BE CAREFUL / CYBER CRIMES - AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BE CAREFUL / CYBER CRIMES - AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2024, శుక్రవారం

డి ఓ టి పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్త

 కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు సూచనలు చేసింది మొబైల్ నెంబర్లు కనెక్షన్లు తొలగిస్తామని మీ నెంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలలో దుర్వినియోగం అయ్యిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్లు చెప్పి బెదిరింపు కావాల్సిన నమ్మవద్దని సూచించింది విదేశీ మొబైల్ నెంబర్లతో ప్రెస్ 92 తో మొదలయ్యేలాంటి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించిన నమ్మవద్దని చెప్పింది తమ శాఖ తరఫున ఎవరు అలాంటి ఫోన్ కాల్స్ చేయాలని స్పష్టం చేసింది

27, మార్చి 2024, బుధవారం

ఓటీపీ మోసాలకు ఇక చెక్

 ఐఐటి మండి సరికొత్త సాంకేతికత

వన్ టైం పాస్వర్డ్ మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది లక్షలలో పోగొట్టుకుంటున్న కేసులు పెరుగుతున్నాయి సాంకేతిక అంశాలు తెలిసిన టెక్లను కూడా బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఐఐటి మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పాస్వర్డ్ ఆధార్ నుంచి రక్షణ కల్పించే అడాప్ ఐడి టెక్నాలజీని ఐఐటి మండి ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది అథెంటిఫికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ పేటర్న్స్ ను వినియోగించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు

26, మార్చి 2024, మంగళవారం

ఫ్రీ రీఛార్జ్ పేరుతో మోసాలు

 అప్రమత్తంగా ఉండాలని సూచన

ఉచితంగా 55 రూపాయల రీఛార్జిని పొందండి జియో ప్రారంభించే మూడేళ్లు అయి పూర్తయిన సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నామంటూ మెసేజ్లు పంపుతున్నారు సైబర్ నెరగాళ్లు ఉచిత ఆఫర్లను నమ్మి వారి వరకు చిక్కే అమాయకులకు మెసేజ్ లింకులను పంపి వారి నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఆధార్ పాన్ నంబర్లు సహాబాలు వివరాలు సేకరిస్తూ మోసగిస్తున్నట్లు సైబర్ భద్రత నిపుణులు తెలిపారు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లను నమ్మవద్దని అందులోని లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు అని వారు హెచ్చరిస్తున్నారు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ల పేరిట వచ్చే వాట్సాప్ మెసేజ్లు నకిలీ ఇవ్వని గ్రహించాలని వారు సూచిస్తున్నారు

25, మార్చి 2024, సోమవారం

డ్రగ్ పార్సెల్ పేరుతో కేటుగాళ్ల ఫోన్ కాల్స్

 ఐఐటిపిహెచ్డీ స్కాలర్కు 31 లక్షల రూపాయల కుచ్చుటోపి జాగ్రత్తగా ఉండాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మధుర నగర్లో తాజాగా మరో కేసు నమోదు

డ్రగ్ పార్సెల్ పేరుతో కేటుగాళ్లు పోలీసులుగా చెప్పుకుంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీబీసీ సజ్జనర్ హెచ్చరించారు ఈ తరహాలో మోసపోయిన ఓ బాధితుడు సజ్జనాలను కలిసి తన గూడు వెళ్లబోసుకున్నారు ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సజ్జన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు హలో మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరుతో ఫెడెక్స్ లో పార్సిల్ బుక్ అయ్యింది అందులో నకిలీ పాస్పోర్టులు డ్రగ్స్ ఉన్నాయి మీకు ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ మహమ్మద్ తో కలిపి పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ ఉన్నాయి అంటూ కేటుగాళ్లు ఫోన్ చేస్తారని సజ్జనార్ వివరించారు అంతటితో ఆగకుండా తాము పోలీసులమేనని నమ్మించేందుకు ఐడి కార్డులు ఎఫ్ఐఆర్ కాపీలను వాట్సాప్ లో పంపుతూ బెదిరిస్తారన్నారు హైదరాబాదుకు చెందిన ఐఐటీ పిహెచ్డి స్కాలర్ నుంచి కేటుగాళ్లు ఇలా విడతల వారీగా 31 లక్షల దోచుకున్నట్లు చెప్పారు ఆ పి హెచ్ డి స్కాలర్ లాప్టాప్ ఫోన్ ను కేటుగాళ్లు హ్యాక్ చేశామంటూ భయపెట్టారు హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆరు రోజులు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు అసలు ఈ కేసు ఏంటి నాకేం సంబంధం అని బాధితులు ప్రశ్నిస్తున్న బెదిరింపులను పెంచుతూ పోయారు జాయింట్ అకౌంట్ లో అనుమానాస్పద లావాదేవీల పేరుతో బాధితుడు కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న 30 ఒక్క లక్ష్యాలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు జాయింట్ అకౌంట్ లో లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించార అని సజ్జనర్ వివరించారు ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ మోసం జరిగితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని వివరించారు

మధుర నగర్ లో 98 వేలకు టోపీ

పైన పేర్కొన్న తరహాలోనే మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఒక కేసు నమోదు అయింది బాధ్యత రాతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంగళరావు నగర్ లో నివసించే షిఫాలీ పులి అనే మహిళకు ఈనెల 21న ఒక కాల్ వచ్చింది ప్రొడక్ట్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఆధార్ ఫోన్ నెంబర్తో ముంబై నుంచి ఇరాన్ కు ఓ కొరియర్ బుక్ అయింది ముంబై అంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు తాను ఎలాంటి కొరియర్ బుక్ చేయలేదని బాధితురాలు చెప్పగా ముంబై నార్కటిక్స్ బ్యూరో వారితో కాన్ఫరెన్స్ కలిపాడు అవతలి వ్యక్తి మీరు వెంటనే ముంబై రావాలని విచారణకు హాజర అవ్వాలని ఆదేశించారు తాను అక్కడికి రాలేనని బాధితురాలు చెప్పగా స్కైప్ లో విచారిస్తామని చెప్పారు వీడియో కాల్ లో పోలీసు యూనిఫామ్ చేసుకున్న వ్యక్తి బెదిరింపులకు దిగుతూ మీ ఆధార్ కార్డుకు టెర్రరిస్ట్ అకౌంట్లో లింకులు ఉన్నాయి మీ ఖాతాను అందులోని లావాదేవీలను పరిశీలించాలి అని డిమాండ్ చేశాడు ఆమె అకౌంట్లో 98000 ఉన్నట్లు స్క్రీన్షాట్ పంపగా ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు మీ లావాదేవీలు సభ్యంగా ఉన్నట్లు తేలితే మీ డబ్బు తిరిగి వస్తుందని చెప్పాడు తర్వాత డబ్బు ఇంతకీ రాకపోవడం అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు

22, మార్చి 2024, శుక్రవారం

చక్షకు చెప్పండి

 సైబర్ నేరాల కట్టడానికి కొత్త పోర్టల్ తెచ్చిన కేంద్రం అనుమానాస్పద ఫోన్ నెంబర్లపై రిపోర్ట్ చేసే అవకాశం అలాంటి ఫోన్ నెంబర్లను దర్యాప్తు సంస్థలతో పంచుకోనున్న టెలికాం బ్యాంకులకు సమాచారంతో మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఇటీవలే చక్షు పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

హలో మీకు లక్కీ లాటరీలో 50 లక్షలు వచ్చాయి ఈ మొత్తాన్ని పొందాలంటే మేము చెప్పే బ్యాంకు అకౌంట్ నెంబర్ కు లక్ష రూపాయలు పంపండి మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది

మీ వాట్సాప్ నంబర్ కు వచ్చిన లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందండి

హలో బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతున్నాను. మీకు ఏవైసీ అప్డేట్ చేసుకోవాలి లేదంటే మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు బ్లాక్ అయిపోతాయి మేము అడిగే వివరాలు చెప్పండి

రోజుకు కొత్త తరహా సైబర్ మోసం సైబర్ నీరకాల ఎత్తు ఏదైనా మూలం మాత్రం మన ఫోన్కు వచ్చే కాల్స్ లేదంటే ఎస్ఎంఎస్లు సైబర్ నెరగాళ్లు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. అలా ఫోన్ నెంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరత ఫోన్ నెంబర్ల వివరాలు ఈ వేబు పోర్టల్ లో నమోదు చేస్తే మోసగాళ్ల పని పడతాయి దర్యాప్తు సంస్థలు బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నెంబర్లు పంపుతారు ఇలా చేయడం వల్ల సైబర్ని రకాలు నెంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతో పాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడుతారు సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని మోసపూరిత ఫోన్ నెంబర్ల సమాచారాన్ని పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు

ఏమిటి చక్షు పోర్టల్

చక్ష అంటే కన్ను అని అర్థం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంటర్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ కొత్త సేవ పోర్టల్ ను కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవిటి వలి ప్రారంభించారు అనుమానిత మోసపూరిత కాళ్లు సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చ

చక్ష పోర్టల్ ఎలా వినియోగించాలి


Https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచారసాతి పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి సిటిజన్ సెంటర్ సర్వీసెస్లో చక్ష ఆప్షను సెలెక్ట్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయాలి మోసపూరిత కమ్యూనికేషన్ కు సంబంధించిన వివరాలు ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం ఇతర వివరాలు నమోదు చేయాలి ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటిపిని నమోదు చేయాల్సి ఉంటుంది ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది

ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు అంటే అనధికారిక కనెక్షన్లు మనకు వచ్చిన మోసపూరితనంబర్లు సదర వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం ట్రాక్ చేయడం చేయవచ్చు అనుమానాస్పద విదేశీ నెంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు

విదేశీ బెట్టింగ్ వేదికలకు ప్రచారకులుగా ఉండవద్దు

 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం హెచ్చరిక

విదేశాలకు చెందిన బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వేదికల గురించి భారత్ లో ప్రచార కార్యకలాపాలు చేపట్టకూడదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది వాటికి ప్రతినిధులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవహరించకూడదని హితో పలికింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది విదేశీ బెట్టింగ్ గ్యాంగ్ ప్లాట్ఫాములకు సంబంధించిన ప్రచార పర్కటనలతో వినియోగదారులపై ముఖ్యంగా యువతపై ఆర్థికంగా సామాజికంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని అందులో పేర్కొంది

19, మార్చి 2024, మంగళవారం

మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి కొత్త నిబంధన

 మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మన టెలికం ఆపరేటర్ అందిస్తున్న సేవలు నచ్చకపోతే వేరే ఆపరేటర్ కుమారి వీలు కల్పించే విధానం ఇది. అయితే కొందరు సైబర్ క్రిమినల్స్ సిమ్స్ వ్యాపింగ్ మోసాలతో దీనిని దుర్వినియోగం చేస్తున్నారు దానిని అరికట్టేందుకుగాను ట్రై ఎంఎంటి నిబంధనలకు ఒక సవరణ చేసింది అదేమిటంటే సిమ్స్ వ్యాప్ చేసిన వారం రోజుల లోపు మీరు మీ మొబైల్ నెంబర్ను వేరే ఆపరేటర్కు మార్చుకోలేరు సిమ్స్ వ్యాప్ అంటే ఉదాహరణకు మీ వద్ద పాతకాలం మొబైల్ ఉందనుకోండి అందులో మామూలు పెద్ద సిమ్ కార్డు పడుతుంది ఆ ఫోన్ పాడైపోవడంతో కొత్త ఫోన్ కొన్నారు దాంట్లో మైక్రో సిమ్ కార్డ్ మాత్రమే పడుతుంది అప్పుడు మీరు మీ ఆపరేటర్ను అడిగితే మైక్రోసిన్ ఇస్తారు దీన్ని సిమ్స్ వ్యాప్ అంటారు అయితే సైబర్ నెరగాళ్లు మన ఫోన్లో సమాచారాన్ని అంతా దొంగిలించి దాని ఆధారంగా మన వివరాలతో మన నంబర్ ని వాళ్ళు సిమ్స్ వ్యాప్ ద్వారా పొందితే అప్పుడు మనకు రావాల్సిన ఓటీపీలన్ని వారికి వెళ్ళిపోతాయి మన బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతాయి ఈ ముప్పును తప్పించడానికి ట్రాయ్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది

ఫేక్ యాపులు నకిలీ వెబ్సైట్లు

 పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ అమాయకులను మోసగిస్తున్న నకిలీ పెట్టుబడి యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ హెచ్చరించింది ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్న కొన్ని ఫేక్ వెబ్సైట్లు యాప్లను గుర్తించినట్లు వెల్లడించింది వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ ఛానల్స్ యాప్లతో ఇతర మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పేర్కొంది. App.ind-ses.com/home , https ://globalspsp.tpo/#/, https://njtwqvtopku.com/#/, https://globalindia-a24.pages.dev/#/, https://wells&stocks.com/#/ లు ఫేక్ వెబ్సైట్లుగా నిర్ధారించినట్లు సెబీ పేర్కొంది సదర్ వెబ్సైట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిల పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ట్రేడింగ్ పేరిట ప్రకటనలో వచ్చే మోసపూరిత వెబ్సైట్లు యాప్ల సమాచారాన్ని shorturl.at/fnMRZ లింక్ పై క్లిక్ చేసి సేవి వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ భద్రతాన్ని పనులు సూచించారు వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లలో ట్రేడింగ్ యాప్లు ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్లో పేరిట ఇచ్చే ప్రకటనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మోసపోయినట్లు గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్లు లేదా https ://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

16, మార్చి 2024, శనివారం

లింకు క్లిక్ చేస్తే కోట్లు గాయం

 ఈటేటా పెరుగుతున్న సైబర్ మోసాలు మోసపోతున్న వారిలో సిఏలు ఇంజనీర్లు 2023లో 627 కేసులు నాలుగు కోట్లు స్వాహా ఈ రెండు నెలల్లో 213 కేసులు 60 కోట్లు  హాంఫట్ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీస్ అధికారులు


ఏటేటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ ఫారాలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయని రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు వివిధ పద్ధతులు పలు గ్రూపుల లింకుల ద్వారా బాధ్యతలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్రంలో జరిగిన పలు నేరాల వివరాలను విడుదల చేశారు వివిధ డిజిటల్ వేదికలపై ముఖ్యంగా ఐపీఓ తో ముందస్తు కేటాయింపులు బాగా పెరుగుతాయి అని నమ్మించి పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేస్తున్న కేసులు అనేకం నమోదవుతున్నాయని తెలిపారు ఇలాంటి మోసాల్లో భాగంగా నిరుడు 627 కేసులు నమోదయ్యాయని వాటివల్ల 3.9 కోట్ల వరకు దోపిడీ జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికే 20013 కేసులు నమోదు కావడంతో పాటు 27.4 కోట్లను ప్రజలు నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు మోసపూరిత యాప్స్ ను డౌన్లోడ్ చేయించి ఇంటర్ ఫెయిల్ అయిన ఎందరో సైబర్ నేరగాళ్లు విద్యావంతులే టార్గెట్గా లక్ష రూపాయల సొమ్మును దోచుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ పోలీసులు నిర్ధారించార

హైదరాబాద్ నగరంలో కూకట్పల్లికి చెందిన ఒక నగల వ్యాపారి గోల్డ్ మెన్ సాక్స్ బిజినెస్ స్కూల్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరారు అందులో పెట్టుబడులు పెట్టి ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల పోగొట్టుకున్నారు న్యూ బోయిన్పల్లికి చెందిన ఒక వ్యాపారి 82 స్ట్రాంగ్ స్టాక్స్ అకాడమీ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చేరారు అక్షరాల 67 లక్షల 50 వేల రూపాయలు నష్టపోయారు రాజేంద్రనగర్కు చెందిన ఎయిర్టెల్ రిలయన్స్ క్లబ్, బి1 కేకేఆర్ సీఏ స్టడీయింగ్ వంటి రెండు గ్రూపుల్లో చేరిన సిఏ చదివిన ఒక ప్రైవేటు ఉద్యోగి వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన లింకుతో 50 లక్షల 61,000 నష్టపోయారు కెపిహెచ్బి లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి స్టాక్ మార్కెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుతో వచ్చిన వాట్సాప్ గ్రూప్ లో చేరి ఒక కోటి 30 వేల రూపాయలు పోగొట్టుకున్నార


సెబీ మార్గదర్శకాలు పాటించాలి.. పోలీసులు..

ప్రజలు పెట్టుబడులు పెట్టే క్రమంలో సెబీ మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు మోసపూరిత లింకులు వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా వస్తున్నాయని ఆ లింకుల ద్వారా ప్రేరేపితమైన మెసేజ్లను నమ్మి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు

1930 కి కాల్ చేయండి అంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏడిజీ షికా గోయల్ గారు

ఆన్లైన్ పెట్టుబడులకు ముందు బాగా ఆలోచించండి సెబీ వంటి నియంత్రణ సంస్థల జాగ్రత్తలు పాటించండి ప్రసిద్ధ స్టాక్ ఎక్స్చేంజి ల నుంచి లైసెన్స్ పొందిన స్టాక్ బ్రోకర్ల ద్వారానే పెట్టుబడును సురక్షితంగా ఉంటాయి ఏదైనా బ్రోకర్ తో పనిచేసే ముందు వారి ట్రాక్ రికార్డును తనిఖీ చేయాలి డిమార్ట్ ఖాతా తెరవకుండానే స్టాక్స్ ట్రేడ్ చేస్తే మీరు డబ్బులు కోల్పోవచ్చు అలాగే డిమార్ట్ ఖాతా లేకుండా అనధికార యాప్లు ఏపీకే ఫైల్స్ యాప్స్ ద్వారా వ్యాపారం చేయడం చాలా ప్రమాదకరం మోసానికి గురైయ్యమని తెలిసిన గంటలోపే 19 30 కి కాల్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి అన్నారు

14, మార్చి 2024, గురువారం

కేవైసీ కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త

 బ్యాంకు రుణాల పేరుతో అమాయకులకు అలా వినియోగదారుడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలు వాటి ద్వారా కోట్లలో లావాదేవీలు ఉమ్మడి ఖమ్మం లో పదుల సంఖ్యలో ఏజెంట్లు డబ్బులు ఇచ్చి మరీ కేవైసీల సేకరణ భారీ ఎత్తున సైబర్ నేరాలకు కుట్ర

హైవేలో ప్రమాదాల సృష్టించి ప్రయాణికుల నగదు నగలతో ఉడయించే ముఠాల తీరును చూపించిన రోడ్డు తెలుగు సినిమా గుర్తు ందా గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో దొంగల ముఠాకు ఒక భారీ నెట్వర్క్ ఉంటుంది రుణాల పేరుతో గ్రామీణుల కేవైసీ వివరణ సేకరించి వారి పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి తమ నేరాలకు కావాల్సినట్టుగా లావాదేవులు జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా ఎవరి పేరుతో ఉందో వారిని సంప్రదిస్తే గొర్రెలను కాచే వేపుతో నిరక్షరాస్యుడైన రోజు కూలీలు దొరకడం ఆ సినిమాలో ట్రస్ట్ ఇప్పుడు అచ్చంగా ఇదే తరహాలో గ్రామీణుల కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు గుమ్మం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టుకొచ్చాయి అయితే ఈ ముఠాలు రుణాలను కూడా ఇస్తున్నాయి కొన్ని ముఠాలు నెలనెలా కిస్తీలను వసూలు చేస్తుండగా మరికొన్ని ఆ డబ్బులు వదిలేసి కే వయసులతో తమకు కావలసిన పనులను చక్కబెడుతున్నాయి .

