Monday 25 March 2024

ఇందూరులో రాజస్థాన్ మట్టి పాత్రలు

 ఎండలు మండుతున్నాయి కాస్త బయట తిరిగి వస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగరవాసులను అకట్టుకుంటున్నాయి ప్లాస్టిక్ బాటిల్లకు ఏ మాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేశారు కంచం గ్లాసు టీ తాగే కప్పులు ముగ్గురు కూరలు వండి మట్టి గిన్నెలు వాటర్ ఫిల్టర్లు ఇలా అన్ని మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజల ఆసక్తి చూపుతున్నారు





No comments:

Post a Comment