తెలంగాణ రికార్డు నాయకుడు స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ తెలియజేశారు గురువారం చందూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యాలయంలో జరిగిన డిస్టిక్ జనరల్ మీటింగ్లో మామిడాల మోహన్ కాంతి గంగారెడ్డిలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నిర్వహించిన ఎన్నికలలో మాకూరు మండలం కు చెందిన రాస నిత్యానందమును జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నగేష్ తెలిపారు నందిపేట్ కు చెందిన అరుణ్ కుమార్ జనరల్ సెక్రటరీగా చందూర్ కు చెందిన ఉప్పాల మధును ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు నవీపేట్ గోపికృష్ణ ఆర్మూరు చైతన్య నిజామాబాదు నబి డిచ్పల్లి ప్రసాద్ రావు భీమ్గల్ నగేష్ వర్నిలను జాయింట్ సెక్రటరీలుగా వేణుగోపాల్ రాజు రెడ్డి కళ్యాణ్ హరీష్ చిరంజీవిలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర ఫోక్ పర్సన్ జయసింహ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు గ్రామీణ ప్రాంత బడ్జెట్ స్కూల్ సమస్యలపై పోరాటాలు చేయాలని అలాగే సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు నర్సింగ్ నరసింగరావు ధర్మరాజు రమణ రావు గోవర్ధన్ మరియు జిల్లాలోని అన్ని మండలాల ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు
No comments:
Post a Comment