పదికి పైనే ముఠాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవైసీలను కొల్లగొడుతున్న ముఠాలు పదికి పైనే ఉన్నట్లు తెలుస్తోంది ఈ ముఠాలు రుణాల పేరుతో రోజు కూలీలు నిరక్షరాస్యులు ఆర్థికంగా వెనుకబడిన వారికి గాలం వేస్తున్నాయి వారి వద్ద ఆధార్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటున్నాయి కొన్ని ముఠాలు లోన్ పేరుతో కాలయాపన చేస్తుండగా మరికొన్ని చిన్న మొత్తంలో 10,000 నుంచి 75 వేల దాకా నగదు రూపంలో అందజేస్తూ బ్యాంకు రుణాలుగా పేర్కొంటున్నాయి ఇలా చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చిన ముఠాల్లో కొన్ని నెలల రుణగ్రహితుల ఇళ్లకు వెళ్లి కిస్తీలు వసూలు చేస్తుండగా మరికొన్ని ముఠాలు అసలు ఆ డబ్బును పట్టించుకోవడం లేదు తిరిగి జిల్లా చెల్లించాల్సిన అవసరం లేదని ముందే చెప్పేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి

అమాయకుల కేవైసీలను కొట్టేసి బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠాలు సైబర్ నేరాల కోసమే ఈ పని చేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే కొందరి పేరుతో తెరిచిన బ్యాంకు కరెంటులలో ఇతర రాష్ట్రాల నుంచి కోట్ల రూపాయలలో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ నుంచి లావాదేవీలు జరిగిన సమాచారం దీన్ని బట్టి కేవైసీ గ్యాంగ్ అని సైబర్ నీరజాల కోసం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది గేమింగ్ యాప్లు నకిలీ ట్రేడింగ్ యాప్లలో బాధితులు చెల్లిస్తున్న డబ్బులు ఈ ఖాతాలకు మలుపుతున్నట్లు వాటిని సైబర్ నేరగాళ్లు వెను వెంటనే  విత్ డ్రా చేసుకుంటున్నట్లు  తెలుస్తోంది ఇటీవల ఇల్లెందులు ఈ కోవాలోని కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం హవాలా ముఠాలు కూడా ఇలాంటి ఖాతాలను వాడుకునే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు పోలీసులు ఈ ముఠాల తీగ లాగితే డొంక కదిలే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ఇవి కొన్ని ఘటనలు.. ఇల్లెందు మండలానికి చెందిన ఓ గ్రామ దీపిక అదే మండలంలోని ఐదుగురు మహిళలకు 20వేల రూపాయల చొప్పున రుణాలు ఇప్పిస్తానంటూ ఖమ్మంలోని ఒక ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచారు ఆ ఖాతాల్లో నగదు జమ అవ్వగా సదరు గ్రామ దీపిక వాటిని విత్డ్రా చేసుకుని ఆ మహిళలకు 14 వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది అక్కడ సీన్ కట్ చేస్తే నెల తర్వాత వేరే బ్యాంకు అధికారులు ఈ ఐదుగురు మహిళల దగ్గరికి వచ్చి వారి కరెంట్ ఖాతాల్లో 30 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు చెప్పారు చిరునామా పరిశీలనకు వచ్చామని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు వారు బ్యాంకుకు వెళ్ళగా ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తెలుసుకున్నారు నెలరోజుల్లో కోట్లను లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు

ఖమ్మంలోని ఓ వ్యక్తికి 35వేల రూపాయల రుణం తీస్తానని చెప్పిన గ్రామ దీపిక ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఒక ప్రైవేటు బ్యాంకు వద్దకు రావాలని సూచించింది బ్యాంకు దగ్గరకు వెళ్లిన తర్వాత సదర్ వ్యక్తితో పాటు మరో ఆరుగురిని చూపించిన ఆ గ్రామా దీపిక బ్యాంకులో 35వేల రూపాయల లోను మంజూరు అయిందని చెప్పి సంతకాలు చేయించుకుంది అదే రోజు సాయంత్రం ఆయనకు పదివేల రూపాయలు ఇచ్చింది అదేంటని ప్రశ్నిస్తే ఆ పదివేల రూపాయలు కూడా తిరిగి చల్లాంచాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.

