18, మార్చి 2024, సోమవారం

పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం

 పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డిఎం ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్ చెబితే సిబ్బంది విద్యార్థులను అనుమతించాలని సూచించారు హాల్ టికెట్ ను ఆర్టీసీ సిబ్బందికి చూయించి పదవ తరగతి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి