19, మార్చి 2024, మంగళవారం

జిల్లా మైన్స్ అధికారిగా నగేష్

 కామారెడ్డి జిల్లా మైన్స్ జియాలజీ సహాయ సంచాలకులుగా నగేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పని చేసిన క్రాంతి కుమార్ ఇటీవల బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నగేష్ నారాయణపేట జిల్లా నుంచి బదిలీ వచ్చారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలసి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి