Saturday, 24 February 2024

నాగార్జునసాగర్ లో అరుదైన వాటర్ డాగ్

 ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి ఉభయచరజీవులు ఇవి కూడా ఒకటి అరుదైన ఈ నీటి కుక్కలు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లు సందడి చేస్తూ కనిపించాయి శివాలయం వీఐపీ పుష్కర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ కలియ తిరుగుతూ దీక్షకులకు కనివిందు చేస్తున్నాయి సందర్శకులు పెద్ద ఎత్తున వాటి వద్ద ఫోటోలు దిగుతూ వాటిని వీడియోలో బంధిస్తూ సందడి చేస్తున్నారు, ఆ రెండేళ్ల క్రితం ఇదే సాగర్ జలాల్లో అటవీశాఖ అధికారులు కొన్నింటిని గుర్తించారు ఆ తర్వాత కనిపించకుండా పోయి తాజాగా మళ్లీ గతంలో కంటే అధిక సంఖ్యలో దర్శనం ఇవ్వడం విశేషం ఈ జీవుడు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

No comments:

Post a Comment