నది. ఈ మేరకు భారత రైల్వే తో స్విగ్గి జట్టు కడుతోంది స్విగ్గి ఫుడ్స్ తో కలిసి ఈ క్యాటరింగ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఐఆర్సిటిసి తాజాగా స్టాక్ చేంజ్ వద్ద ఫైలింగ్ లో పేర్కొన్నది రైలు ప్రయాణికులకు స్విగ్గి ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు మొదటి దశలో భాగంగా విజయవాడ విశాఖపట్నం బెంగళూరు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఐఆర్సిటిసి ఒక ప్రకటనలో తెలిపింది
No comments:
Post a Comment