మధుర స్మృతులను పదిలపరుచుకునేందుకు ఫోటోలు, పెయింటింగ్ లను ఆశ్రయిస్తున్న అవి కొన్నాళ్లకే పాడైపోతున్నాయి. దీనికి పరిష్కారంగా రెజీనార్ట్ ట్రేండింగ్ లోకి వచ్చింది. జిగురు లాంటి ఎపోక్సీ రెజిన్ ,హార్డినర్ కలిపి ఈ ఆర్ట్ ను రూపొందిస్తారు. కాకినాడకు చెందిన దివ్య మౌనిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఈ కళలో రాణిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పెళ్లి ఫోటోలు రెజిన్ తో తయారు చేసి ఆయనకు బహుమతిగానూ ఇచ్చారు. ఆన్లైన్లో ఈ కళను నేర్చుకున్నాను, నెలకు 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను అని మౌనిక వివరించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి