Tuesday 26 March 2024

అనారోగ్య టెకీలు

 ఐటీ ఉద్యోగులు 61 శాతం మందిలో హై కొలెస్ట్రాల్ 37 శాతం మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలో అస్తవ్యస్తం 25 నుంచి 40 లోపు ఉన్న 56000 మందిపై అధ్యయనం ఎనిమిది అంశాలపై హెచ్సీఎల్ హెల్త్ కేర్ పరీక్షలు యాంత్రిక జీవన శైలితో 40 ఏళ్లలో పై ఇబ్బందులు చాలామందిలో సంతానలేమి.. వైద్య నిపుణులు

మీరు ఐటీ ఉద్యోగుల మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా ఇవన్నీ ఎందుకంటే ఐటి ఉద్యోగులు తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారి హెల్త్ పారామీటర్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్సీఎల్ హెల్త్ కేర్ సంస్థ హెచ్చరిస్తోంది దేశవ్యాప్తంగా 56,000 మంది ఐటి ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది దీనిలో 77 శాతం మంది ఆరోగ్య విలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిసింది ముఖ్యంగా 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది క్లినికల్ స్టడీ చేసిన తర్వాత హెచ్ సి ఎల్ హెల్త్ కేర్ ఈ వివరాలు వెల్లడించింది ఈ స్టడీని 25:40 ఏళ్ల లోపు వారిపై చేశారు వీరందరికీ వారి పని ప్రదేశాల వద్ద వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు దేశంలోని కార్పొరేట్ వ్యవస్థలు పనిచేసే ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య పరిస్థితులను నివారించే లక్ష్యాన్ని నొక్కి చెప్పడమే ఈ అధ్యయన ప్రధాన ఉద్దేశం అని హెచ్.ఎస్.ఎల్ పేర్కొంది ఉపాయం ఫ్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఫ్రీ హైపర్ టెన్షన్ రక్తపోటు రక్తహీనత హైపోథైరాయిడిసం అధిక కొవ్వు లాంటి కీలకమైన ఎనిమిది అంశాలను పరీక్షించారు ఉద్యోగులలో 22 శాతం మంది ఉబకాయం 17% ఫ్రీ డయాబెటిస్తో 11% రక్తహీనత హైపోథైరాయిడిజంతో ఏడు శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనం తేల్చింది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు పాతికలలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు వీరులో 14% రక్తహీనతతో 13% ఉబకాయంతో ఎనిమిది శాతం హైపో థైరాయిడ్ఏ డు శాతం ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నట్లు వెల్లడైంది ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అధ్యయన సంస్థ తెలిపింది ఈ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా 40 ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకర స్థితిలో ఈ పారామీటర్స్ పెరుగుతున్నట్లు వెల్లడించింది ప్రధానంగా అధిక కొవ్వు, ఉబకాయం ప్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది కేవలం 23% మంది ఉద్యోగుల హెల్త్ పారామీటర్స్ తగిన స్థాయిలో ఉన్నాయని వెల్లడించింది ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37% మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26% మందిలో రెండు 11 శాతం మందిలో మూడు రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపింది సాధారణంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లన్ని కూడా 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రమే 30 లపే కనిపిస్తున్నాయి ఎందుకు ప్రధాన కారణం వారి జీవనశైలే అని హెచ్సీఎల్ హెల్త్ కేర్ సీఈవో వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రో పేర్కొన్నారు ఐటి ఉద్యోగులు తప్పక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నేటి ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ప్రాసెస్ తీసుకుంటున్నారని అలాగే గంటలకు కూర్చోవడం జీవనశైలి విధానం వల్ల కూడా వారిలో ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయని యశోద ఆసుపత్రి కి చెందిన ప్రముఖ వృద్రోక వైద్య నిపుణులు డాక్టర్ రాయుడు గోపికృష్ణ తెలిపారు

ఐటీ ఉద్యోగులలో సంతానాలు ఏమి సమస్య తీవ్రం ఐటి ఉద్యోగులు ఎక్కువగా యాంత్రిక జీవనశైలిని గడుపుతున్నారు రివర్స్ టైం లో పనిచేస్తుంటారు అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వారి ఉద్యోగస్థితి అందుకు కారణం రేయింబగళ్లు పని వ్యాయామం లేకపోవడం సరైన డైట్ పాటించకపోవడం స్మోకింగ్ మద్యపానం సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి హెచ్సీఎల్ అధ్యయనం కంటే కూడా ఇంకా ఎక్కువ సమస్యలే వారిలో ఉన్నాయి ఇటీవారి కాలంలో వారిలో సంతానలేని సమస్య తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇది బాగా ఆందోళనకరమైన అంశం అందుకే 25 రాకముందే ఏటా విధిగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. బి.పి షుగర్ను కనీసం ఆరు నెలలకు ఒక మారైన చెక్ చేయించుకోవాలి ఐటీ కంపెనీల యాజమాన్యాలు సైతం విధిగా తమ ఉద్యోగులకు పరీక్షలు చేయించాలి దాంతో ముందస్తుగా వారి ఉద్యోగు ల్లోని అనారోగ్య సమస్యలు గుర్తించవచ్చు తద్వారా వారి భీమా ఖర్చు తగ్గే అవకాశం ఉంది అని డాక్టర్ ఎం వి రావు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ యశోద ఆసుపత్రి హైదరాబాద్ వారు అన్నారు

No comments:

Post a Comment