నందిపేట మండల కేంద్రంలో గురువారం చిందు భాగవత కళాకారుల సంఘం నూతనంగా ఏర్పాటైంది.
వ్యవస్థాపక అధ్యక్షుడు,మండల అధ్యక్షుడు..పులింటి నంబూద్రి ప్రసాద్ ( చింరాజ్ పల్లి ) ,
సలహా దారులు..
పులింటి బాబూ రావు ( మల్లారం ) ,
ఉపాధ్యక్షులు..
ఎల్లయ్య ( కౌల్ పూర్ ) ,పులింటి ముత్యం ( మాక్లూర్ ), జాన్ పాల్ ( నందిపేట ) ,
ప్రధాన కార్యదర్శి..
నాగభూషణం ( మాక్లూర్ ),
సంయుక్త కార్యదర్శులు ..
కృష్ణయ్య ( కౌల్ పూర్ ) , శ్రీకాంత్ ( మెట్ పల్లి ) ,
కోశాధికారి..
బొందెన్న ( కౌల్ పూర్ ),
సంయుక్త కోశాధికారి ..
హన్మాన్ దాస్ ( మల్లారం )
సభ్యులు..
సంజీవ్,సాగర్,సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

