కామారెడ్డి మండలం ఇలిచిపూర్ లోని సరస్వతి మాతా ఆలయాన్ని అధికారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతు దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకుడు ఆంజనేయ శర్మ మాజీ సర్పంచ్ సితా గౌడ్ నాయకులు పార్సిల్ పటేల్ నారాయణరెడ్డి మహేష్ ధనుంజయ రెడ్డి సోమలింగం తదితరులు పాల్గొన్నార
No comments:
Post a Comment