సిఐటియు అనుబంధం కలిగిన కామారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కంపెనీ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు అధ్యక్షుడిగా కందారపు రాజనర్సు ప్రధాన కార్యదర్శిగా ఎండి మహబూబాబాద్ ఉపాధ్యక్షుడిగా పోతారం ప్రభాకర్ దీపక్ దీవెన సహాయ కార్యదర్శిగా మామిండ్ల వేణు భూలక్ష్మి జనార్ధన్ వీరయ్య కోశాధికారిగా విజయ్ ప్రచార కార్యదర్శిగా టి రాజు కార్యవర్గ సభ్యులుగా భూదేవి శివ రాజా భూదేవి లక్ష్మి లక్ష్మణ్ ఆర్ రాములు అన్నపల్లి శ్రీను రాజవ్వ రాజమణి అని ఎన్నుకున్నారు .
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, మార్చి 2024, శుక్రవారం
27, మార్చి 2024, బుధవారం
క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202
సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్
క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు
షియామీ ఎలక్ట్రిక్ కార్ @ 800 కిలోమీటర్స్
స్మార్ట్ ఫోన్లో దిగ్గేజ్ సంస్థ షియామీ తమ తొలి విద్యుత్ కారణము త్వరలో విడుదల చేయనున్నది. ఈనెల 28 నుంచి ఆ కారుకు ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ సీఈవో లిజన్ తెలిపారు ఈ కారు ధర 5 లక్షల ఇవాన్లు కంటే తక్కువే ఉంటుందని అంటే దాదాపు 58 లక్షల కంటే తక్కువే ఉంటుందని వెల్లడించారు సులభంగా డ్రైవింగ్ చేయగలిగేలా ఆకర్షణీయంగా ఉండేలా ఈ కారును రూపొందించినట్లు పేర్కొన్నారు షియామీ విద్యుత్తు కారును ఎస్యు సెవెన్ పేరుతో పిలుస్తున్నారు ఇందులో స్పీడ్ అల్ట్రాను ఎస్సీ గా పరిగణిస్తున్నారు ఎస్ యు సెవెన్ కారు ధరలను కూడా గురువారమే కంపెనీ ప్రకటించనుంది డిసెంబర్లో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది టెస్లా పోసే విద్యుత్కార్లకు దీటుగా ఎస్సీ సెవెన్ ను అభివృద్ధి చేశామని ప్రపంచ అగ్రగామి ఐదు వాహన సంస్థల్లో చేర్డమే లక్ష్యమని షియామి చెబుతోంది.
షియామీ ఎస్ యు సెవెన్ రెండు వెర్షన్లలో రానుంది. ఒకసారి చార్జింగ్తో ఒక మోడల్ 668 కిలోమీటర్లు మరో మోడల్ 800 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది టెస్లా మోడల్ ఎస్ కారుపై 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు
చైనాలో షియామీ స్టోర్ లలో సోమవారం నుంచి ఎస్ యు సెవెన్ కార్లను ప్రదర్శిస్తున్నారు చైనా యాప్ స్టోర్ లలో కూడా షియామీ కారు యాప్ను అందుబాటులోకి తెచ్చారు
విద్యుత్ కార్ల వ్యాపారంలో వచ్చే పదేళ్లలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడులను శియామీ ప్రకటించింది షియామీ కార్లను చైనా ప్రభుత్వ సంస్థ బిఏఐసి గ్రూప్ తయారు చేయనుంది విద్యుత్ కారులను తీసుకువచ్చేందుకు హువావే , బైడు వంటి సంస్థలతో అక్కడి వాహన సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి
26, మార్చి 2024, మంగళవారం
విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక
సదాశివ నగర్ మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా జోగిని రాజయ్య ట్రాక్టర్ కార్యదర్శిగా న్యాయని నడిపి గంగయ్య కోశాధికారిగా బద్దం రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా వడ్ల బాలరాజ్ నల్ల బాయికాడి సాయి రెడ్డి కుమ్మరి రాజయ్య రాజేందర్ నల్ల వెంకటరెడ్డి జనగామ రామ్రెడ్డి సాకలి పున్నమి రాజయ్య తడిగం రాజేందర్ గదారి లచ్చిరెడ్డి తాడ్వాయి నారాయణ తదితరులను ఎన్నుకున్నారు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు
25, మార్చి 2024, సోమవారం
దివ్యాంగులకు వ్యాపార చేయూత
ఉమ్మడి జిల్లాకు 63 యూనిట్లు మంజూరు
దివ్యాంగులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఆర్థిక చేయూత అందించి చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది స్వయం ఉపాధి అవకాశాల కోసం రాయితీ రుణాలు అందించేందుకు సిద్ధమైంది అందులో భాగంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50వేల రూపాయల నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటుంది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు 63 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది 50 వేల రుణాలకు 100% రాయితీ లక్షకు 80 శాతం రెండు లక్షలకు 70% మూడు లక్షలకు 60% చొప్పున రాయితీ రుణాలను అందించనున్నది డబ్బులు పొందిన వారు కిరాణం బట్టల దుకాణం కూరగాయల విక్రం తదితర వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలి
త్వరలోనే అర్హుల ఎంపిక
యూనిట్ల అందించేందుకు అర్హులైన దివ్యాంగుల ఎంపికను త్వరలోనే చేపట్టనున్నారు ఎందుకు మండల కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తులను స్కూటీని చేసి జిల్లా స్థాయిలో అందిస్తారు జిల్లా కమిటీ అర్హుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తారు మంజూరైన రుణాలతో లబ్ధిదారులు ఏ యూనిటీ నెలకొల్పారు వాటి చిత్రాలతో సహా రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు
రైతు రుణాలు పొంది ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లాకు 35 యూనిట్లు మంజూరయ్యాయి వాటికి సంబంధించి అర్హులను ఎంపిక చేసే పనిని త్వరలో పూర్తి చేస్తాము రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి నిజామాబాద్ గారు తెలిపారు నిజామాబాద్కు 35 యూనిట్లు కామారెడ్డి జిల్లాకు 28 యూనిట్లు మంజూరయ్యాయి
ఇందూరులో రాజస్థాన్ మట్టి పాత్రలు
ఎండలు మండుతున్నాయి కాస్త బయట తిరిగి వస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగరవాసులను అకట్టుకుంటున్నాయి ప్లాస్టిక్ బాటిల్లకు ఏ మాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేశారు కంచం గ్లాసు టీ తాగే కప్పులు ముగ్గురు కూరలు వండి మట్టి గిన్నెలు వాటర్ ఫిల్టర్లు ఇలా అన్ని మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజల ఆసక్తి చూపుతున్నారు
22, మార్చి 2024, శుక్రవారం
పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ కామారెడ్డి
పప్పుల శ్రీనివాస్ కిరాణా మరియు సూపర్ మార్కెట్ డైలీ మార్కెట్ కామారెడ్డి
మావద్ద పూజ సామాగ్రి డ్రైఫ్రూట్స్ గరం మసాలా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పండుగలకు యజ్ఞాలకు వ్రతాలకు హోల్సేల్ ధరలకు సామాన్లు లభించింది
ఫ్రీ హోం డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ
500 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును
ప్రతి నెల ఒకటవ తేదీన డ్రా తీయబడును
ఫస్ట్ ప్రైజ్ 1 గ్రాము బంగారం ఒక్కరికి మాత్రమే
సెకండ్ ప్రైజ్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ టీం 15 లీటర్లది ముగ్గురికి ,
థర్డ్ ప్రైస్ 10 గ్రాముల వెండి ముగ్గురిక ముగ్గురికి
ఫోర్త్ ప్రైస్ ట్రావెలింగ్ బ్యాగ్ 500 విలువ గలది 30 మందికి
ఎవరీ డే ఎవ్రీ ప్రొడక్ట్ డిస్కౌంట్
రాయల్ ట్రోఫీ బాస్మతి రైస్ అన్ని రకాల రైస్ ఇతిహాస్ మసాలాలు లభించును లభించును
ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్
పప్పల శ్రీనివాస్ కిరాణా మరియు సూపర్ మార్కెట్
డైలీ మార్కెట్
కామారెడ్డి
సెల్ నెంబర్ 9541646464 మరియు 9885324527 మరియు 9247848858
35 ఇయర్స్ సెలబ్రేషన్ నెంబర్ వన్ క్వాలిటీ మా ప్రత్యేకత
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి 1800596969
నకిలీ మందులు విక్రయిస్తున్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు డీసీఏ డీజే కమలాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లైసెన్సు లేకుండానే కొన్ని కంపెనీలు మందులను తయారు చేసే విక్రయిస్తున్నట్లు తమ తనిఖీలలో గుర్తించినట్లు చెప్పారు ఇలాంటి ఫిర్యాదులు ఉన్న ప్రజలు 18005996969 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు కాక డిసి అధికారులు కొత్తగూడెంలో చేపట్టిన తనిఖీల్లో టెక్స్లాబ్ అని స్టెరాయిడ్ ఇంజక్షన్ అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ ఇంజక్షన్ అసలు ధర రూపాయలకు 26 రూపాయలకు గాను సదురు కంపెనీ 39 రూపాయల 90 పైసలుగా ముద్రించినట్లు గుర్తించామని పేర్కొన్నారు నిబంధనలు గ్రహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
క్లినిక్ లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హాస్పిటల్లో మాదిరిగా హైదరాబాద్ జిల్లాలోని ఐస్ క్లినిక్స్ పాలి క్లినిక్స్ అలోపతి క్లినిక్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవసరమని డిఎంహెచ్వో డాక్టర్ వెంకటేష్ స్పష్టం చేశారు చేసుకోకుంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి క్లినిక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు సర్టిఫికెట్లతో అప్లికేషన్ చేసుకుంటే పది రోజుల్లో టెంపరరీ సర్టిఫికెట్ జారీ చేస్తామని అంతా ఓకే అయితే 45 రోజుల్లో పర్మనెంట్ ఐదు ఏళ్లకు సర్టిఫికెట్ జారీ చేస్తామని స్పష్టం చేశారు
21, మార్చి 2024, గురువారం
విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు స్థానిక వరలక్ష్మి గారిలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు సాయిబాబా హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడిగా బోయ కమలాకర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ అదనపు కార్యదర్శిగా పార్వయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగదీశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడడానికి 1104 జిల్లా కార్యవర్గం ముందు ఉంటుందని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
19, మార్చి 2024, మంగళవారం
ఉచిత వ్యవసాయ శిక్షణ సమాచారం
పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ లో ఎకరానికి 6 లక్షల రూపాయల ఆదాయం
పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ 5 వంచల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా ఆరు లక్షల రూపాయలు ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ సాక్షి సాగుపడుతో చెప్పారు గుజరాత్ లో ఫైన్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని తొలి ఏడాదే రెండు లక్షల రూపాయలు ఆరో ఏడాది నుంచి ఆరు లక్షల ఆదాయం సమకూర్తుంది అన్నారు ఆసక్తి గల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు ఈనెల 29 30 31 తేదీలలో అహ్మదాబాద్ కు 150 ఒక కిలోమీటర్ దూరంలోని పాలియాడ్ బోర్డ్ జిల్లాలోని శ్రీ విషమన్ బాబు ప్యాలెస్ మందిర్లో ఆంగ్లం హిందీ రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్లను స్వయంగా చూపిస్తానన్నారు మూడు రోజులకు ఫీజు 700 రూపాయలు ఇతర వివరాలకు ఘన శ్యాం భాయ్ వాలా 6355077257 85303 13211
పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ
ఇంటర్ డిప్లమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆస్కి సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణ శిబిరం జరగనుంది హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఆవరణలోని విస్తరణ విద్యాసంస్థలు జరిగే శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన వసతి కూడా పూర్తిగా ఉచితం చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల అర్హులు ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ అనుబంధ విభాగాలలో మూడువేల డిప్లమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాస్ అయిన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా ఎనిమి దవ తరగతి పాస్ అయిన తర్వాత కనీసం మూడు ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పనిచేస్తున్న వారు ఈ ఉచిత శిక్షణకు అర్హులు విద్యార్హత కుల ధ్రువీకరణ ఆధార్ ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఇతర వివరాలకు 0402405368 మరియు 9866618107 లో సంప్రదించండి
Eeihyd1962@gmail.com
22 నుంచి దేశి వరి సాగు నీటి సంరక్షణ పై సేవ శిక్షణ
విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల న్యూ లు ఈనెల 22 నుంచి 26 వరకు దేశి వరి సాగుదారులు దేశి వరిబియ్యాన్ని సేకరించి ఆలయాలలోన నైవేద్యాలయం కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయ్ రమ్ తెలిపారు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశి వరి రకాల సాగు ఉద్యాన పంటల ఐదు లేయర్ సాగు వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు తవ్వకం పై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించి ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు సబల బహుజన పండుగ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులు జరుగుతాయని ఆసక్తి గల వారు ఏదో ఒకరోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు వివరాలకు సేవ్ కార్యాలయం 630911427 సురేంద్ర 9949190769 లో సంప్రదించవచ్చు
29 నుంచి సేవాగ్రం లో జాతీయ విత్తనోత్సవం వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశి వంగడాలకే ఉందని నినాదంతో ఈనెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్దా జిల్లా సేవాగ్రం లోని నాయి తాళం సమితి పరిసరలో వార్షిక జాతీయ విత్తన ఉత్సవం జరగనుంది దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశి వంగడాల ప్రదర్శన అమృతంతో పాటు అమ్మకంతో పాటు సేంద్రీయ రైతుల సదస్సులు క్షేత్ర సందర్శనలు నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కుసుము 1000 రూపాయలు వివరాలకు యుగంధర కోడె 9130217662 ప్రతాప్ మరో డే 758 8846544
జిల్లా మైన్స్ అధికారిగా నగేష్
కామారెడ్డి జిల్లా మైన్స్ జియాలజీ సహాయ సంచాలకులుగా నగేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పని చేసిన క్రాంతి కుమార్ ఇటీవల బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నగేష్ నారాయణపేట జిల్లా నుంచి బదిలీ వచ్చారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలసి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు
కురుమ సంఘం నూతన కార్యవర్గం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చిందం మల్లేష్ ఉపాధ్యక్షులుగా దొడ్ల చిన్న సాయిలు నాగల్ల బీరయ్య క్యాషియర్గా ఒగ్గు నర్సింలు రైటర్గా బుల్లి శ్రీశైలం కార్యవర్గ సభ్యులుగా మచ్చ గంగాధర్, బండారి మహేష్ భాస్కర్, దుమాల మల్లేష్ గౌరవ ఉపాధ్యక్షుడిగా గండాల రవి ఎన్నికయ్యారు
18, మార్చి 2024, సోమవారం
ఉచిత ఉపాధి శిక్షణ
సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్య కోర్సులలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ కోఆర్డినేటర్ సయ్యద్ ముజుద్దీన్ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఎమ్మెస్ ఆఫీస్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ మెహందీ కోర్సులలో ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వీధిలో 50% రాయితీతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు కోర్సు అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని ఆసక్తి ఉన్న యువభతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు 7386180456 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డిఎం ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్ చెబితే సిబ్బంది విద్యార్థులను అనుమతించాలని సూచించారు హాల్ టికెట్ ను ఆర్టీసీ సిబ్బందికి చూయించి పదవ తరగతి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు
కామారెడ్డి వినాయక నగర్ కాలనీ అసోసియేషన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక్ నగర్ కాలనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా శంకరయ్య ఉపాధ్యక్షులుగా రవి రాజయ్య కార్యదర్శిగా ఆంజనేయులు సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ కోశాధికారిగా అశోక్ తదితరులు ఎన్నికయ్యారు
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక
తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గా ఎస్ బాబు ఈదురు వెంకన్న ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఈయూ రాష్ట్ర మహాసభలో ఆదివారం వచ్చాయి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహన సమితి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షుడిగాకే పద్మాకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎండి అహ్మద్ అలీ ఉపాధ్యక్షులుగా ఎం వెంకట్ గౌడ్ ఉప ప్రధాన కార్యదర్శిగా పాటి అప్పారావు జే రాఘవ ప్రచార కార్యదర్శిగా శ్రీ శంకర్ కోశాధికారిగా జీడీ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం 36 మందితో రాష్ట్ర కార్యనిర్వాహన సమితిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బాబు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన కమిటీ పని చేస్తుంది అన్నారు 95 డిపోల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు
ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గం
ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావును నియమించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ తెలిపారు ఆదివారం బాన్స్వాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు చైర్మన్గా శ్రీనివాసరావు , సంస్థ జిల్లా అధ్యక్షుడిగా బంగారు రవి, ప్రధాన కార్యదర్శిగా వాగ్మా రే బాలు ఉపాధ్యక్షులుగా రోటే సాయిలు కోడంరాజు కోశాధికారిగా కల్లూరి రాజారాం సంయుక్త కార్యదర్శి లుగా విజయ్ , వస్సి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పని శ్రీనివాస్ ,సంగు గోవర్ధన్ తదితరులు ఎన్నిక అయ్యారు
విద్యార్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మే కరీం ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షలు అంటే భయం మానసిక ఒత్తిడి ఆందోళన ప్రిపరేషన్ లోపాలు జ్ఞాపకశక్తి ఏకాగ్రత సబ్జెక్టు పై శ్రద్ధ లేకపోవడం చదివేటప్పుడు నిద్ర రావడం విసుగ్గా ఉండడం తదితర సమస్యలు ఉన్నవారు రోజు సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు 9440488571 మరియు 04035717915 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు
15, మార్చి 2024, శుక్రవారం
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము, దోమకొండ కార్యవర్గము
అధ్యక్షులు నేతుల నాగరాజు యాదవ్ ఉపాధ్యక్షులు కట్ట లక్ష్మణ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి శిరబోయిన ప్రవీణ్ యాదవ్ ఉప కార్యదర్శి కోశాధికారి గొర్ల రమేష్ యాదవ్ పాడిదారులు నేతుల ఎల్లయ్య యాదవ్ గొర్ల రమేష్ యాదవ్ నర్రాగుల లింగం యాదవ్ గుర్రం పరశురాం యాదవ్
శ్రీ మల్లికార్జున స్వామి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్ కన్సల్టెంట్
శ్రీ మల్లికార్జున స్వామి హార్వెస్టర్స్ అండ్ ట్రాక్టర్ కన్సల్టెంట్స్
దోమకొండ
జిల్లా కామారెడ్డి
ప్రొప్రైటర్ నేతుల సుధాకర్ యాదవ్
సెల్ నెంబర్ 970561 4101
శ్రీజ ఎంటర్ప్రైజెస్ దోమకొండ
శ్రీజ ఎంటర్ప్రైజెస్
హోల్సేల్ అండ్ రిటైల్
సాయిబాబా గుడి దగ్గర
దోమకొండ
జిల్లా కామారెడ్డి
సెల్ నెంబర్ 849950539 మరియు 9948866305
బఫే ప్లేట్స్ వాటర్ గ్లాసులు టీ గ్లాసులు పేపర్ ప్లేట్లు కప్పులు చాయ్ పత్తి మరియు జనరల్ ఐటమ్స్ లభించును
మహాదేవ్ టిఫిన్ సెంటర్ దోమకొండ
మహాదేవ్ టిఫిన్ సెంటర్
భారత్ గ్యాస్ ఎదురుగా
దోమకొండ
ప్రొప్రైటర్ ..బుచ్చమోల్ల శంకర్
సెల్ నెంబర్ 9652173070
రుచికరమైన టిఫిన్లు లభించును
వెంకటేశ్వర స్టీల్ ఎంపోరియం దోమకొండ
వెంకటేశ్వర స్టీల్ ఎంపోరియం
ప్రభుత్వ ఆసుపత్రి పక్కన
రెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా
దోమకొండ
జిల్లా కామారెడ్డి
మా వద్ద అన్ని రకముల పెండ్లిసామాన్లు గిఫ్ట్ ఐటమ్స్ లభించును గ్యాస్ హౌస్ రైస్ కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లు మిక్సీ రిపేర్ చేయబడును ఎక్స్చేంజ్ ఆఫర్ కలదు పాత ఇత్తడి అల్యూమినియం రాగి స్టీల్ తీసుకొని కొత్తది ఇవ్వబడును
ప్రోప్రైటర్ ..ఎన్ నరేష్ యాదవ్
సెల్ నెంబర్ 9951557761 మరియు 906388160
శ్రీ సాయిరాం సారీస్ అండ్ లేడీస్ ఐటమ్స్ దోమకొండ
శ్రీ సాయిరాం సారీస్ అండ్ లేడీస్ ఐటమ్స్
సాయిబాబా మందిర్ రోడ్డు
దోమకొండ
జిల్లా కామారెడ్డి
ఫోన్ నెంబర్ 9948866305
శ్రీ సాయి కృష్ణ ఆటోమొబైల్స్ అండ్ మెకానిక్ షాప్ దోమకొండ
శ్రీ సాయి కృష్ణ ఆటోమొబైల్స్ అండ్ మెకానిక్ షాప్
శివాజీ విగ్రహం దగ్గర
అయ్యప్ప కాంప్లెక్స్
దోమకొండ
ప్రోప్రైటర్ ..బండి స్వామి
సెల్ నెంబర్ 9441027765 మరియు 9951502165
రైల్వే ఉద్యోగాలుకు పిఈటిసి ఉచిత శిక్షణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ మేరకు పిఈటిసి డైరెక్టర్ సమూజ్వల గురువారం ఒక ప్రకటన లో తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అభ్యర్థులను వారి విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు మరిన్ని వివరాలు 04027540104 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు
అసిస్టెంట్ లోకో పైలట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షకు సన్నద్ధమయ్యే sc ,st,బీసీఈ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 15 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది 100 మంది ఎస్టీ 75 మంది ఎస్సీ 15 మంది బీసీ పదిమంది అభ్యర్థులకు రెండు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపింది శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ తో పాటు టైఫాయిడ్ కూడా చెల్లించనున్నట్లు వెల్లడించింది
డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
డీఎస్సీకి సన్నద్ధ మయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలు కోరారు 7000 మంది ఎస్జిటి అభ్యర్థులకు 3000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులకు 1500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రైతుల రూపాయలు మించిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు బీఈడీ పార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు వివరాలకు 04024071178 మరియు 04027077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు
ఎస్ ఆర్ కే జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ కామారెడ్డి
ఎస్ ఆర్ కే జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ నిజామాబాద్ రోడ్ కామారెడ్డి
ఎస్ ఆర్ కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ
ఎస్ ఆర్ కె కామర్స్ అండ్ సైన్స్ కాలేజ్
ఎస్ ఆర్ కే జూనియర్ కాలేజ్
కాంటాక్ట్ 9440862825 మరియు 9848731522 మరియు 9492474847 మరియు 9505062627 మరియు 9505062628
ఇంటర్మీడియట్ కోర్సెస్ ఎంపీసీ బైపీసీ ఎంఈసిసి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో
డిగ్రీ కోర్సెస్ బిఎస్సి హానర్స్ ఎం ఎస్ టి డి ఎస్ ఎంపీ సి ఎస్ ఎం ఎస్ టి సి ఎస్ ఎన్సిసిఎస్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం
అగ్రికల్చర్ ఎన్ జెడ్ సి /ఎన్ బిసి, బీటీ బీసీ, ఎంబి జెడ్ సి, ఎఫ్ టి బి సి, బి ఎఫ్ సి ,బి జెడ్ సి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం
బీకాం హానర్స్ బిజినెస్ అనలైటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం
బి బి ఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ మేనేజ్మెంట్
బిఏ హెచ్పిఈపి ,epp ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం
పీజీ కోర్సులు
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ
ఎం కామ్ జనరల్ మరియు ఈ కామర్స్
ఎమ్మెస్ డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంహెచ్ఆర్ఎం మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంబీఏ హెచ్ఆర్ తో సమానం
యమ్ ఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ
అవిరా సంతాన సాఫల్యతా కేంద్రం సేవలు కామారెడ్డిలో
అవిరా సంతాన సాఫల్యతా కేంద్రం
ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం కామారెడ్డిలో
శ్రీ గణేశ హాస్పిటల్
డైలీ మార్కెట్
పప్పల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ పక్కన
ప్రతినెల మూడవ శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు
సంప్రదించవలసిన నంబర్లు 8309094990 మరియు 7075454222
స్త్రీ జీవిత సాఫల్యం మాతృత్వం ఓ వివాహేత తల్లి కావాలని కోరికతో ఎన్నో ఏళ్ళు గడిచిన పిల్లలు లేరని ఆందోళనతో జీవిస్తున్న చాలా కుటుంబాలు పిల్లలకు దూరమవుతున్నాయి ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు
ఉచిత సౌకర్యాలు రిజిస్ట్రేషన్ మరియు సంప్రదింపులు ఉచితం 50% డిస్కౌంట్ ల్యాబ్ పైన ఉచిత వీర్యం విశ్లేషణ ఉచిత సంప్రదింపుల కోసం నియామకం తప్పనిసరి
మా సేవలు అయ్యో ఐవీఎస్ ఐసిఎస్ఐ ఐఎంఎస్ఐ టెస్ట్ ట్యూబ్ బేబీ లాప్రోస్కోపీ హిస్టరీస్కోపీ క్రయోప్రెజర్వేషన్
చైల్డ్ సక్సెస్ అవేర్నెస్ క్యాంపు మా పరిసరాలలో నిర్వహించబడింది శిబిరంలో వైద్యులు పెళ్లయిన పురుషులు మరియు మహిళలు పిల్లలను కనడంలో విజయం సాధించడానికి మార్గ నిర్దేశం చేస్తారు
డాక్టర్ విజయరెడ్డి ఎంబిబిఎస్ డిజిఓ డిఎంసిహెచ్ ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
అవిరా సంతాన సాఫల్యత కేంద్రం శాఖలు
సికింద్రాబాద్ ప్లాట్ నెంబర్ 7 నోవాటెల్ హైటెక్స్ గేట్ పక్కన మాదాపూర్ హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో జీరో ఎయిట్ ఫోర్ తెలంగాణ
కూకట్పల్లి
రోడ్డు నెంబర్ వన్ కెపిహెచ్బి ఫేస్ వన్ కూకట్పల్లి హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో సెవెన్ టు
హైటెక్ సిటీ.. ఎదురుగా పిల్లర్ నెంబర్ 1198 కొండారెడ్డి వీధి బెస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్
మహబూబ్నగర్.. శ్రీకృష్ణ ఎంట్ హాస్పిటల్ దగ్గర బోయపల్లే రూరల్ మహబూబ్నగర్ తెలంగాణ 509001
9920226666 9030583040 9777755550 9948 000500
14, మార్చి 2024, గురువారం
7893078930 ఒక కాల్ ప్రాణం నిలబడుతుంది
రాత్రి రెండు గంటల 30 నిమిషాల సమయం లో వచ్చింది ఆ కాల్ మేడం నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదున్న దూకేస్తున్న చివరగా మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాల్ చేయాలనిపించి చేస్తున్న ఆ తర్వాత అతను ఏమయ్యాడు అసలు ఎందుకు చనిపోవాలనుకున్నాడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను శారీరకంగాను దగ్గరయ్యాము. నేను ప్రెగ్నెంట్ ఇంట్లో వాళ్లకు ఆ విషయం చెప్పలేక నిద్రమాత్రలు మింగేసా. కాల్ కట్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికి ఉందా ఆ విషయాలు తెలుసుకోవాలంటే వన్ లైఫ్ మహిళా వాలంటీర్లను అడగాల్సిందే
వన్ లైఫ్ ఆత్మహత్య ఆలోచనలను అడ్డుకొని హెల్ప్ లైన్ ఇది కొంగుబాటు ఆత్మహత్య ఆలోచనలతో బాధపడే వారిలో ధైర్యం నింపుతూ తిరిగి వారిలో సానుకూల ఆలోచనలు పెంచుతున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది ఏడాదికి 18,000 మందిని ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తుంది 2014లో హైదరాబాదులో ప్రారంభమైన ఈ సంస్థలు 140 మంది వాలంటీర్లు ఉంటే వారిలో 80 మంది మహిళలు కావడం విశేషం వీలలో డాక్టర్లు సైకాలజిస్టులు చైల్డ్ థరపిస్టులు టీచర్లు కళాకారులు గృహిణులు యోగా ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు
రాత్రి రెండున్నరకి ఒకాయన మా హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి నేను ట్యాంక్ బండ్ మీదున్న దూకేస్తున్న అన్నాడు కారణం ఏంటి అని అడిగితే తెలుసుకుని ఏం చేస్తారు మీరు పరిష్కరించగలరా అంటూ ఎదురు ప్రశ్నా సరే ముందు మీరు ఆ రైలింగ్ దిగి బయటకు రండి అని అతని ఒప్పించాము కాసేపటికి మనసు మార్చుకుని ఆత్మహత్య ఆలోచన వాయిదా వేసుకున్నాడు. తర్వాత రోజు మా వాలంటీర్ అతన్ని కలిశాడు. ఆరాధిస్తే అతనికి ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు లక్షన్నర రూపాయల జీతం సమస్యల ఆఫీసు నుంచి రాగానే ఇంట్లో అత్త కాడలు వాళ్లపై ఒకరు చెప్పుకునే చాడీలతో విసిగిపోయాడట దాంతో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇస్తే నెమ్మదిగా సమస్య పరిష్కారం అయ్యింది ఇప్పుడు అంతా కలిసి సంతోషంగా ఉంటున్నారు అలాగే ఒకరోజు నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ఏడుస్తూ ఒక అమ్మాయి కనిపించింది మా వాలాంటి రారా తీస్తే ఇల్లు వదిలి వచ్చేసావు తప్ప మరో దారి లేదని విషయం అడిగితే కొత్తగా పెళ్లయిందట ఆ అమ్మాయి భర్తకు చెప్పకుండా 2000 రూపాయలు చెప్పులు కొందరు అంత ఖరీదైన ఎలా ఉంటావు అని ఆయన ఇప్పుడే ఇన్ని లెక్కలు అయితే జీవితం అంతా ఎలా అని ఆమె దానికే చనిపోవాలనుకుంటే అప్పుడు మా వాళ్లంటూ చనిపోవడమే దీనికి పరిష్కారమా? ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన మీ అమ్మానాన్నలు ఎంత బాధపడతారు చుట్టుపక్కల వాళ్ళు నీ జీవితంపై లేనిపోని కథలల్లుతూ కొన్ని రోజులు కాలక్షేపం చేస్తారు ఇదేనా నువ్వు కోరుకున్నది అంటూ కట్ట చెప్పి అమ్మాయిని భర్త దగ్గరికి పంపారు తమకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు ఈ సంస్థ ఫౌండర్స్ లో ఒకరైన కళా జయలక్ష్మి నిజానికి ఈ సేవా ఆలోచనకి కారణం జయలక్ష్మి అత్తగారి మరణమే ఆమె ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు భర్త కొడుకు కలిసి ఆవిడ జ్ఞాపకంగా అవసరంలో ఉన్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవారు ఆ క్రమంలోనే వన్ లైఫ్ ప్రాణం
మీరు ఒక ప్రాణాన్ని బ్రతికించోచ్చు ఒకసారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేశామా మళ్లీ అంత త్వరగా రాదు ఒక అమ్మాయి రాత్రి 11 కి బంజారాహిల్స్ నుంచి కాల్ చేసింది మాట ముద్దగా ఉంది తన అబ్బాయిని ప్రేమించాలని ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పింది స్నేహితులతో పంచుకుంటే ఎక్కడ తనని జడ్జి చేస్తారో అన్న భయంతో అమ్మానాన్నలు లేని సమయం చూసి నిద్ర మాత్రలు మింగేసిందట పక్కింటి వాళ్ళ నెంబర్ సంపాదించి ఆటో అతని సహాయంతో ఆమెను ఆసుపత్రికి చేర్చి బ్రతికించాము తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చాను ఇప్పుడు ఆమె పెద్ద డాక్టర్ అంటారు వాళ్ళ లైఫ్ సంస్థలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట వాలంటీర్లకి మెంటార్గా సేవలందిస్తున్న రెబెక్కా మారియా మరో పక్క ఆమె షీ టీమ్స్ తోను కలిసి పని చేస్తున్నారు మొత్తం 16 భాషల్లో అన్లైవ్ వాలంటీర్లు సేవలందిస్తున్నారు. మహిళలకు ఓపిగ్గా సమస్యల్ని వినే శక్తి ఉంది ఒక్క ఓదార్పు మాట చాలు ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఆసక్తి ఉన్నవారు మా వాలంటీర్ గా చేరవచ్చు రోజులో తీరిక ఉన్నప్పుడు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు మేము వారికి వాలంటీర్గా శిక్షణ ఇస్తాం బరంతాలు సెలవులు డిప్రెషన్ నెగటివ్ ఆలోచనలతో సతమతమయ్యే వారి కాల్స్ మాకు ఎక్కువగా వస్తుంటాయి మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది అందుకు తగ్గట్లుగా వాలంటీర్ సంఖ్యని పెంచాలని మా లక్ష్యం ఆసక్తి ఉన్నవారు ఫండింగ్ ని అందించవచ్చు అంటున్నారు సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న శిరీష
రైల్వే శాఖ రిఫండ్ ఇక గంటలోనే
రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు టికెట్ బుక్ కాకపోయినా ఖాతాలో నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి ఇలాంటి అప్పుడు రిఫండ్ కోసం ఇప్పటిదాకా మూడు నాలుగు రోజులు వేచి చూడాల్సి వచ్చేది ఇకపై గంటా లేదా కొన్ని గంటల్లోనే వినియోగదారుకు నగదు వెనక్కి వచ్చేలా ఐఆర్సిటిసి ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అంతా ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు రిఫండ్ల జారీలో ఆలస్యం ఎందుకని ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు అన్ని రకాల రిఫండ్లకు ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రిఫండ్ల జారీలో ఆలస్యాన్ని ఘననీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలను ఏడాది జనవరిలోని ఆదేశించింది ఆ క్రమంలోని ఐఆర్సిటిసి ఈ సంస్థకు ఐటి సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాయి
ఆ 23 జాతుల పెంపుడు శునకాల అమ్మకాలను నిషేధించండి
ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు క్షణకాల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది మాస్ టిప్స్ తో సహా అమెరికన్ స్టాపర్ట్ షేర్ కెరియర్ డోగో అర్జెంటును సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్ సౌత్ రష్యన్ షెఫర్డ్ మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి వీటి సంతాన వృద్ధిని కూడా అడ్డుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శిలకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది పౌరులు పౌర సంస్థలు జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది
ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కామారెడ్డి
ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్
కామారెడ్డి
తెలంగాణ
కోర్సెస్ ఆఫర్
బీఎస్సీ ఆనర్స్ ఎంఎస్ టిడిఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్టిసిఎస్ ఎంఈసిఎస్ ఎన్సిసిఎస్ ఎంపిసి అగ్రికల్చర్ ఎన్ జెడ్ సీ/ ఎన్ బీ సీ డిటిడిసి ఎఫ్టీబిసి బీఎఫ్సీ బి జెడ్ సి
బీకాం హానర్స్ బిజినెస్ అనలైటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం
బి బి ఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ మేనేజ్మెంట్
బి హెచ్ ఈ పి ఈ పి పి
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటని జువాలజీ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ
ఎం కామ్ జనరల్ ఈ కామర్స్
ఎమ్మెస్ డబ్ల్యూ ఎం హెచ్ ఆర్ ఎం
ఎం ఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ
కాంటాక్ట్ 08468220179 మరియు 9133676706 మరియు 9160708022 మరియు 9494560702
శివ సాయి డెంటల్ క్లినిక్ కామారెడ్డి
శివ సాయి డెంటల్ క్లినిక్
బ్రాంచ్ వన్ నిజాంసాగర్ రోడ్
కామారెడ్డి
బ్రాంచ్ టు రామారెడ్డి రోడ్డు
కామారెడ్డి
9030461901 మరియు 7661842750
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆధార అభిమానాలతో శివ సాయి టెండర్లను ఏడు సంవత్సరాల పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా మూడు రోజులపాటు అనగా మార్చ 14 2024 నుండి 16 మార్చి 2024 వరకు ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును కావున ఈ సలవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు
ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు
డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ ఎండీఎస్
డాక్టర్ జి కీర్తి బీ డీ ఎస్
13, మార్చి 2024, బుధవారం
ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కోసం రెండు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ద్వారా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు ఆసక్తి గల వారు ఈ నెల 15 నుంచి 25వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 30 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తామని తెలిపారు శిక్షణ పూర్తి చేసిన వారికి నేరుగా ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తాయి అని పేర్కొన్నారు ఇతర వివరాలకు 08462241055 నెంబర్లు సంప్రదించాలని సూచించారు
డీఎస్సీ కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శశికళ మంగళవారం ఒక ప్రకటనలో కోరారులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈనెల 12 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మిగతా వివరాలకు 7702175493 9951199460 నెంబర్లను సంప్రదించాలని సూచించారు
బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ వెంకన్న ఒక ప్రకటనలో సూచించారు కోచింగ్ 75 రోజులపాటు ఉంటుందని పేర్కొన్నారు ఇంటారెడ్డి ఎడిటెడ్ మార్కులు రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు మిగతా వివరాలకు 863902255 నెంబర్లు సంప్రదించాలని సూచించారు
10, మార్చి 2024, ఆదివారం
వీరశైవ లింగాయత్ సమాజి కమిటీ ఎన్నిక
మద్నూర్ పట్టణ వీరశైవ లింగాయత్ సమాజ్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జూబ్లీ సంతోష్ ఉపాధ్యక్షుడిగా శివదాస్ కార్యదర్శిగా రాజు స్వామి కోశాధికారిగా బాలరాజ్ స్వామి సభ్యులుగా సుభాష్ శివాజీ అప్ప రాజప్ప శ్రీనివాస్ పటేల్ రాజు స్వామిలను కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని వారు తెలిపారు
9, మార్చి 2024, శనివారం
స్వప్నలోక్ కాలనీ అసోసియేషన్ కామారెడ్డి
కామారెడ్డి పట్టణం పరిధిలోని దేవుని పల్లి లో ఉన్న స్వప్నలోక అసోసియేషన్ కాలనీవాసులు శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఇటీవల స్వప్నలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని కాలనీ అభివృద్ధి కోసం సహకారం అందించాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ ఉపాధ్యక్షుడు రాజు కార్యదర్శి దశరథ్ కోశాధికారి మారుతీరావు కార్యవర్గ సభ్యులు రమేష్ సర్దార్ రెడ్డి స్వామి సత్యనారాయణ డాక్టర్ హరీష్ గౌడ్ వెంకటేశ్వర శర్మ హర్ష పాల్గొన్నారు
7, మార్చి 2024, గురువారం
ప్రశాంత్ టెంట్ హౌస్ దోమకొండ
ప్రశాంత్ టెంట్ హౌస్
దోమకొండ 503123
జిల్లా కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రము
మా వద్ద వివాహాది శుభకార్యములకు అన్ని రకాల టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు లభించును
ప్రొప్రైటర్..
