18, మార్చి 2024, సోమవారం

విద్యార్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

 పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మే కరీం ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షలు అంటే భయం మానసిక ఒత్తిడి ఆందోళన ప్రిపరేషన్ లోపాలు జ్ఞాపకశక్తి ఏకాగ్రత సబ్జెక్టు పై శ్రద్ధ లేకపోవడం చదివేటప్పుడు నిద్ర రావడం విసుగ్గా ఉండడం తదితర సమస్యలు ఉన్నవారు రోజు సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు 9440488571 మరియు 04035717915 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి