HEALTH AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
HEALTH AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2026, గురువారం

కాస్మెటిక్స్ తో క్యాన్సర్ ఎలా వస్తుంది

 



ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి . ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు లక్షలకు పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ,గర్భాశయ ,అండాశయా క్యాన్సర్లు అత్యంత ప్రబలంగా కనిపిస్తున్నాయి .చర్మ క్యాన్సర్లు కూడా ఆడవాళ్లను పట్టిపీడిస్తున్నాయి .అయితే మహిళలు ఉపయోగించే అనేక సౌందర్య ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

 అమెరికా లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ సర్వేలో భాగంగా అమెరికాకు చెందిన 64 మంది మహిళలను ఎంచుకున్నారు. వారు నిత్యం ఉపయోగించే సబ్బులు, లోషన్లు ,షాంపు, కండిషనర్ ,స్కిన్ లైట్నర్, ఐ లైనర్,  ఐలాష్ గ్లూ లాంటి దాదాపు 1143 ఉత్పత్తులను పరిశీలించారు .అందులో 53 శాతం మంది ఫార్మాలిడిహైడ లాంటి క్యాన్సర్ కారకాలను విడుదల చేసే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించినట్టు కనుగొన్నారు. అనేక ఉత్పత్తుల్లో ఫార్మాలిడిహైడ్ను  విరివిగా వాడుతున్నారని, ఇది క్యాన్సర్ కారకమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి విడుదలయ్యే వాయువులు క్యాన్సర్ను కలగజేయడమే కాకుండా శరీరంపై దద్దుర్లు ,జుట్టు,  గోర్లపైన ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వీటిని అలాగే వాడితే దీర్ఘకాలంలో రొమ్ము క్యాన్సర్ తో పాటు గర్భాశయ, అండాశయం క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు .


యూరోపియన్ యూనియన్ 2009లోనే ఫార్మాలిడిహెడ్ ను కాస్మెటిక్ పదార్థంగా నిషేధించిందని పలువురు గుర్తు చేశారు. అయినా అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలు ఇష్టారాజ్యంగా వీటిని వాడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆయా ఉత్పత్తుల లేబుల్స్ పై ఫార్మల్ డిహైడ్ గురించిన వివరాలు ప్రత్యక్షంగా ఇవ్వడం లేదని చాలా వరకు దాని రసాయనిక పేర్లను వాడుతున్నారని తెలిపారు. 


కాబట్టి వినియోగదారులు సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో లేబుల్స్ను క్షుణ్ణంగా చదవాలని సూచిస్తున్నారు .ఏ రకమైన ఉత్పత్తులు అనారోగ్యానికి గురిచేస్తాయో తెలుసుకోవడానికి రసాయన శాస్త్రవేత్తలే కావాల్సిన అవసరం లేదని ,కాస్త అవగాహన ఉంటే చాలని అంటున్నారు. అందంగా ఉండాలని ఆరాటపడుతూ లేనిపోని కొత్త రోగాలు కొని తెచ్చుకోకూడదని సలహాయిస్తున్నారు.

4, ఫిబ్రవరి 2026, బుధవారం

మోకాలి నొప్పికి ముక్కు సహాయం

 మోకాలి నొప్పులు తగ్గడానికి ముక్కు తోడు పడుతుందా? మోకాలికి ,ముక్కుకు ముడి పెట్టడం ఏమిటి? అని పెదవి విరవకండి .యూనివర్సిటీ ఆఫ్ బెసల్ పరిశోధకులు నిజంగా అలాంటి ఘనతనే సాధించారు. ముక్కు దూలం కణాలతో మృదులాస్తిని వృద్ధిచేసి కీళ్లలో అమర్చే విధానాన్ని రూపొందించారు . కీళ్లు వరుసుకుపోకుండా   చూసే మృదురాస్తి మిగతా కణజాలాల వలె దానంతట అదే కుదురుకోదు .అందుకే దీర్ఘకాలం మోకాలి నొప్పులు బాధపెడుతుంటాయి .వీటి నుంచి బయటపడటానికి బేసిల్ యూనివర్సిటీ చేసిన కొత్త ప్రయత్నం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇందులో రోగి ముక్కులోని మృదులాస్తి నుంచి కొంత నమూనాన్ని తీస్తారు. దీని కణాలను ప్రయోగశాలలో వృద్ధిచేసి మృదువైన పీచుతో కూడిన  చట్రం లో కూర్చుతా రు. అప్పుడు అవి కొత్త  మృదులాస్తి కణజాలంగా వృద్ధి చెందుతాయి .ఇది అవసరమైనంత సైజు ఆకారానికి చేరుకున్నాక దెబ్బతిన్న మోకాలి కీళ్లలో అమరుస్తారు.

