Thursday 29 February 2024

రేపటినుండి ఎండోమెట్రియాసిస్పై ప్యానల్ డిస్కషన్స్

 పదిమంది మహిళలలో ఒకరు ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడుతున్నారని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ పేర్కొన్నది ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రేపటినుండి వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్ బింద్ర తెలిపారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు సెషన్ల వారీగా వ్యాధి లక్షణాలు గుర్తించడం అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు రోబోటిక్ సర్జరీలు తదితర అంశాలపై వైద్య నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో దవాఖాన బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు వర్క్ షాప్ చివరి రోజు మార్చి మూడున నెక్లెస్ రోడ్డులో ఉదయం ఆరు గంటలకు ఎల్లో రిబ్బన్ రన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు

No comments:

Post a Comment