Friday 29 March 2024

మళ్లీ యూనివర్సిటీలకు ఫార్టీ ప్లస్ వయ స్కూలు

 నైపుణ్యాల పెంపునకు సింగపూర్ నిర్ణయం

కృత్రిమ మేద రాకతో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తుంది ఇందుకోసం పూర్తి కాల డిప్లమా కోరుస్ రూపొందించింది 40 ఏళ్ల పైబడిన వారు ఈ కోర్సులు చదవడానికి 90% ఫీజు రాయితీ కూడా అందిస్తోంది ప్రస్తుతం నలభై ఏళ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏళ్ల క్రితం చదువుకున్న చదువులకు ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊ మేంగ్  తెలిపారు.అనుభవజ్ఞులు అయిన ఉద్యోగులు తమ జీవితా అనుభవాలను జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. అలాగే యువ విద్యార్థులతో కలిసి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అని మెంగ్ అభిప్రాయపడ్డారు

No comments:

Post a Comment