29, మార్చి 2024, శుక్రవారం

షుగర్ ముప్పును పక్కాగా గుర్తించవచ్చు

 వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో నిర్ధారణ అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు

మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది వెంటనే అప్రమత్తమై జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క అయితే ఫ్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం ఇన్దుకుగా ను వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1 hpg ను ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు చేసింది ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చు అని చెబుతోంది ఐ డి ఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది సాధారణంగా ఫ్రీ డయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజు టాలరెన్స్ లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కానీ ఖచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్నవారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఐడిఎఫ్ చెబుతోంది వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్లు పరిగణిస్తారు.209mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్లు లెక్క..

అరిటాకులో భోజనం ఎందుకు చేయాలి

 అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు రోజు కుదరకపోయినా కనీసం పండుగలకు పబ్బాలకు తినేవారు ఈ పద్ధతి నీటికి కొనసాగుతోంది సంప్రదాయ వైద్యంలో అరిటాకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది

అరిటాకులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ వల్ల జలుబు దగ్గు లాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే అందులోనే ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరం అవుతాయట వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల దయాబెట్టేసి నియంత్రణలో ఉంటుంది అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి షుగర్ నిలువలు పెరగకుండా చేస్తుంది. అరిటాకులోని లెక్ టిన్ అనే రసాయనం రోగనిరోధక శక్తిని పెంచే టి సేల్స్ పెంపునకు సహాయపడుతుంది అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి

కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

 క్యాన్సర్ కాలేయ వ్యాధులకు దారి తీసే ప్రమాదం తాజా అధ్యయనంలో వెల్లడి

కాచిన నూనెలతో మళ్ళీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు ఇటీవల నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు ఈ పరిశోధనలో నూనెకు మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెళ్లడైంది ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్లు వారు తమ నివేదికలో వెల్లడించారు కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా మరికొన్నిటికీ కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు ఈ రెండింటిని పోల్చి చూస్తే కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పుని ఎదుర్కొన్నాయని పరిశోధకులు తెలిపారు కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించారు కీలకమైన జీర్ణ వ్యవస్థ కాలయాన్ని దెబ్బతీస్తుందని తేలింది ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్యాన్ని పనులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రీ రాడికల్స్ నొప్పి పెంచుతుందని దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు పదేపదే వేడి చేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలో పెరుగుతాయని దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను తగ్గించుకో వడానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోబయటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు

మానసిక రుగ్మతలకు చికిత్స అవసరం..14416

 


అతి కోపం నిరాశ నిస్ స్పృహ ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలను అధిగమించడం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సలహాలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రమణ పిలుపునిచ్చారు బుధవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక వ్యాధుగ్రస్తులకు చికిత్స అవగాహన కల్పించారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ మాట్లాడుతూ మానసిక సమస్యలున్న వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవాలని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు మతిమరుపు నిద్రలేమి అతని గ్రాఫిక్స్ అతికోపము ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు అధిగమించాల్సిన తీరు ఆల్కహాల్ సంబంధిత వాటిని మాన్పించుటకు వైద్య సలహాలు తీసుకోవాలన్నారు ఒంటరితనం భ్రమల్లో గడపకుండా ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు ఊహించుకోవడం లాంటి మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందిస్తామని డాక్టర్ రమణ తెలిపారు జిల్లా మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త డాక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ జాతి ఆరోగ్య మిషన్ ద్వారా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అవసరమయ్యే వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఉంటుందని వ్యాధిగ్రస్తులు మొహమాటం లేకుండా వారికి మానసిక సమస్యలు తలెత్తితే నేరుగా వైద్యులను సంప్రదించాలన్నార

ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 నీ సంప్రదించి మానసిక వైద్య సలహాలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్ హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్ సూపర్వైజర్ జానకి ఫార్మసిస్ట్ రాజు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

27, మార్చి 2024, బుధవారం

గర్భాశయ క్యాన్సర్ ను పసిగట్టే స్మార్ట్ స్కోప్

 సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే పసికట్టే సంస్థ స్మార్ట్ స్కోప్ అనే డిజిటల్ డివైస్ ను రూపొందించింది పూణేలోని పెరివింకిల్ టెక్నాలజీస

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో స్మార్ట్ స్కోప్ కీలకపాత్ర పోషిస్తుంది యూఎస్ యూకే లలో పని చేసిన వీణ మోక్తాలి ఆమె భర్త కౌస్తుబు నాయకులు మన దేశానికి వచ్చి పూణే కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ స్కోప్ డిజిటల్ డివైస్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వద్ద పద్ధతులు సమయం తీసుకుంటున్నాయి ఈ సౌకర్యాలు పెద్ద నకర నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫలితంగా ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు అంటున్నారు వీణ ఈ నేపథ్యంలో స్మార్ట్ స్కోప్ అనేది చిన్న ప్రైవేటు క్లినిక్ నర్సింగ్ హోమ్స్ మున్సిపల్ డిస్పెన్సరీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జిల్లా ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు ఒక బ్యాంకు మేనేజర్ కు గ్రేడ్ 2 దశలో క్యాన్సర్ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు ఈ డివైస్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరొక సానుకూల అంశము కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణం చేసే టైం గ్రామీణ మహిళలకు ఉండడం లేదు స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటుంది వీణ అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వీణ మొక్తాలి



సెంచరీ కొట్టాలంటే

 వయసు సెంచరీ కొట్టాలంటే ఏజ్ 50 దాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలవాటు అయిన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే 60లోనే ఆసుపత్రి పాలు కావలసి వస్తుంది 70 దాటకుండానే రన్ అవుట్ అయ్యే ప్రమాదము ఉంది 50 ఏళ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది శరీర పోషక అవసరాలు మారుతుంటాయి మరి వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది కానీ ఏమిటంటే

వేపుళ్ళు వద్దు ..

వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక రోజువారి ఆహారంలో వేపుల్ల కోసం వేయించుకు తినడం మానేయవలసిందే పండుగకు పబ్బానుకో రుచి చూడొచ్చు కానీ ప్రతిరోజు కరకరలాడే వేపుళ్ళు తింటే ప్రమాదమే వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకు పోతుంది అంతగా తినాలి అనుకుంటే ఎయిర్ ప్రైర్ లో గాని ఓవెన్ లో గాని తయారు చేసుకుంటే కాస్త మంచిది

చక్కెరకు చెక్

జ్యూస్ గ్రీన్ టీ బలవర్ధకం లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాము నిజానికి చూడాల్సింది అందులోనే చక్కెర శాతం అవి నడివయసుకు మంచిది కావు చక్కెరకు చెక్క పెడితే కానీ కొలెస్ట్రాలకు కామ పడదు.

చాపల్యం చాలు

50 ఏళ్లు వచ్చేవరకు ఆస్వాదించిన రుచులు చాలు జిహ్వచాపలి అని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం ప్రజల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడితే చేటు తప్పదు వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనిని హిడెన్ షుగర్ అంటారు వీటి బదులు తాజా పండ్లు తినడం మంచిది

మందుకు నో

 వయసు పెరుగుతున్న కొద్దీ మద్యం వల్లే కలిగే దుష్ఫలితాలు పెరుగుతాయి మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది 50వ పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్ కు స్వస్తి పలకండి

ఉప్పు ముప్పు

రోజువారి ఆహారంలో 200300 మిల్లి గ్రాములకు మించి ఉప్పు ఉండకూడదు అన్నది నిపుణుల మాట కానీ మనం అంతకు ఎన్నో రేట్లు లాగించేస్తుంటాము నడివయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది వీలైనంతవరకు ఉప్పు తగ్గించడం మధ్య అవసరం అని గుర్తించండ

క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202

 సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు

26, మార్చి 2024, మంగళవారం

అనారోగ్య టెకీలు

 ఐటీ ఉద్యోగులు 61 శాతం మందిలో హై కొలెస్ట్రాల్ 37 శాతం మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలో అస్తవ్యస్తం 25 నుంచి 40 లోపు ఉన్న 56000 మందిపై అధ్యయనం ఎనిమిది అంశాలపై హెచ్సీఎల్ హెల్త్ కేర్ పరీక్షలు యాంత్రిక జీవన శైలితో 40 ఏళ్లలో పై ఇబ్బందులు చాలామందిలో సంతానలేమి.. వైద్య నిపుణులు

మీరు ఐటీ ఉద్యోగుల మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా ఇవన్నీ ఎందుకంటే ఐటి ఉద్యోగులు తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారి హెల్త్ పారామీటర్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్సీఎల్ హెల్త్ కేర్ సంస్థ హెచ్చరిస్తోంది దేశవ్యాప్తంగా 56,000 మంది ఐటి ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది దీనిలో 77 శాతం మంది ఆరోగ్య విలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిసింది ముఖ్యంగా 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది క్లినికల్ స్టడీ చేసిన తర్వాత హెచ్ సి ఎల్ హెల్త్ కేర్ ఈ వివరాలు వెల్లడించింది ఈ స్టడీని 25:40 ఏళ్ల లోపు వారిపై చేశారు వీరందరికీ వారి పని ప్రదేశాల వద్ద వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు దేశంలోని కార్పొరేట్ వ్యవస్థలు పనిచేసే ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య పరిస్థితులను నివారించే లక్ష్యాన్ని నొక్కి చెప్పడమే ఈ అధ్యయన ప్రధాన ఉద్దేశం అని హెచ్.ఎస్.ఎల్ పేర్కొంది ఉపాయం ఫ్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఫ్రీ హైపర్ టెన్షన్ రక్తపోటు రక్తహీనత హైపోథైరాయిడిసం అధిక కొవ్వు లాంటి కీలకమైన ఎనిమిది అంశాలను పరీక్షించారు ఉద్యోగులలో 22 శాతం మంది ఉబకాయం 17% ఫ్రీ డయాబెటిస్తో 11% రక్తహీనత హైపోథైరాయిడిజంతో ఏడు శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనం తేల్చింది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు పాతికలలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు వీరులో 14% రక్తహీనతతో 13% ఉబకాయంతో ఎనిమిది శాతం హైపో థైరాయిడ్ఏ డు శాతం ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నట్లు వెల్లడైంది ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అధ్యయన సంస్థ తెలిపింది ఈ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా 40 ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకర స్థితిలో ఈ పారామీటర్స్ పెరుగుతున్నట్లు వెల్లడించింది ప్రధానంగా అధిక కొవ్వు, ఉబకాయం ప్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది కేవలం 23% మంది ఉద్యోగుల హెల్త్ పారామీటర్స్ తగిన స్థాయిలో ఉన్నాయని వెల్లడించింది ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37% మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26% మందిలో రెండు 11 శాతం మందిలో మూడు రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపింది సాధారణంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లన్ని కూడా 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రమే 30 లపే కనిపిస్తున్నాయి ఎందుకు ప్రధాన కారణం వారి జీవనశైలే అని హెచ్సీఎల్ హెల్త్ కేర్ సీఈవో వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రో పేర్కొన్నారు ఐటి ఉద్యోగులు తప్పక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నేటి ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ప్రాసెస్ తీసుకుంటున్నారని అలాగే గంటలకు కూర్చోవడం జీవనశైలి విధానం వల్ల కూడా వారిలో ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయని యశోద ఆసుపత్రి కి చెందిన ప్రముఖ వృద్రోక వైద్య నిపుణులు డాక్టర్ రాయుడు గోపికృష్ణ తెలిపారు

ఐటీ ఉద్యోగులలో సంతానాలు ఏమి సమస్య తీవ్రం ఐటి ఉద్యోగులు ఎక్కువగా యాంత్రిక జీవనశైలిని గడుపుతున్నారు రివర్స్ టైం లో పనిచేస్తుంటారు అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వారి ఉద్యోగస్థితి అందుకు కారణం రేయింబగళ్లు పని వ్యాయామం లేకపోవడం సరైన డైట్ పాటించకపోవడం స్మోకింగ్ మద్యపానం సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి హెచ్సీఎల్ అధ్యయనం కంటే కూడా ఇంకా ఎక్కువ సమస్యలే వారిలో ఉన్నాయి ఇటీవారి కాలంలో వారిలో సంతానలేని సమస్య తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇది బాగా ఆందోళనకరమైన అంశం అందుకే 25 రాకముందే ఏటా విధిగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. బి.పి షుగర్ను కనీసం ఆరు నెలలకు ఒక మారైన చెక్ చేయించుకోవాలి ఐటీ కంపెనీల యాజమాన్యాలు సైతం విధిగా తమ ఉద్యోగులకు పరీక్షలు చేయించాలి దాంతో ముందస్తుగా వారి ఉద్యోగు ల్లోని అనారోగ్య సమస్యలు గుర్తించవచ్చు తద్వారా వారి భీమా ఖర్చు తగ్గే అవకాశం ఉంది అని డాక్టర్ ఎం వి రావు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ యశోద ఆసుపత్రి హైదరాబాద్ వారు అన్నారు

25, మార్చి 2024, సోమవారం

మరో మహమ్మారి రావచ్చు సైంటిస్టుల హెచ్చరిక

 ప్రపంచాన్ని వనికించిన కరోనాను మించిన మరోవైరస్ రాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు మించిన ప్రమాదం ముందుందని అలర్ట్ చేస్తున్నారు స్కై న్యూస్ నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రభలే అవకాశం ఉన్నదని యూకేకు చెందిన అంటూ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు ఏ సమయంలోనైనా మరో మహమ్మారి పుట్టుక రావచ్చని హెచ్చరిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అవసరమైతే త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ అటవీ నిర్మూలన వల్ల వైరస్ లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు



మట్టి స్నానంతో రోగ నిరోధక శక్తి

 


రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రకృతి వనంలో ఆదివారం పతాంజలి యజ్ఞ సహిత యోగ కేంద్రం ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇందులో 24 రకాల ఔషధ మూలికలతో సాధకులు మట్టి స్నానం చేశారు ఈ సందర్భంగా పతాంజలి యోగ సమితి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ మట్టి స్నానం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు రుద్రూర్ తాజా మాజీ సర్పంచ్ ఇండోర్ చంద్రశేఖర్ రిటైర్డ్ టీచర్ కె.వి మోహన్ పతంజలి యోగ సమితి సభ్యులు పురుషోత్తం మంచాల శ్రీనివాస్ ఎన్ బాలరాజ్ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

తానా కలాం లో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో పట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండలం తో పాటు నగరానికి చెందిన 300 మంది పాల్గొని మట్టి స్నానం చేశారు ఒకరోజు ముందు వేపాకల బందా ఉసిరి ఉత్తరేణి తులసి తిప్పతీగ గోమూత్రం గోపీడతో పాటు 42 మూలికలు పుట్టమొట్టే నల్లమట్టి తెచ్చి 24 గంటలు నానబెట్టిన తర్వాత పట్టి స్నానానికి వచ్చిన వారికి అందిస్తామని పతంజలి యోగ సమితి నిర్వాహకులు ప్రభాకర్ ఆంజనేయులు గౌడ్ సూర్య కిరణ్ తెలిపారు




22, మార్చి 2024, శుక్రవారం

నకిలీ మందుల సమాచారం ఇవ్వండి 1800596969

 నకిలీ మందులు విక్రయిస్తున్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు డీసీఏ డీజే కమలాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లైసెన్సు లేకుండానే కొన్ని కంపెనీలు మందులను తయారు చేసే విక్రయిస్తున్నట్లు తమ తనిఖీలలో గుర్తించినట్లు చెప్పారు ఇలాంటి ఫిర్యాదులు ఉన్న ప్రజలు 18005996969 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు కాక డిసి అధికారులు కొత్తగూడెంలో చేపట్టిన తనిఖీల్లో టెక్స్లాబ్ అని స్టెరాయిడ్ ఇంజక్షన్ అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ ఇంజక్షన్ అసలు ధర  రూపాయలకు 26 రూపాయలకు గాను సదురు కంపెనీ 39 రూపాయల 90 పైసలుగా ముద్రించినట్లు గుర్తించామని పేర్కొన్నారు నిబంధనలు గ్రహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

6 7 ఏళ్లకు ఒకసారి కోవిడ్ లాంటి మహమ్మారి

 కోవిడి లాంటి మహామారి ప్రతి ఆరు ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది కరోనా అనే చివరిదని అనుకోవడానికి లేదు వాతావరణ మార్పుల వల్ల ఈ వైరస్ రూపాంతరం చెందుతూనే ఉన్నాయి వ్యాక్సిన్లు కూడా దానికి తగినట్లుగా అభివృద్ధి చేయాలి అని ప్రొఫెసర్ పీటర్చే హోటేజ్ అన్నారు అమెరికా టెక్సాస్ లోని డీలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్లు నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్గా సేవలందిస్తున్న ఆయన నిర్లక్ష్యం చేసిన ఉష్ణ మండల వ్యాధులపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో నిర్లక్ష్యం చేసిన జీర్ణాశయం అంతర వ్యాధులకు ప్రపంచ స్థాయి వ్యాక్సిన్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హోటల్స్ ప్రసంగించారు కృష్ణ మండల దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు ముఖ్యంగా ఆఫ్రికా ఖండం భారత్ వంటి దేశాలలో కుంకి పురుగు ఇన్ఫెక్షన్ లాంటివి తీవ్రమవుతున్నాయని చెప్పారు దురదృష్టవశాత్తు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామని భవిష్యత్తులో అవి ఆరోగ్య రంగంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు వ్యాక్సిన్లు లేకపోతే ఆరోగ్యపరంగా ఉప్పు తప్పదు అన్నారు పరిష్కారం చూపలేవని ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు



క్లినిక్ లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

 హాస్పిటల్లో మాదిరిగా హైదరాబాద్ జిల్లాలోని ఐస్ క్లినిక్స్ పాలి క్లినిక్స్ అలోపతి క్లినిక్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవసరమని డిఎంహెచ్వో డాక్టర్ వెంకటేష్ స్పష్టం చేశారు చేసుకోకుంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి క్లినిక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు సర్టిఫికెట్లతో అప్లికేషన్ చేసుకుంటే పది రోజుల్లో టెంపరరీ సర్టిఫికెట్ జారీ చేస్తామని అంతా ఓకే అయితే 45 రోజుల్లో పర్మనెంట్ ఐదు ఏళ్లకు సర్టిఫికెట్ జారీ చేస్తామని స్పష్టం చేశారు

మనిషికి పంది మూత్రపిండం

 తొలిసారిగా అమర్చిన అమెరికా వైద్యులు

జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాలలో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారు జన్మి సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఒక రోగిగా మార్చారు జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమరచడం ఇదే తొలిసారి అని మసచు జనరల్ ఆస్పత్రి వైద్యులు గురువారం తెలిపారు. ఈ నెలలోనే సంబంధిత శాస్త్ర చికిత్స చేశామని అవయవ గ్రహీత బాగానే కోరుకుంటున్నారని వెల్లడించారు త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు గతంలో పంది మూత్రపిండాలను జీవన్ మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు పరాహార గుండెలను ఇద్దరికి మరిచినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని గుర్తు చేశారు

