హైదరాబాద్ నుంచి కళ్లకు గంతలు కట్టుకొని బైక్ లపై అయోధ్యకు బయలుదేరిన మారుతి జోషి రామకృష్ణ అనే ఇద్దరు మెజీషియన్లు శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు మీరు శనివారం ఉదయం కామారెడ్డి నుంచి అయోధ్యకు బయలుదేరగా స్థానిక విశ్వహిందూ పరిషత్ బజరంగ్ బిజెపి నాయకులు స్థానికుల అభినందించి సాగనంపారు దశాబ్దాల కల నెరవేరిన సందర్భంగా అయోధ్య బాలరాముడు దర్శించుకోవడానికి బయలుదేరినట్లు మెజీషియన్స్ తెలిపారు
No comments:
Post a Comment