తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ల పై రాయితీ ప్రకటించింది. ప్రయాణికులు తాము వెళ్లవలసిన గమ్య స్థానం, తిరుగు ప్రయాణం టికెట్లు ఒకే సారి బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ ధర లో 10% రాయితీ కల్పిస్తామని తెలిపింది. ఒక బుకింగ్, రెండు ప్రయాణాలు, ఎక్కువ మిగులు నినాదంతో RTC ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగా అన్ని రకాల బస్సులలో ఈ రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
21, ఆగస్టు 2026, శుక్రవారం
27, మార్చి 2024, బుధవారం
క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202
సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్
క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు
19, మార్చి 2024, మంగళవారం
ఉచిత వ్యవసాయ శిక్షణ సమాచారం
పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ లో ఎకరానికి 6 లక్షల రూపాయల ఆదాయం
పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ 5 వంచల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా ఆరు లక్షల రూపాయలు ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ సాక్షి సాగుపడుతో చెప్పారు గుజరాత్ లో ఫైన్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని తొలి ఏడాదే రెండు లక్షల రూపాయలు ఆరో ఏడాది నుంచి ఆరు లక్షల ఆదాయం సమకూర్తుంది అన్నారు ఆసక్తి గల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు ఈనెల 29 30 31 తేదీలలో అహ్మదాబాద్ కు 150 ఒక కిలోమీటర్ దూరంలోని పాలియాడ్ బోర్డ్ జిల్లాలోని శ్రీ విషమన్ బాబు ప్యాలెస్ మందిర్లో ఆంగ్లం హిందీ రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్లను స్వయంగా చూపిస్తానన్నారు మూడు రోజులకు ఫీజు 700 రూపాయలు ఇతర వివరాలకు ఘన శ్యాం భాయ్ వాలా 6355077257 85303 13211
పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ
ఇంటర్ డిప్లమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆస్కి సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణ శిబిరం జరగనుంది హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఆవరణలోని విస్తరణ విద్యాసంస్థలు జరిగే శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన వసతి కూడా పూర్తిగా ఉచితం చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల అర్హులు ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ అనుబంధ విభాగాలలో మూడువేల డిప్లమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాస్ అయిన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా ఎనిమి దవ తరగతి పాస్ అయిన తర్వాత కనీసం మూడు ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పనిచేస్తున్న వారు ఈ ఉచిత శిక్షణకు అర్హులు విద్యార్హత కుల ధ్రువీకరణ ఆధార్ ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఇతర వివరాలకు 0402405368 మరియు 9866618107 లో సంప్రదించండి
Eeihyd1962@gmail.com
22 నుంచి దేశి వరి సాగు నీటి సంరక్షణ పై సేవ శిక్షణ
విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల న్యూ లు ఈనెల 22 నుంచి 26 వరకు దేశి వరి సాగుదారులు దేశి వరిబియ్యాన్ని సేకరించి ఆలయాలలోన నైవేద్యాలయం కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయ్ రమ్ తెలిపారు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశి వరి రకాల సాగు ఉద్యాన పంటల ఐదు లేయర్ సాగు వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు తవ్వకం పై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించి ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు సబల బహుజన పండుగ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులు జరుగుతాయని ఆసక్తి గల వారు ఏదో ఒకరోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు వివరాలకు సేవ్ కార్యాలయం 630911427 సురేంద్ర 9949190769 లో సంప్రదించవచ్చు
29 నుంచి సేవాగ్రం లో జాతీయ విత్తనోత్సవం వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశి వంగడాలకే ఉందని నినాదంతో ఈనెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్దా జిల్లా సేవాగ్రం లోని నాయి తాళం సమితి పరిసరలో వార్షిక జాతీయ విత్తన ఉత్సవం జరగనుంది దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశి వంగడాల ప్రదర్శన అమృతంతో పాటు అమ్మకంతో పాటు సేంద్రీయ రైతుల సదస్సులు క్షేత్ర సందర్శనలు నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కుసుము 1000 రూపాయలు వివరాలకు యుగంధర కోడె 9130217662 ప్రతాప్ మరో డే 758 8846544
18, మార్చి 2024, సోమవారం
ఉచిత ఉపాధి శిక్షణ
సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్య కోర్సులలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ కోఆర్డినేటర్ సయ్యద్ ముజుద్దీన్ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఎమ్మెస్ ఆఫీస్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ మెహందీ కోర్సులలో ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వీధిలో 50% రాయితీతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు కోర్సు అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని ఆసక్తి ఉన్న యువభతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు 7386180456 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డిఎం ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్ చెబితే సిబ్బంది విద్యార్థులను అనుమతించాలని సూచించారు హాల్ టికెట్ ను ఆర్టీసీ సిబ్బందికి చూయించి పదవ తరగతి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు
15, మార్చి 2024, శుక్రవారం
రైల్వే ఉద్యోగాలుకు పిఈటిసి ఉచిత శిక్షణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ మేరకు పిఈటిసి డైరెక్టర్ సమూజ్వల గురువారం ఒక ప్రకటన లో తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అభ్యర్థులను వారి విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు మరిన్ని వివరాలు 04027540104 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు
అసిస్టెంట్ లోకో పైలట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షకు సన్నద్ధమయ్యే sc ,st,బీసీఈ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 15 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది 100 మంది ఎస్టీ 75 మంది ఎస్సీ 15 మంది బీసీ పదిమంది అభ్యర్థులకు రెండు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపింది శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ తో పాటు టైఫాయిడ్ కూడా చెల్లించనున్నట్లు వెల్లడించింది
డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
డీఎస్సీకి సన్నద్ధ మయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలు కోరారు 7000 మంది ఎస్జిటి అభ్యర్థులకు 3000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులకు 1500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రైతుల రూపాయలు మించిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు బీఈడీ పార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు వివరాలకు 04024071178 మరియు 04027077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు
13, మార్చి 2024, బుధవారం
ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కోసం రెండు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ద్వారా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు ఆసక్తి గల వారు ఈ నెల 15 నుంచి 25వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 30 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తామని తెలిపారు శిక్షణ పూర్తి చేసిన వారికి నేరుగా ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తాయి అని పేర్కొన్నారు ఇతర వివరాలకు 08462241055 నెంబర్లు సంప్రదించాలని సూచించారు
డీఎస్సీ కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శశికళ మంగళవారం ఒక ప్రకటనలో కోరారులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈనెల 12 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మిగతా వివరాలకు 7702175493 9951199460 నెంబర్లను సంప్రదించాలని సూచించారు
బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ వెంకన్న ఒక ప్రకటనలో సూచించారు కోచింగ్ 75 రోజులపాటు ఉంటుందని పేర్కొన్నారు ఇంటారెడ్డి ఎడిటెడ్ మార్కులు రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు మిగతా వివరాలకు 863902255 నెంబర్లు సంప్రదించాలని సూచించారు
7, మార్చి 2024, గురువారం
45 రోజులపాటు శిక్షణ
రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షకు ఉచిత శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తిగల మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు 45 రోజుల కలపరమిచ్చితో శిక్షణ ఉంటుందని ఈనెల 20 లోపు దరఖాస్తులను మహమ్మదీ బజార్ లోని ఉర్దూ అకాడమీలో సమర్పించాలని అన్నారు వివరాలకు మొబైల్ నెంబర్లు 9948956994 9700351786లలో సంప్రదించాలని సూచించారు
5, మార్చి 2024, మంగళవారం
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలకు హాజరయ్య అభ్యర్థుల కోసం షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు బుధవారంలోగా రాష్ట్ర స్టడీ సర్కిల్ కు చెందిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు శిక్షణకు ఎంపిక చేయడం కోసం ఈ నెల 10 నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఎందుకైన వారికి ఈ నెల 18 నుంచి ఆగస్టు 17 వరకు నిజామాబాద్ లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ శాఖలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు బోధన ఉచిత వసతి భోజన సదుపాయాలతో పాటు 1500 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామని తెలిపారు గతంలో శిక్షణ పొందిన వారు మళ్ళి దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు
మహిళలకు ఉచితాలు రాయితీలు
మహిళలలోని శక్తిసామర్ధ్యాలు ఓపిక త్యాగనిరతి ఇలాంటి ఎన్నో అంశాలకు గుర్తుగా నిర్వహించేదే మహిళా దినోత్సవం అదే చెబుతూ బోలెడు విషెస్ బహుమతులు అందించుకుంటాము కూడా మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అందుకు సహాయపడేది ఇది
శరీరం మనసు తిరిగి శక్తిని పొంచుకోవాలంటే పర్యటనలను మించింది ఏముంటుంది చెప్పండి పైగా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు ఇదే ఆలోచించినట్లు ఉంది ప్రభుత్వం అందుకే కొన్ని పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఢిల్లీలోని ఎర్రకోట తెలుసుగా లాల్ ఖిలా రెడ్ ఫోర్ట్ గాను సుపరిచితమైన ఈ కట్టడం యునెస్కో గుర్తింపుని పొందింది. ఈ కోటను మహిళా దినోత్సవం నాడు దేశ విదేశీ ఆడవాళ్ళు ఎవరైనా ఉచితంగా సందర్శించవచ్చు ముంతాజ్ పై ప్రేమకు గుర్తుగా షాజహాన్ నేర్పించిన తాజ్ మహల్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగ్రాలోని ఈ ప్రేమ చిహ్నాన్ని ఒకసారి సందర్శించండి శతాబ్దాల చరిత్రను నిమరేసుకోవాలనుకుంటే 13వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చు యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ సంపద కూడా మహిళలకు ఉచిత ఆహ్వానం ఇస్తోంది ఇంకా భారతి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆస్వా దించవచ్చు
ఆటలు ఆడండి చివరిసారిగా ఎప్పుడు ఆడారు హైస్కూల్ స్థాయికి రాగానే చదువుపై దృష్టి పెట్టాలంటూ ఆటలకు దూరమవుతాం కాలేజీలోనైనా ఆఫీసులోనైనా అడపా దడ పని పిల్లలు పుట్టాక వాళ్ళతో సరదా ఆటలాడిన తర్వాత అవి మనకు సరిపడవు అనుకుంటాం ఎంతసేపు ఇల్లు పని అంటూ కూర్చుంటే బోరు కొట్టదు సరదాగా బయటకు వెళ్ళండి చిన్నపిల్లలుగా మారి ఆటలాడేయండి అంటున్నాయి కొన్ని సంస్థలు డే రోజున వండర్లా ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ ఈ నెల అంతా ఉత్సవాలు నిర్వహిస్తోంది టాలెంట్ హంట్ రెడ్ కార్పెట్ వెల్కం ఫ్యాషన్ షో వంటి ప్రోగ్రామ్లే కాదు రెండు టికెట్లపై 500 రూపాయల తగ్గింపుని ఇస్తోంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి కాస్త ఓపికగా చుట్టూ చూడాలి అంతే
మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఇంట్లో ఎవరికి చిన్న అనారోగ్యం వచ్చిన గిలగిలా లాడిపోతారు మన విషయానికి వచ్చేసరికి చిన్నదేలే అని వదిలేస్తాం కుటుంబమంతా ఆధారపడేది మన మీదే అలాంటి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా 30 దాటాక ఏటా ఒక్కసారైనా పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి అంటారు నిపుణులు ఏడాది నుంచి మొదలుపెట్టేద్దామా మెట్రో పోలీస్ హెల్త్ కేర్ కాంటినెంటల్ హాస్పిటల్ సహా ఎన్నో ప్రముఖ ఆసుపత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తాయి వాటిని వినియోగించుకుంటే సరి ఎవరి ఇంటికైనా వెళ్తున్నా ఆత్మీయుల ప్రత్యేక సందర్భం ఏదైనా ఏమిద్దామని ఆలోచిస్తాం కదా మీకు మీరు ఎప్పుడైనా బహుమతి ఇచ్చుకున్నారా? ఇప్పుడు ఇచ్చుకోండి దుస్తుల దగ్గర్నుంచి ఎక్సర్సైజులు బ్యాగులు వాచ్లు నచ్చిన పరికరాలు ఇలా అన్నింటిపై అమెజాన్ ఫ్లిప్కార్ట్ బీభ వంటి ఎన్నో సంస్థలు 50 నుంచి 80 శాతం వరకు ఆఫర్లు ప్రకటించాయి ఇంతలోనే కొనుక్కోవాలి అన్న నిబంధన పెట్టుకుంటే బడ్జెట్ దాటుతుందన్న బెంగా ఉండదు మనసుకు సంతృప్తి
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రూప్ వన్ శిక్షణ
పీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 8 నుంచి గ్రూప్ వన్ ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల ఏడులోగా దరఖాస్తు చేసుకోవాలని వివరాల కోసం 04024071178 04027077929 నంబర్లను సంప్రదించాలని కోరారు