పిల్లల్లో అరుదైన వ్యాధికి 35 కోట్ల రూపాయల ఔషధం

 పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటా క్రోమాటిక్ ల్యూకో డిస్ట్రోఫీ అని అరుదైన వ్యాధికి లెన్మిల్డి అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది దీని ధర 4.25 మిలియన్ డాలర్లు సుమారు 35 కోట్ల రూపాయలు దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది అమెరికాకు చెందిన ఆర్చర్డ్ తెరప్యూటిక్స్ అనే సంస్థ దీనిని తయారు చేసింది ఎం ఎల్ డి చికిత్సకు ఉపయోగించేందుకు అమెరికా ఔషధా నియంత్రణ సంస్థ ఎఫ్డిఏ ఈ ఔషధానికి ఆమోదముద్ర వేసింది అమెరికాలో ఏటా 40 మంది పిల్లలు జన్యుపరమైన లోపంతో పుడుతున్నారు దీని కారణంగా ఎటెల్లా వయసు వచ్చేసరికి చనిపోతున్నారు అరుదైన ఈ వ్యాధికి గతంలో ఏ చికిత్స లేదుకి ఎఫ్డిఏ అనుమతి రావడంతో ఎంఎల్డీతో బాధపడే చిన్నారులను బతికించవచ్చు అని సంస్థ సహా వ్యవస్థాపకుడు బాబి గస్పర్ తెలిపారు ఏంటి ఎమ్మెల్యే అంటే మెటాక్ రొమాంటిక్ లేదా ఎమ్మెల్యే అని ది జన్యుపరమైన న్యూరో మెటబాలిక్ వ్యాధి ఇది మెదడు నాడి వ్యవస్థలో ఎంజాయ్లలో లోపానికి కారణమవుతుంది పిల్లల్లో ఎదుగుదల ఆలస్యం కావడం కండరాల బలహీనత నైపుణ్య లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే లెన్మిల్డ్ సాయంతో అదుపు చేయవచ్చని సంస్థ చెబుతోంది

19, మార్చి 2024, మంగళవారం

సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపు అలవాట్లు

 భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది దీనివల్ల అధిక రక్తపోటు గుండె జబ్బులు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధులు ఎలాంటి సాయంత్రానికి ఇతర రుగ్మతల ముప్పు పెరుగుతోందని వివరించింది ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఉత్తర భారత దేశంలో ఈ పరిశోధన చేశారు ప్రధానంగా ఆహారంలో సోడియం పొటాషియం ఫాస్ఫరస్ ప్రోటీన్ వంటివి ఎంత మేడం ఉంటున్నాయి అన్నది పరిశీలించారు అది కరెక్ట్ గుండె జబ్బులు దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ముప్పుపై అది ప్రభావం చూపుతాయి నిర్దేశిత ప్రమాణాల కన్నా ప్రోటీన్ ను తక్కువగా తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు

మత్తుతో చిత్తే యాంగ్జైటీ

 రాత్రి మధ్య మత్తులో తోగేటప్పుడు పర్యవసానాల గురించి ఎవరు ఆలోచించరు మరుసటి ఉదయం నిద్ర లేచిన తర్వాత హ్యాంగోవర్తో పాటు అర్థం లేని ఆందోళన భయాలు వేధిస్తాయి ఈ ఆందోళన హ్యాంగ్జైటీ

రాత్రి తాగిన మద్యం మత్తు తెల్లవారేసరికి పూర్తిగా దిగిన దిగకపోయినా అపరాధ భావన మాత్రం వేధించడం మొదలుపెడుతుంది ఈ మానసిక స్థితికి కారణం వెనక భౌతిక వాస్తవాలు ఉన్నాయి మద్యం తాగి ఆ మత్తు నుంచి బయటపడే సమయంలో ప్రతి వ్యక్తి మెదడులో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. తక్కువ పరిమాణాల్లో మద్యం తీసుకున్న వాళ్లలో అయోమయం లాంటి లక్షణాలు కనిపిస్తే ఎక్కువ మోతాదుల్లో తాగేసేవాలలో మరుసటి ఉదయం ఆందోళన భయం మానసిక గందరగోళం లాంటి లక్షణాలు మొదలవుతాయి బిరియాని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మద్యం మరుసటి ఉదయానికి చిత్రమైన మానసిక అసంతులనానికి లోను చేస్తుంది మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లలో ఏర్పడే మార్పులే ఎందుకు ప్రధాన కారణం ప్రధానంగా నిద్ర ఒత్తిడిలకు సంబంధించిన గ్రామ అమీను బ్యూటీ యాసిడ్ కేంద్రం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది మద్యంతో ఈ ట్రాన్స్మిటర్ మోతాదు తగ్గుతుంది దీనికి తోడు మెదడులోని మరొక ట్రాన్స్మిటర్లుటమేట్ మీద కూడా మద్యం ప్రభావం పడుతుంది ఈ బ్లూటమేట్ తగ్గడంతో మెదడు మీద మద్యం ప్రభావం మరింత పెరిగి ఆందోళనలను ప్రేరేపించే రసాయన ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా మద్యం తాగిన మరుసటి ఉదయం ఆందోళన భయం మొదలవుతాయి అరుదుగా తాగే వాళ్లలో హాంగ్చేయిటి సమస్య ఒక్కరోజులోనే అదుపులోకి వచ్చేస్తుంది కానీ క్రమం తప్పకుండా మద్యం తాగే వాళ్ళలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్య సంతులనం దెబ్బతిని హ్యాంగ్జైటీ నుంచి కోరుకునే వేగం తగ్గుతుంది ఏ లక్షణాలను కప్పిపుచడం కోసం మద్యం తాగారు మరుసటి రోజు అవే లక్షణాలు రెట్టింపు తీవ్రతతో పిలుచుకుపడతాయి హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం పొందడం కోసం కొందరు మరుసటి ఉదయం స్వల్పంగా మద్యం తీసుకునే పాతకాలపు చిట్కాను అనుసరిస్తూ ఉంటారు ఈ రిలీఫ్ డ్రింకింగ్ వల్ల మరింత వ్యసనానికి దారి తీసే ప్రమాదం ఉంది

బరువు తగ్గించే సూత్రాలు

 అధిక బరువును తగ్గించుకోవడం కోసం తెలిసిన దారులన్నీ అనుసరిస్తూ ఉంటాము కానీ కొన్ని తేలికపాటి చిట్కాలతో బరువును తగ్గించుకోవచ్చని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషన్ లిస్ట్ రజిత దివేకర్ అంటుంది ఆ చిట్కా ఏమిటంటే

ఆహారం లోకల్ సీజనల్ ట్రెడిషనల్ తినే ఆహారం పరంగా ఈ మూడు నియమాలు పాటించాలి తాజా ఫుడ్ ట్రెండును గుడ్డిగా అనుసరించకుండా స్థానికంగా పండిన ఉత్పత్తులు కాలానుగుణమైన సంప్రదాయ పదార్థాలని తినాలి

ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ ను పూర్తిగా మానేయాలి ఒకవేళ తినాలనిపిస్తే వీలైనంత పరిమితంగా తీసుకోవాలి

మైండ్ ఫుల్ గా భోజనం చేసే సమయంలో మనసు ఆలోచనలు భోజనం మీదే కేంద్రీకరించాలి టీవీ మొబైల్ ఫోన్ చూస్తూ తినకూడదు ఇంద్రియాలు అన్నింటిని నియంత్రణలో ఉంచుకొని రోజు భోజనానికి ఒకే చోట కూర్చుంటూ ఆహారంలోని రుచులను కమ్మదనాన్ని ఆస్వాదించాల

వ్యాయామం వారంలో వ్యాయామం 150 నిమిషాలకు తగ్గకూడదు ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం చేయడం అవసరం కాబట్టి రోజుకు కనీస 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. అలాగే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వాళ్లు ప్రతి 30 నిమిషాలకు లేచి కనీస మూడు నిమిషాల పాటు అయినా లేచి నిలబడుతూ ఉండాలి