Friday 22 March 2024

ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్

 కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు రానున్నాయి ఎస్బిఐ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు లాంచ్ యాక్సెస్ రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు తీసుకువస్తున్నాయి దీనిపై ఆయా బ్యాంకులో కార్డుదారులకు సమాచారం అందించాయి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు చేసింది ఇప్పటివరకు అర్థ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు అందిస్తున్న బ్యాంక్ ఇకపై ఈ చెల్లింపులకు రివార్డ్ పాయింట్లు నిలిపివేసింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్బిఐ ఎందిస్తున్న అన్ని అరుణ్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్ సింప్లీ క్లిక్ కార్డులు వినియోగిస్తున్న వారికి ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఐసిఐసిఐ బ్యాంకు కూడా కంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ విషయంలో నిబంధనలను సవరించింది రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే అంతకుముందు త్రైమాసికంలో కనీసం 35వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోరల్ క్రెడిట్ కార్డు మెక్మైట్రిప్ ప్లాటినం క్రెడిట్ కార్డు తో పాటు అన్ని రకాల కార్డులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఎస్ బ్యాంకు కూడా లాంచ్ యాక్సెస్ లో నిబంధనలను సవరించింది అంతకుముందు త్రైమాసికంలో 10,000 వ్యయం చేసిన వారికి లాంచ్ యాక్సిస్ ఇవ్వనుంది యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు పై రివార్డ్ పాయింట్ల లాంచ్ యాక్సెస్ తో పాటు వార్షికోత్సవంలో కీలక మార్పులు చేసింది బీమా గోల్డ్ ఆభరణాలు ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇకనుంచి ఎలాంటి రివార్డు పాయింట్లు ఇవ్వడం లేదని తెలిపింది

No comments:

Post a Comment