చింతల చిరంజీవి ,చింతల ప్రశాంత్
కాంటాక్ట్ నెంబర్స్ 9912667353 మరియు 9848559612
దర్జీల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక
ధర్పల్లి మండల కేంద్రంలో దర్జీల నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలు
అధ్యక్షునిగా వెంగళ లింబాద్రి
ఏకగ్రీవంగా ఎన్నికగా
ఉపాధ్యక్షులుగా బైరి అనిల్
కార్యదర్శిగా ఎల్లారం భాస్కర్
కోశాధికారిగా కోటూరు శ్రీనివాస్
సలహాదారులుగా క్యాదరి శ్రీధర్ దాసరి గంగాధర్ తాళ్ళకృష్ణలు ఎన్నికయ్యారు
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింబాద్రి మాట్లాడుతూ మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తుల కంపెనీలు విచ్చలవిడిగా రావడంతో దర్జీలు జీవనోపాధి కోల్పోయే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ విధంగా చేశారు ప్రభుత్వము ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తర్జీల కొరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరారు దర్జీలకు వడ్డీ రైతు రుణాలు అందించి పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు
45 రోజులపాటు శిక్షణ
రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షకు ఉచిత శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తిగల మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు 45 రోజుల కలపరమిచ్చితో శిక్షణ ఉంటుందని ఈనెల 20 లోపు దరఖాస్తులను మహమ్మదీ బజార్ లోని ఉర్దూ అకాడమీలో సమర్పించాలని అన్నారు వివరాలకు మొబైల్ నెంబర్లు 9948956994 9700351786లలో సంప్రదించాలని సూచించారు
బుగ్గ ఆలయం సేవలకు నిలయం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో దట్టమైన అటవీ క్షేత్రంలో కొండా కోనల మధ్య బుగ్గ ఆలయం వెలసింది సాక్షాత్తు శ్రీరాముడు వనవాసంలో సైకతలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తుల నమ్మకం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రికి లక్షల సంఖ్యల స్వామిని దర్శించుకుంటారు దాతలు గ్రామస్తుల సహకారంతో ఆలయంలో నిత్యాన్నదానం వృద్ధాశ్రమం గోశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు
వృద్ధులకు ఆశ్రయం వృద్ధులకు అనాథ వృద్ధులకు ఆలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 35 మంది వరకు వృద్ధులు ఉంటున్నారు వీరికి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉదయం రాత్రి భోజనం పెట్టి దుస్తులు ఇతర సామాగ్రి అందజేస్తారు వృద్ధులు మరణిస్తే అంత్యక్రియలను సైతం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆలయా ఆవరణలోని గోశాలలో 85 గోవులను పోషిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు బుగ్గ ఆలయంలో పలు కార్యక్రమాలు చేయడానికి భక్తులు గ్రామస్తులు సహకారం మరువలేనిది గత 23 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతోంది ఆలయ పునరుద్ధరణకు దాతలు పెద్ద సంఖ్యలు ముందుకు రావాలి అని ఆలయ అర్చకుడు ప్రభాకర్ స్వామి అన్నారు నిరుపేదలకు చేయూత అందించేందుకు కృషి చేస్తున్నాం గ్రామస్తులు దాతల సహాయంతో అనాధలకు ఆశ్రయం కల్పిస్తున్నాం మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవాలి అని ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు
23 ఏళ్లుగా నిత్యాన్నదానం బుగ్గ ఆలయంలో 2001 నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక సంచి బియ్యాన్ని అందజేస్తారు తొలిత కిలో నుంచి ప్రారంభించి ప్రస్తుతం నిత్యం 50 కిలోల వరకు అన్నదానం చేస్తున్నారు సోమవారం రెండు క్వింటాల బియ్యం అన్నదానం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
నేటి నుంచి వేడుకలు ప్రారంభం ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముంబారంగా కొనసాగుతున్నాయి గురువారం రోజున అఖండ దీపారాధన రాత్రి పల్లకి సేవ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు అగ్నిగుండాలు రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
6, మార్చి 2024, బుధవారం
మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి
మాతృశ్రీ హాస్పిటల్ ప్రసూతి మరియు సర్జికల్ గంజి గేట్ ఎదురుగా రామారెడ్డి రోడ్డు కామారెడ్డి 50311
ప్రతిరోజు ఒలింపస్ 4కె లేప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును
ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీలో ఎక్స్ సీనియర్ ప్రెసిడెంట్ గా మరియు ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అనుభవం అపార అనుభవం కలిగిన
డాక్టర్ ముని సాహిత్ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్
లాప్రోస్కోపిక్ సర్జరీ
పీసీఓడీ డ్రిల్లింగ్ గాల్బ్లాడర్ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం హిస్టరక్టమి ,ఫెర్టిల్కోపి, ట్యుబల్ ప్రెగ్నెన్సీ ,అపెండెక్స్
జనరల్ సర్జరీ
థైరాయిడ్ ఆపరేషన్లు రొమ్ములో గడ్డలు హైడ్రోసిల్ వరిబీజం హేర్నియా ఫైల్స్ హర్షమొలలు ఫిస్టులా భగన్ద్రము ప్రోస్టేట్ సమస్యలు
మీ బిడ్డను సహజ సిద్ధమైన రీతిలో స్వాగతించండి మేము నార్మల్ డెలివరీ కి మద్దతు ఇస్తాము
గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య చికిత్సలు
నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ షుగర్ థైరాయిడ్ ఉమ్మనీరు తక్కువగా ఉండడము ఉమ్మనీరు పోవడం శిశువు పెరుగుదల లేకపోవడం గర్భస్రావం సమస్యలు సంతానలేమి సమస్యలు రచస్వల కాకపోవడం అధిక రక్తస్రావము స్త్రీలలో కడుపునొప్పి పొత్తికడుపులో నొప్పి తెల్లబట్ట అవడం నెలసరి సమస్యలు అండాశయంలో గడ్డలు నీటి బుడగలు పిసిఒడి స్త్రీలలో గర్భసంచి గడ్డలు నడుము నొప్పి కడుపునొప్పి మెనూపాజి స్త్రీలలో కలిగే శారీరక సమస్యలు హార్మోన్స్ సంబంధిత సమస్యలు పెద్ద వయసు స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును
ఢిల్లీలో ఫెలోషిప్ ఇన్ ఫర్టిలిటీ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసి తమ చికిత్సతో ఇప్పటివరకు ఎంతోమంది పిల్లలు లేని దంపతులకు సంతానయోగం కలిగించే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన
డాక్టర్ శ్రావణికా రెడ్డి స్త్రీల మరియు సంతాన వైద్య నిపుణులు
9 4 9 3 6 3 6 4 7 4 మరియు 89 85039634 లో సంప్రదించవచ్చు
ఇంట్లో నుంచి విద్యుత్ సేవలు
ఆన్లైన్ పోర్టల్ లో అందుబాటులోకి తెచ్చిన డిస్కౌంట్ పోర్టల్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
హెచ్డి లైన్లో తరలింపు సేవలు సహా డిస్కమ్ ట్రాన్స్కో ల మధ్య కార్యకర్తలపాలు ఇక ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి ఈ సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ ను ఉపముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం లాంఛనంగా ప్రారంభించారు 132 220 కెవి కొత్త సర్వీసులు లెవన్ కేవీ బై 33 కెవి కొత్త సర్వీసులతో పాటు హెచ్డి సర్వీసుల కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు చుట్టూ తిరగనవసరం లేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్నిత సమయంలోగా విద్యుత్ అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి వేగవంతంగా సేవలందించే విధంగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు ఈ సేవల కోసం ఆన్లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడు పని ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది చేకూరే ప్రయోజనాలు ఏమిటంటే వినియోగదారులు తమ దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరచవచ్చు సింగిల్ విండో విధానం ద్వారా అధికారులు దరఖాస్తులు వేగవంతంగా పరిశీలించి ప్రక్రియను పూర్తి చేస్తారు వినియోగదారులు డిస్కౌంట్ ఆఫీస్ కి వెళ్లకుండా ఆన్లైన్లో సంబంధిత సేవలు చెల్లించవచ్చు డిస్కవర్ వినియోగదారులతో నిరంతరం అందుబాటులో ఉండి దరఖాస్తు చేసుకున్న సేవకు సంబంధించిన స్టేటస్ వివరాలను కమ్యూనికేట్ చేస్తారు
FBI MEESEVA & AADHAR CENTER
Fbi Mee seva &aadhar center
పాన్ కార్డ్ ట్రాఫిక్ చలాన్స్ కల్యాణ లక్ష్మి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ వర్క్స్ పాస్పోర్ట్ అండ్ ఆల్ ఇన్సూరెన్స్ ఆల్ బ్యాంకింగ్ పేమెంట్స్ త్రో ఆధార్ కార్డ్
బిబిపేట్ రోడ్
దోమకొండ
కామారెడ్డి డిస్ట్రిక్ట్ 503123
తెలంగాణ స్టేట్
ప్రొప్రైటర్ దేవరగట్టు రాజేశ్వర్ 9849631877
12 నుంచి రైలు ప్రయాణికులకు స్విగ్గి సేవలు
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాదిలో తమ సేవలు అందించేందుకు సిద్ధమైంది తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం తో పాటు కర్ణాటకలోని బెంగళూరు ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 59 స్టేషనులకు ఈ సేవలు విస్తరించి ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఫుడ్ డెలివరీకి స్విగ్గి ఐఆర్సిటిసి మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది ప్రయాణికులు స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సిటిసి యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది అందులో టిఎన్ఆర్ నంబర్ ని ఎంటర్ చేసి తమ కోరుకున్న ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు
5, మార్చి 2024, మంగళవారం
పేదలకు అండగా వరల్డ్ విజన్
లక్ష్మణ చాందా మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ముండ్ల మమతా నిరుపేద కుటుంబానికి జీవనోపాధి రీత్యా కిరాణా దుకాణం ప్రారంభించేందుకు వరల్డ్ విజన్ సంస్థ తరఫున 20000 రూపాయలతో పాటు షాపులోని సరుకులను స్టేషనరీని విరాళంగా అందజేశారు కష్టాలలో ఉన్న తమను గుర్తించి ఉపాధి కల్పించిన వరల్డ్ విజన్ వారికి మమతతో పాటు తమ కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ హనుమన్న నాయకులు శేఖర్ రెడ్డి రమేష్ క్రమ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ వరల్డ్ విజన్ సిబ్బంది ఉన్నారు
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలకు హాజరయ్య అభ్యర్థుల కోసం షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు బుధవారంలోగా రాష్ట్ర స్టడీ సర్కిల్ కు చెందిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు శిక్షణకు ఎంపిక చేయడం కోసం ఈ నెల 10 నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఎందుకైన వారికి ఈ నెల 18 నుంచి ఆగస్టు 17 వరకు నిజామాబాద్ లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ శాఖలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు బోధన ఉచిత వసతి భోజన సదుపాయాలతో పాటు 1500 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామని తెలిపారు గతంలో శిక్షణ పొందిన వారు మళ్ళి దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు
మహిళలకు ఉచితాలు రాయితీలు
మహిళలలోని శక్తిసామర్ధ్యాలు ఓపిక త్యాగనిరతి ఇలాంటి ఎన్నో అంశాలకు గుర్తుగా నిర్వహించేదే మహిళా దినోత్సవం అదే చెబుతూ బోలెడు విషెస్ బహుమతులు అందించుకుంటాము కూడా మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అందుకు సహాయపడేది ఇది
శరీరం మనసు తిరిగి శక్తిని పొంచుకోవాలంటే పర్యటనలను మించింది ఏముంటుంది చెప్పండి పైగా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు ఇదే ఆలోచించినట్లు ఉంది ప్రభుత్వం అందుకే కొన్ని పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఢిల్లీలోని ఎర్రకోట తెలుసుగా లాల్ ఖిలా రెడ్ ఫోర్ట్ గాను సుపరిచితమైన ఈ కట్టడం యునెస్కో గుర్తింపుని పొందింది. ఈ కోటను మహిళా దినోత్సవం నాడు దేశ విదేశీ ఆడవాళ్ళు ఎవరైనా ఉచితంగా సందర్శించవచ్చు ముంతాజ్ పై ప్రేమకు గుర్తుగా షాజహాన్ నేర్పించిన తాజ్ మహల్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగ్రాలోని ఈ ప్రేమ చిహ్నాన్ని ఒకసారి సందర్శించండి శతాబ్దాల చరిత్రను నిమరేసుకోవాలనుకుంటే 13వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చు యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ సంపద కూడా మహిళలకు ఉచిత ఆహ్వానం ఇస్తోంది ఇంకా భారతి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆస్వా దించవచ్చు
ఆటలు ఆడండి చివరిసారిగా ఎప్పుడు ఆడారు హైస్కూల్ స్థాయికి రాగానే చదువుపై దృష్టి పెట్టాలంటూ ఆటలకు దూరమవుతాం కాలేజీలోనైనా ఆఫీసులోనైనా అడపా దడ పని పిల్లలు పుట్టాక వాళ్ళతో సరదా ఆటలాడిన తర్వాత అవి మనకు సరిపడవు అనుకుంటాం ఎంతసేపు ఇల్లు పని అంటూ కూర్చుంటే బోరు కొట్టదు సరదాగా బయటకు వెళ్ళండి చిన్నపిల్లలుగా మారి ఆటలాడేయండి అంటున్నాయి కొన్ని సంస్థలు డే రోజున వండర్లా ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ ఈ నెల అంతా ఉత్సవాలు నిర్వహిస్తోంది టాలెంట్ హంట్ రెడ్ కార్పెట్ వెల్కం ఫ్యాషన్ షో వంటి ప్రోగ్రామ్లే కాదు రెండు టికెట్లపై 500 రూపాయల తగ్గింపుని ఇస్తోంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి కాస్త ఓపికగా చుట్టూ చూడాలి అంతే
మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఇంట్లో ఎవరికి చిన్న అనారోగ్యం వచ్చిన గిలగిలా లాడిపోతారు మన విషయానికి వచ్చేసరికి చిన్నదేలే అని వదిలేస్తాం కుటుంబమంతా ఆధారపడేది మన మీదే అలాంటి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా 30 దాటాక ఏటా ఒక్కసారైనా పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి అంటారు నిపుణులు ఏడాది నుంచి మొదలుపెట్టేద్దామా మెట్రో పోలీస్ హెల్త్ కేర్ కాంటినెంటల్ హాస్పిటల్ సహా ఎన్నో ప్రముఖ ఆసుపత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తాయి వాటిని వినియోగించుకుంటే సరి ఎవరి ఇంటికైనా వెళ్తున్నా ఆత్మీయుల ప్రత్యేక సందర్భం ఏదైనా ఏమిద్దామని ఆలోచిస్తాం కదా మీకు మీరు ఎప్పుడైనా బహుమతి ఇచ్చుకున్నారా? ఇప్పుడు ఇచ్చుకోండి దుస్తుల దగ్గర్నుంచి ఎక్సర్సైజులు బ్యాగులు వాచ్లు నచ్చిన పరికరాలు ఇలా అన్నింటిపై అమెజాన్ ఫ్లిప్కార్ట్ బీభ వంటి ఎన్నో సంస్థలు 50 నుంచి 80 శాతం వరకు ఆఫర్లు ప్రకటించాయి ఇంతలోనే కొనుక్కోవాలి అన్న నిబంధన పెట్టుకుంటే బడ్జెట్ దాటుతుందన్న బెంగా ఉండదు మనసుకు సంతృప్తి
ఆర్ వి నగర్ మహిళా పార్కు
ఫిట్నెస్ ని ప్రేమించే అమ్మాయిలు చకచకా నడుస్తూ ఒకవైపు స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళతో సరదాగా గడిపే నాయనమ్మలు అమ్మమ్మలు ఇంకోవైపు కష్టసుఖాలు పంచుకుంటూ తేలిక పడే అతివాళ్ళు మరొకవైపు కనిపిస్తారు ఆ పార్కులు కానీ ఎక్కడా మగవాళ్ళు కనిపించరు అదే ఆ పార్కు ప్రత్యేకత రాజమండ్రిలోని ఆర్ వి నగర్ లో ఉన్న ఈ పార్కులో మహిళలకు పదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ప్రవేశం ఉంది మహిళల్లో ఫిట్నెస్ ఆరోగ్యం పై అవగాహన పెంచాలని ఉద్దేశంతో ఈ పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ తో పాటు చుట్టూ మనసుని ఆహ్లాద పరిచేలా బొటానికల్ గార్డెన్ ని పెంచుతున్నారు ఇక్కడే కాదు ఢిల్లీలోనూ మహిళలు సౌకర్యంగా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పింక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రూప్ వన్ శిక్షణ
పీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 8 నుంచి గ్రూప్ వన్ ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల ఏడులోగా దరఖాస్తు చేసుకోవాలని వివరాల కోసం 04024071178 04027077929 నంబర్లను సంప్రదించాలని కోరారు
మోయలేని భారంగా విద్య బాంబే హైకోర్టు
భారతీయ సంస్కృతిలో విద్యను పవిత్రమైనదిగా దైవ సంబంధమైనదిగా పరిగణిస్తామని అయితే నేడు అది భరించలేనిదిగా మారిందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది పూణేలో విద్యాసంస్థల ఏర్పాటు చేసేందుకు రెండు ఆర్గనైజేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడానికి తిరస్కరించింది సంబంధం లేని కారణాలతో తమ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని జాగృతి ఫౌండేషన్ సంజయ్ మోతక్ ఎడ్యుకేషన్ సొసైటీ పిటిషన్ హైకోర్టు ఫిబ్రవరి 21న తీర్పు చెబుతూ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం కోసం భూమి స్వభావం ఆర్థిక వనరుల లభ్యత మౌలిక సదుపాయాలు వంటి వాటిని పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం నిరంకుశత్వం అన్యాయం అని చెప్పలేమని వివరించంది
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లిలోని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మగ్గం వర్క్ ఉమెన్స్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ జ్యూట్ బ్యాగ్స్ మేకింగ్ ఆర్టిఫిషియల్ జువెలరీ మేకింగ్ లో శిక్షణ ఉంటుందని వివరించారు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులను భోజనం హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు మరిన్ని వివరాలకు 08461295428 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు
ఆధ్యాత్మిక సమాచారం మార్చి 5 2024
అయోధ్య భక్తులను సత్కరించిన మాజీ జెడ్పిటిసి
గాంధారి మండలం నుండి గత వారం రోజుల క్రిందట అయోధ్య రామ మందిరానికి బయలుదేరి స్వగ్రామానికి క్షేమంగా తిరిగి వచ్చిన భక్తులందరికీ సత్కరించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తనాజిరావు వారి వెంట పడగల రాజేశ్వరరావు బిజెపి మండల అధ్యక్షులు సాయిబాబా శివాజీ రావు శ్రీకాంత్ మహారాష్ట్ర భక్తులు తదితరులు పాల్గొన్నారు
భక్తిశ్రద్ధలతో మల్లన్న కళ్యాణోత్సవం
కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శ్రీ మల్లన్న ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు స్వామివారికి అగ్నిగుండాలలో నడవడం అన్నదానం చేశారు మల్లన్న పట్నాలు వేసి ఒగ్గు కథ అని చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం యువజన సంఘం ప్రతినిధులు స్థానికులు పాల్గొని పూజలు చేశారు
శివ స్వాముల పల్లకి సేవ
భిక్కనూరు మండల కేంద్రంలో శివ స్వాములు పల్లకి సేవ ఊరేగింపు సోమవారం నిర్వహించారు వాహనంపై లింగములు ప్రతిష్టించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు శ్రీ సిద్ధ రామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ శివ స్వాములు రామదండు ప్రతినిధులు పాల్గొన్నారు
నసురుల్లాబాద్ మండలంలోని దొరికి సోమలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం ఆవరణలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన వెంట మాజీ సర్పంచ్ దుర్గం శ్యామల నాయకులు మోహన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ఎదవ సంఘం నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు
అలరించిన నృత్యోత్సవం
మహాశివరాత్రి పురస్కరించుకొని కామారెడ్డి లోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యం అలరించింది తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై ప్రదర్శన ఇచ్చారు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా శ్రీ వేద విద్యానంద గిరి స్వామి గాయకుల భిక్షునాయక్ సుజాశ్రీ హాజరయ్యారు ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు కార్యక్రమంలో టిపిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అందరూ మనోహర్రావు సనాతన సంస్థ వ్యవస్థాపకుడు మాలోతు నవీన్ శ్లోకబడి ఛైర్మన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు
అయోధ్య రాముడు దర్శనానికి భక్తులు
కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు రామభక్తులు దర్శనానికి సోమవారం బయలుదేరారు 1453 మంది భక్తులతో వెళుతున్న రైలును భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు బాలరాముడు దర్శనానికి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని భక్తులు అయోధ్యకు వెళ్తున్నారన్నారు వారికి తీర్థయాత్ర ట్రస్ట్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి వసతులు కల్పిస్తున్నారని అన్నారు అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ కౌన్సిలర్లు అవధూత నరేందర్ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు
4, మార్చి 2024, సోమవారం
అరణ్య అర్బన్ పార్క్ మాక్లుర్ మండల్
అడవిలో అద్భుతం దట్టమైన అడవి ప్రాంతము పక్షుల కిలకిల రావాలు జంతువులు అరుపులు నెమలి నాట్యాలు మాకూరు మండలంలోని చిన్నాపూరు శివారులో 63వ జాతీయ రహదారి పక్కన అరణ్య అర్బన్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు కనివిందు చేస్తోంది నిజామాబాదుకు ఐకానిక్గా నిలుస్తుంది పచ్చని వృక్షాలు పక్షుల కిలకిల రావాలి అందమైన కుందేళ్ళు చెంగుచెంగున ఎగిరే జింకలు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం అటవీ శాఖ కల్పిస్తోంది ఈ పార్కు సుమారు 413 ఎకరాల విస్తీర్ణంలో ఐదు కిలోమీటర్ల సరిహద్దు కలిగి 13 కోట్లతో అభివృద్ధి చేశారు పిల్లలకు పది రూపాయలు పెద్దలకు 20 రూపాయల టికెట్ అందుబాటులోకి అటవీశాఖ ఉంచింది స్కూల్ పిల్లలకు స్టడీ టూర్ లాగా కూడా ఉపయోగకరంగా ఉంది ప్రధాన ద్వారం నుండి అడవిలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నపిల్లలకు ఆడుకునేందుకు వీలుగా పార్క్ అక్కడక్కడ సేద తీరేందుకు ఫుడ్ టైప్ సిమెంటుతో తయారీ కుర్చీలు టేబుల్స్ ఏర్పాటు చేశారు పర్యాటకుల సౌకర్యార్థం నీటి వసతి ట్యాంకులు నిర్మించారు ఓపెన్ గ్లాస్ రూమ్ వాచ్ టవర్ అందంగా ఏర్పాటు చేశారు ఆకట్టుకునే విద్యుత్ దీపాలు బండరాళ్లతో అందంగా నిర్మాణాలు నిర్మించారు త్వరలోనే సఫారీ సైకిల్ అందుబాటులోకి తీస్తామన్నారు మార్కింగ్ వాకర్స్ పచ్చని వృక్షాల మధ్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్క్ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వచ్చే వేసవిలో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంఎం రహమాన్ ఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాద్ ఆదివారం నాంపల్లిలోని టీజీవోస్ కార్యాలయంలో ఆ సంఘం కోర్ కమిటీ సమావేశమై నూతన కార్యవర్గని ఎన్నుకున్నది అధ్యక్షుడిగా రెహమాన్ ఎన్నికవ్వగా ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రమేష్ బాబు కోశాధికారిగా యాటకర్ల మల్లేషు ఉపాధ్యక్షుడిగా కందుకూరి రమేష్ బాబు సాదిక్ పాషా పసునూరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జాయింట్ సెక్రటరీలుగా కాజీపేట నరేందర్ జనార్ధన్ డి సుమ బల సప్తగిరి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్బాస్ ఎన్నికయ్యారు ఉద్యమ జర్నలిస్టుల సంఘం ప్రధాన సలహాదారుగా ఎండి మునీర్ ఢిల్లీ ప్రతినిధిగా పి సురేష్ ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది
తెలంగాణ సూపర్ స్పెషాలిటీ పాలి క్లినిక్ నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి
యశోద వైద్య నిపుణులు మన కామారెడ్డి లో
తెలంగాణ సూపర్ స్పెషాలిటీ పాలి క్లినిక్ కిసాన్ షాపింగ్ మాల్ వెనుక నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి సెల్ నెంబర్ 9440140996 9573853010
క్యాన్సర్ షుగర్ థైరాయిడ్ న్యూరో స్కిన్ అండ్ హెయిర్
డాక్టర్ రాజేష్ బొల్లం మెడికల్ అండ్ హేమతో ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్... సంప్రదించవలసిన వారు అసాధారణ మచ్చలు గడ్డలు మానని పండ్లు రొమ్ములు నొప్పి లేని కనుతులు తగ్గినప్పుడు రక్తం రావడం ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గడం పెరగడం బ్లడ్ క్యాన్సర్ లింఫోమా రక్తహీనత అన్ని రకాల సంబంధిత వ్యాధులు
డాక్టర్ కె వి ఎస్ హరికుమార్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్.. మధుమేహ వ్యాధికి ప్రత్యేక చికిత్స విధానం థైరాయిడ్ గ్రంధిలో ఎక్కువ తక్కువలు ఊబకాయం ఎదుగుదల సమస్యలు యువతలోకి మారే బాలికల సమస్యలు అవాంఛిత కేశాల పెరుగుదల హార్మోన్ల ప్రభావం వలన హార్మోన్ల అసమ తొలిగిత వల్ల లేదా సమతోల్యం లోపించడం వల్ల కలిగే రుతు సమస్యలు మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగిపోయాక వచ్చే ఎముకల సమస్యలు సంతానం కలగడంలో ఇబ్బందులు లోపాలు
డాక్టర్ కె ఎస్ కిరణ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్.. మెదడు వెన్నెముక మరియు నరాల వ్యాధుల స్పెషలిస్ట్ మెదడులో గడ్డలు రక్తస్రావము చీమ గడ్డలు పక్షవాతము తలకు గాయము తలనొప్పి పార్కింగ్ మరియు ఫిట్స్ వ్యాధులకు వెన్నుపాము గడ్డలు డిస్క్ సమస్యలు ఫ్యాక్చర్ మరియు క్లిష్టమైన న్యూరో శాస్త్ర చికిత్సలు
డాక్టర్ పి రాధ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్.. స్కిన్ పాలిషింగ్ కెమికల్ ఫీలింగ్ లేజర్ హెయిర్ రిడక్షన్ తట్టు రిమూవల్ స్కిన్ రిజర్వేషన్ ఏక్ నెస్ కార్ ట్రీట్మెంట్ బొటాక్స్ థ్రెడ్స్ వీటిల్లో సర్జరీ పిఆర్పి ట్రీట్మెంట్ హెయిర్ అండ్ స్కిన్ లాంటో ఫోర్ ఎస్ ఎస్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్
తెలంగాణ డెంటల్ హాస్పిటల్ నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి
తెలంగాణ డెంటల్ హాస్పిటల్ కిసాన్ షాపింగ్ మాల్ వెనుక నిజాంసాగర్ క్రాస్ రోడ్ కామారెడ్డి సెల్ నెంబర్ 9440140996 9573853010
మా ప్రత్యేకతలు కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా లేజర్ ట్రీట్మెంట్ ఉన్న ఏకైక హాస్పిటల్ తెలంగాణ డెంటల్ హాస్పిటల్
ఎత్తు వంకర సందుపళ్ళను సరికొత్త టెక్నాలజీతో సరి చేయుట కదలాడే దంతాలను ఫ్లాప్ సర్జరీ ద్వారా గట్టిపరుచుట సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట పోయిన దంతాల స్థానంలో ఫిక్స్డ్ పళ్ళను అమర్చుట కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ముఖ కవళికలను మార్చుట పళ్ళు లేని స్థానంలో ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళనా మరుచుట రంగు మారిన పళ్ళను బ్లీచింగ్ పద్ధతి ద్వారా తెల్లగా చేయుట
ఆర్డర్ చేసిన పళ్ళు అతి త్వరగా తయారు చేయడానికి హాస్పిటల్ నందు దంతాల ల్యాబ్ సౌకర్యం కలదు
వ్యాపారస్తుల కోసం బిజినెస్ క్లాస్ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందుబాటులో
డాక్టర్ సాజిద్ బిడిఎస్ డెంటల్ సర్జన్ డాక్టర్ సారా బిడిఎస్ డెంటల్ సర్జన్
మార్చి 31 లో ఇలా చేయండి
31 లోగా పిపిఎఫ్ సుకన్య ఖాతాలలో కనీస మొత్తాన్ని జమ చేయండి మార్చి 31 లోపు ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 24 చివరి నెల మార్చి ప్రారంభమైనది ఈ నెలలో చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్గా ఉండేందుకు వాటిలో కనీస పెట్టుబడి పెట్టాలి 2024 మార్చి 31 వరకు పిపిఎఫ్ ఎస్ఎస్వై లో కనీసం మొత్తం డబ్బు డిపాజిట్ చేయకపోతే ఈ ఖాతాలు పనిచేయవు వాటికి మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకాలలో కనీస పెట్టుబడి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్నవారికి కనీస డిపాజిట్ 500 రూపాయలు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కనీసం మొత్తం డిపాజిట్ చేయకపోతే సదర్ కస్టమర్ ఖాతా మూసివేస్తారు దీనిలో డబ్బు డిపాజిట్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ గడువు ఉంటుంది ఈ తేదీలోగా డబ్బు డిపాజిట్ చేయకపోతే ఖాతాను తిరిగి తెరవడానికి సరి మన చెల్లించాలి ఏడాదికి 50 రూపాయల చొప్పున ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు సంవత్సరాలు డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఒక సంవత్సరంలో 50 రూపాయలకే బదులుగా 100 రూపాయలు జరిమానా చెల్లించాలి
టీపీఎఫ్ వివరాలు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో జమ చేసిన మొత్తం పై 7.1 శాతం వడ్డీ వస్తోంది
డిపాజిట్లపై వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు అంటే ప్రతి సంవత్సరం ప్రధాన మొత్తానికి ఈ వడ్డీని కలుపుతారు పిపిఎఫ్ పథకంలో మొత్తం మూడు రిటర్న్లు మెచ్యూరిటీ మొత్తం వడ్డీ పై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది దానిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు పిపిఎఫ్ పథకం కింద కనీసం 500 రూపాయలతో కాసాను తెరవచ్చు ఏడాదిలో గరిష్టంగా ఒకటిన్నర లక్షల వరకు ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు
సుకన్య సమృద్ధి యోజన లో ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం 20050 డిపాజిట్ చేయాలి ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతాపై 8.2% వడ్డీ లభిస్తుంది
ఎస్ఎస్వై వివరాలు ఆడపిల్లవచ్చు. 250 రూపాయలకే ఈ ఖాతాను తెరవచ్చు దీనిలో ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్టంగా 1,50,000 డిపాజిట్ చేయవచ్చు ఈ కాదని ఏదైనా పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంకు శాఖలో తెరవచ్చు
త్వరలో కల్లు బార్లు
రాష్ట్రంలో రానున్న రోజులలో కళ్ళు బార్లు ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలం గుణంగా కులవృత్తులు మారుతున్నాయని అన్ని రకాల వ్యాపారాల తీర్మారుతోందన్నారు ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న కళ్ళు గీత వృత్తి నేడు కనుమరుగవుతుందని ఈ వృత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు అందులో భాగంగా కల్తీ కళ్ళు లేకుండా గౌరవప్రదంగా విక్రయించే దిశగా ప్రభుత్వపరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు రానున్న రోజులలో ఇది కార్యరూపం దాల్చిన అవకాశం ఉందని దీనివలన ఎంతోమందికి మేలు చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు
హ్యూమన్ రైట్స్ ఖానాపూర్ సెగ్మెంట్ చైర్మన్ గా తోట సాయికుమార్
ఖానాపూర్ పట్టణానికి చెందిన తోట సాయికుమార్ అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ ఖానాపూర్ కాన్స్టెన్సీ చైర్మన్గా ఎన్నికైనట్లు హైదరాబాద్ సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిటీ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కానాపూర్ కాన్స్టెన్సీ చైర్మన్గా తోట సాయికుమార్ ఎన్నిక కావడంతో నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ తెలంగాణ స్టేట్ చైర్మన్ నోముల సంపత్ గౌడ్ సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ జి హనుమ గౌడ్ తెలంగాణ స్టేట్ అడ్వైజర్ మనీ చరణ్ కాన్స్టెన్సీగా చైర్మన్ గా ఎన్నికైనట్లు అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డును అందజేశారు ఈ సందర్భంగా తోట సాయికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యత చెప్పిన హ్యూమన్ రైట్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు కాన్స్టెన్సీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు
పైథాగర సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్న కొత్త అధ్యయనం
గ్రీకు వేదాంతి పైథాగరస్ సిద్ధాంతాలలో ఒకటైన సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని కొత్త అధ్యయనం ప్రశ్నిస్తోంది సంగీత సమ్మేళనం లేదా శ్రావ్యమైన స్వరాల కూర్పు సోతను మెచ్చుకునేలా గణిత నిష్పత్తులలో ఉండవలసిన అవసరం లేదని ఈ నూతన పరిశోధన వ్యాఖ్యానించింది ఈ కొత్త అధ్యయనం శతాబ్దాల ప్రాచీన పాశ్చాత్య సంగీత సిద్ధాంతంపై ప్రభావం చూపిస్తోంది విభిన్న సంస్కృతులకు చెందిన వాయిద్య పరికరాలపై విస్తృతమైన పరిశోధనలకు దారితీస్తోంది నిర్దిష్టమైన తంత్రులు ఆహ్వానంగా లేదా సంగీత అనుగుణ్యతగా వినిపిస్తాయి మిగతావి అంతా ఆహ్లాదంగా వినిపించవని జర్మనీలోని మ్యాక్స్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపిరికల్టిక్స్ పరిశోధక బృందం తమ అధ్యయనం ద్వారా వెల్లడించింది ఈ అధ్యయనం జర్నల్ నేచర్ కమ్యూని కేషన్స్ లో వెలువడింది పైథాగర సంగీత సిద్ధాంతంలో సంగీత స్వరవ్యవస్థ దీనిలో అన్ని విరామాల ఫ్రీక్వెన్సీ నిష్పత్తులు మూడు ఈస్ట్ రెండు నిష్పత్తి పైన ఆహ్వానకరమైన స్వర శబ్దాలు మూడు నాలుగు సంఖ్యల పైన ఆధారపడి ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు అయితే సాధారణ శ్రోత వాస్తవానికి ఈ కార్డు అంటే శబ్దాలను గణిత నిష్పత్తిలో పరిగణించాలని పరిశోధకులు తీర్చారు ఈ మేరకు పరిశోధకులు సృష్టించిన ఆన్లైన్ లేబరేటరీలో అమెరికా దక్షిణ కొరియాకు చెందిన దాదాపు 4,000 మంది 23 వివిధ ప్రయోగాలలో పాల్గొన్నారు వివిధ రకాల కార్డలను ఆలకించి స్లైడర్ ఉపయోగించి తమకు ఆహ్వానం కలిగించే కార్డును సర్దుబాటు చేసుకోగలిగారు ఈ ప్రయోగాల ద్వారా మొత్తం 235 వేల మానవ న్యాయ నిర్ణయాలు వెలబడ్డాయని పరిశోధకులు వివరించారు
ఇకనుండి ఫ్లిప్కార్ట్ తో పేమెంట్లు
ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ లను ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ సపోర్టుతో ఈ యూపీఐ సేవలో నడుస్తాయి ప్రారంభంలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి యూజర్లు@fkaxis హ్యాండిల్ తో రిజిస్టర్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా ఫాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆకర్షించేందుకు సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ ఓచర్ వంటివి ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేయనున్నది ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీకి 50 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు ఈ కంపెనీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ సిస్టం లోకి ఎంటర్ అవ్వడంతో యూపీఐ మరింతగా విస్తరించి ఉన్నది
వెహికల్స్ వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్ట్
రాత్రి వేళల్లో హైవేలు ఓ ఆర్ ఐ ప్రమాదాల నివారణకు ఆర్టిఏ చర్యలు
హైవేలు ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టిఏ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండేలా చర్యలు ప్రారంభించింది త్వరలోనే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా ప్రమాద ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ఆయా వాహనాలకు ముందస్తు జాగ్రత్తల విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వెహికల్స్ కు వెనుక గాని పక్కన గాని రెఫ్లెక్టివ్ స్టిక్కర్లు అందించకపోవడం వలన రాత్రి వేళలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు ఈ స్టిక్కర్లను వాహనాల వెనుక వైపు ఇరువైపులా అంటిస్తే దూరం నుంచి వచ్చే వాహనాలకు చాలా సులభంగా ముందున్న వాహనం తెలిసి ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు ఇందులో భాగంగా వెహికల్స్ కు వెనుక వైపున రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు ప్రమాదాల నివారణకు మధ్యప్రదేశ్ గుజ రాత్ రాష్ట్రాలలో వెహికల్స్ కు రిప్లై చేశారు దీనివలన రాత్రివేళలో ఆయా రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గాయని మన రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలు చేస్తామని ఆర్టిఏ అధికారులు అంటున్నారు
3, మార్చి 2024, ఆదివారం
జే ఎన్ జే సొసైటీ డైరెక్టర్ల ఎన్నిక
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో పివి రమణ రావు ఎన్ వంశీ శ్రీనివాస్ ఆర్ రవి కాంత్ రెడ్డి బొమ్మగాని కిరణ్ కుమార్ కె అశోక్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోళ ఓం ప్రకాష్ ప్రకటించారు
జర్నలిస్టుల విలక్షణ తీర్పు ఫ్రెండ్స్ జి ఎన్ జి టీం ప్యానల్స్ నుండి విజేతలు వివాదాలకు తరలింపును జర్నలిస్టులు
హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐదు డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో జర్నలిస్టులు విలక్షణ తీర్పు ఇచ్చారు ఈరు ప్యానల్స్ నుండి ఐదుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు హౌసింగ్ సొసైటీలో మొత్తం 981 మంది ఓటర్లు ఉండగా 856 మంది 87.2% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 14 ఓట్లు చేయకుండా పోయాయి ఐదు డైరెక్టర్ పదవులకు మొత్తం 13 మంది పోటీ చేశారు వంశీ ప్యానెల్ నుండి అయిదుగురు పోటీ చేయగా వంశీ శ్రీనివాస్ ఆర్ రవికాంత్ రెడ్డి బి కిరణ్ కుమార్ విజయం సాధించారు ప్రత్యర్థి రమణ ప్యానల్ నుండి అయిదుగురు పోటీ చేయగా పివి రమణ రావు అశోక్ రెడ్డిలు విజయం సాధించారు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల ముగిసింది అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా నాలుగు గంటల లో ఫలితాలు వినబడ్డాయి విజయ్ తలలో పివి రమణ రావుకు అత్యధికంగా 528 ఓట్లు లభించాయి వంశీ శ్రీనివాస్ కు 430 రవికాంత్ రెడ్డికి 428 కిరణ్ కుమార్ కు 41 అశోక్ రెడ్డికి 346 ఓట్ల లభించాయి ఓడిపోయిన మిగతా అభ్యర్థుల్లో కొత్తపల్లి రమేష్ బాబుకు 13 జి ఉదయ్ కుమార్ కు 285 దండు నారాయణరెడ్డి కి 346 ఉమామహేశ్వరరావుకు 57 బోడపాటి శ్రీనివాసరావు 357 బి నాగభూషణరావుకు 278 హసన్ షరీఫ్ కు 258 రమేష్ వైట్లకు 350 ఓట్లు లభించాయి
విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
కామారెడ్డి విద్యానగర్లోని శ్రీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయ నాలుగవ వార్షికోత్సవం మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు ఈనెల 6 7 8 తేదీలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ మంగళారపు మోహన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మయ్య తెలిపారు స్వామివారి కల్యాణోత్సవం అన్నదానం అభిషేక విశేష పూజలు ఉంటాయన్నారు
అభివృద్ధి పథంలో సోమేశ్వరాలయం
నసురుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామంలో సోమలింగాల ఆలయం రంగులు నూతన ప్రాకారాల నిర్మాణంతో అభివృద్ధి చెందుతోంది మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఒకకోటి రూపాయలు నిధులు కేటాయించినట్లు పలు సమావేశాల్లో తెలిపారు కానీ మంజూరని నిధులు అందుకు పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 60 లక్షల వరకు ఖర్చు చేసి నూతనంగా అభివృద్ధి చేస్తున్నారు దీనితో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయం నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోమలింగేశ్వర ఆలయం దక్షిణ కాశీగా వీరా జిల్లా ఉందని ఈ ఆలయం స్వయంభు లింగం నెలకొని ఉన్నందున శివరాత్రి వరకు పనులు పూర్తి కావచ్చు అని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు














