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లిలోని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మగ్గం వర్క్ ఉమెన్స్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ జ్యూట్ బ్యాగ్స్ మేకింగ్ ఆర్టిఫిషియల్ జువెలరీ మేకింగ్ లో శిక్షణ ఉంటుందని వివరించారు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులను భోజనం హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు మరిన్ని వివరాలకు 08461295428 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అర్హత కలిగిన నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు ఉద్యోగ ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఎస్ఎస్సి అర్హత పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారిని శశికళ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ గంగారం తెలిపారు ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ tsstudycircle.co.in ద్వారా మార్చి 6లోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు మార్చి 10న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు 11 జిల్లా బ్రాంచ్లో ఎక్కడైనా రెగ్యులర్ ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు రాష్ట్ర స్టడీ సర్కిల్ హైదరాబాద్ వద్ద సివిల్ సర్వీస్ల కోసం కోచింగ్ తీసుకున్న వారు అర్హులు కాదని తెలిపారు మరిన్ని వివరాలకు 7702175493,9951199460,9490511593 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు
15, ఫిబ్రవరి 2024, గురువారం
ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం దోమకొండ
ఐవిఎఫ్ ఆక్సిస్ ఫెర్టిలిటీ క్లినిక్
ఇంటి నెంబరు 13 55 ఏ
మొదటి అంతస్తు
హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన
రోడ్ నెంబర్ 1 మరియు 45
జూబిలీ హల్స్
హైదరాబాద్ తెలంగాణ 33
వారి ఆధ్వర్యంలో
ఎస్ దేవేందర్ రావు హాస్పిటల్ దోమకొండలో తేదీ 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు
కాల్ ఆర్ వాట్సప్ నరేష్ 9 9 0 0 9 4 3 9 1 8 ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి
భార్యాభర్తలు తప్పనిసరిగా హాజరుకావాల మరియు వారి యొక్క పాత రిపోర్టులు మరియు ప్రభుత్వ గుర్తింపు ఐడి కార్డులు తీసుకొని రాగలరు
Ivf పేషెంట్లకు ఉచిత వసతి కలదు. ఫర్టిలిటీ స్పెషలిస్టులు డాక్టర్ విజయ మాధురి సురసాని డాక్టర్ ఆదముల్లా శృతి డాక్టర్ ఫాతిమా రఫీ
12, ఫిబ్రవరి 2024, సోమవారం
ఈ స్కూటర్ల పై 18 వేల రాయితీ
ఈ స్కూటర్ ల పై 18 వేల రాయితీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఒకాయ
ప్రముఖ ఈ స్కూటర్ల సంస్థ ఒకాయా కొనుగోలుదారులుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కంపెనీకి చెందిన అన్ని రకాల స్కూటర్ల పై 18 వేల రూపాయల వరకు రాయితీస్తున్నట్లు తెలిపింది ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నదని కంపెనీ ఎండి అన్షులు గుప్తా తెలిపారు ధరలు అధిక స్థాయిలో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని ఉద్దేశంతో ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో సింగిల్ చార్జింగ్తో 74 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూటర్ ధర 74,89 కి తగ్గగా అలాగే 140 నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణించే ఫాస్ట్ ఎఫ్ ఫోర్ మోడల్ 1,1990 రూపాయలకు తగ్గనున్నది ధరలు తగ్గించక ముందు ఇది 1,37 వేల రూపాయల 990 రూపాయలుగా ఉన్నది ఎఫ్ త్రీ మోడల్ ధర 1,24,990 నుంచి 1,990 కి దిగి రాను ఉండగా మోటో ఫాస్ట్ మోడల్ 1,41,000 999 నుంచి 1,28,99కి ఫాస్ట్ ఎఫ్ టు ఎఫ్ మోడల్ 9399 నుంచి 8399కి ఫాస్ట్ ఎఫ్ టు బి మోడల్ 1,2,950 నుంచి 93950కి దించింది
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
స్టోర్ జనరిక్ స్ భారీ డిస్కౌంట్లతో మెడ్ ప్లస్ మందులు
భారీ డిస్కౌంట్లతో మెడ్ ప్లస్ మందులు..సొంతంగా తయారీవలననే సాధ్యం అన్న కంపెనీ..
తక్కువ ధరలకు మందులను అందుబాటులోకి తేవడానికి రిటైల్ ఫార్మసీ చైన్ మెడిప్లస్ స్టోర్ జనరిక్ అనే విధానాన్ని పరిచయం చేసింది సొంతంగా తయారు చేసిన మందులను 50 నుంచి 80% వరకు డిస్కౌంట్తో అమ్ముతున్నట్టు ప్రకటించింది ఈ మోడల్ కింద 4200 ఫార్మసీ స్టోర్లలో దాని సొంత బ్రాండ్ కు చెందిన 600కు పైగా ఆఫ్ పేటెంట్ మందులను అమ్ముతుంది స్టోర్ జనరిక్ అనేది అమెరికా వంటి దేశాల్లో విజయవంతంగా నడుస్తోంది ఈ విషయమై కంపెనీ సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ అకౌంట్స్ ఇండియా విండ్లాస్ బయోటెక్ వంటి ప్రఖ్యాత కాంట్రాక్టు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ తో కలిసి పని చేస్తున్నాం వారి ప్లాంట్లలోనే మందులను తయారు చేస్తున్నాం మనదేశంలోని అన్ని టాప్ కంపెనీలు మందులకు ధీటుగా మా కంపెనీ మందులు ఉంటాయి ప్రమాణా లకు అనుగుణంగా ఇవి తయారవుతాయి మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఖర్చులు లేకపోవడం వల్ల మేం మెడిసిన్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం అని ఆయన వివరించారు తెలంగాణలో విజయవంతమైన తర్వాత మెడిప్లస్ ఇటీవల నెలల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమబెంగాల్ ఒడిశాలో స్టోర్ జనరిక్స్ ని ప్రవేశపెట్టింది