10, మార్చి 2024, ఆదివారం

ఐఫోన్ 11 ప్రో మాక్స్ ఎనిమిది వేల రూపాయలు మాత్రమే

 తక్కువ ధరకే బ్రాండెడ్ మొబైల్ ఫోన్ లంటూ సైబర్ నిరగల మోసం ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్ లలో ఫేక్ యాడ్స్ పెడుతున్న మోసగాళ్లు అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్న సైబర్నిపుణులు

రోజుకో కొత్త తరహా మోసంతో సైబర్ నెరగాళ్లు సోషల్ మీడియాలో పొంచి ఉంటున్నారు మా యొక్క అత్యాశన సొమ్ము చేసుకోవడానికి మోసపూరిత ప్రకటనలు గుప్పిస్తున్నారు తాజాగా ఐఫోన్లు సహా ఇతర బ్రాండెడ్ ఫోన్లన్నీ తక్కువ ధరకే అంటూ పూరిస్తూ ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్లలో ఫేక్ ప్రకటనలు ఇస్తున్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో వాస్తవంగా 31 వేల రూపాయలకు పైగా ఉన్నాయి ఫోన్ 11 ప్రో మ్యాక్స్ ను ఎనిమిది వేల రూపాయలకే విక్రయిస్తున్నట్లు సైబర్ నేరాగాలు ప్రకటనలు ఇస్తున్నారని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు 37వేల రూపాయలకు పైగా ఉన్న ధర ఉన్న వన్ ప్లస్ 7256 జిబి ఫోన్ 5000 రూపాయలకే అని 53000 పైగా ఉన్న ధర ఉన్న సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 7వేల రూపాయలకే విక్రయిస్తున్నట్లు సైబర్నీరగాళ్లు టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లలో తప్పుడు ప్ర కటనలు ఇస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో ఐఫోన్ సహాబాలు బ్రాండెడ్ మొబైల్ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చన్న తొందరలో కొందరు అమాయకులు వీరి బారిన పడుతున్నారు ఇలాంటి ప్రకటనల్లోని లింకులపై క్లిక్ చేసి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడంతో పాటు సైబర్ నేరగాళ్లు సూచించినంత డబ్బులు పంపిన తర్వాత కానీ వారు మోసపోయినట్లు గుర్తించడం లేద. ఈ తరహా తప్పుడు ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నార

6, మార్చి 2024, బుధవారం

బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి

 సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లకు సీసీపీఏ సూచన

బెట్టింగ్ గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సిసిపిఎస్ సూచించింది అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది ఈ మేరకు అడ్వైస్ జరిగింది జారీచేసింది చట్ట వ్యతిరేక కార్యకర్తల ప్రకటనలు ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సిసిపిఏ పేర్కొంది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్ గ్యాంగ్ పై నిషేధం ఉంది దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లు యాప్లు నేరుగా బెట్టింగ్ గ్యాంగ్ ప్రకటనలు ఇస్తున్నాయి అని సీసీపీఏ తెలిపింది ఇలాంటి కార్యక్రమాలను బలపరచడం అనేది ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని తెలిపింది చట్టవేణి ఏ రకంగా ప్రమోట్ చేసిన ఆయా కార్యకలాపాలలో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది

5, మార్చి 2024, మంగళవారం

ఆవుల దత్తత పేరుతో సైబర్ మోసం

 సరికొత్త సైబర్స్ కం తెరపైకి తెచ్చిన నేరగాళ్లు రోజువారీగా లాభాలు పొందచ్చని గాలం తస్మాత్ జాగ్రత్త అంటున్న సైబర్ భద్రత నిపుణులు

ప్రజల అత్యాశ అమాయకత్వమే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త తరహా నేరానికి తెర తీస్తున్నారు తాజాగా ఆవులు దత్తత తీసుకోండి రోజు లాభాలు పొందండి అంటూ ఇంటర్నెట్లు ఊదరగొడుతున్నారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు ఇది సరికొత్త రూపంగా సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు ఈ స్కామ్ లో పలు రకాల ఆవులకు కొంత మొత్తం ధర చెబుతారు ఆ మొత్తాన్ని చెల్లిస్తే చెల్లించిన మొత్తానికి కొంత లాభాన్ని తిరిగి ఇస్తారు ఇలా పెట్టిన పెట్టుబడికి లాభం పొందవచ్చు అదేవిధంగా ఈ స్కీమ్లో మరో ముగ్గురిని సిఫారసు చేస్తే వినియోగదారిటీ ఖాతాలో కొంత గుడ్విల్ మొత్తం వేస్తారు ఇలా ఒకరి ద్వారా చేర్చిన ముగ్గురు మరో ముగ్గురు చొప్పున చేర్చిన ప్రతిసారి వినియోగదారులకు వచ్చే లాభం పెరుగుతుందని ఆశలు కల్పిస్తారు గతంలో ఇతరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు ఎన్నో తెలుగులోకి వచ్చాయి అయితే ఇది కొత్త తరహాగా ఉండటంతో ప్రజలు వీటిని నమ్మి మోసపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని ఆసక్తి ఉన్నవారిని ఈ సైబర్ మోసగాళ్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు

ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న మోసాలు ప్రధానంగా ఈ తరహాలో మోసాలకు వరల్డ్ ఫామ్ వరల్డ్ ఫామ్ ప్రో వరల్డ్ ఫామ్ రాంచి గోల్డ్ పేరిట ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్లు యాప్ ల గురించి యాడ్స్ ఇస్తున్నారు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ యాప్లు నిజమైనవే నన్ను నమ్మించేలా నక్కిలి డౌన్లోడ్లు రివ్యూలను సైతం ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయని యూట్యూబ్లలో ప్రమోషన్ పేరిట ఫేక్ స్టోరీలను పెడుతున్నట్లు సైబర్ భద్రతా నిపుణులు పేర్కొన్నారు ఇలాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకున్న వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్న తర్వాత మోసానికి తిరతిస్తున్నారు మొదట ఖాతాలోకి లాభాలను జమ చేస్తారు అనంతరం రివార్డ్ పాయింట్లు మానిటరి బెనిఫిట్ల పేరిట ఖాదర్లో డబ్బు జవు జమ అవుతున్నట్లుగా యాప్ లో చూపుతున్నారు అయితే ఖాతాదారుడికి డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరు చి వరకు కమిషన్ తీసుకొని లాభాలు చెల్లించే పేరిట భారీగా డబ్బులు లాగి ఆ తర్వాత యాప్ అందుబాటులో లేకుండా చేస్తున్నారు

అత్యాశకు పోయి మోసపోవద్దు. సైబర్ నేరగాళ్లు తేలిగ్గా డబ్బు సంపాదించాలన్న మన బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు తెరచిస్తున్నారు ఆవుల దత్తత మోసాలు గతంలో మనం చూసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటిది తేలిక లాభాలు రావడం అంటేనే మోసమని గ్రహించాలి గుర్తింపు లేని ఎటువంటి యాప్లను డౌన్లోడ్ చేసి డబ్బులు చెల్లించవద్దు ఇతరహా మోసాల బారిన పడకుండా ప్రజల అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ ప్రసాద్ పాటి బండ్ల సైబర్ ఇంటలిజెన్స్ నిపుణుడు న్యూఢిల్లీ వారు తెలియజేస్తున్నారు

3, మార్చి 2024, ఆదివారం

ఎస్బిఐ రివార్డ్స్ పేరుతో సైబర్ మోసం

 ఎస్బిఐ రివార్డ్స్ పేరిట ఒక యువతి సైబర్ మోసానికి గురైనట్లు సిఐ కృష్ణ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ తాండాకు చెందిన విజయ తన ఫోన్లో ఫిబ్రవరి 23న వచ్చిన ఎస్బిఐ రివార్డ్ మెసేజ్ లింకును ఓపెన్ చేసింది అందులో సైబర్ నేరగాళ్లు సూచించినట్లు ఓటిపి ఎంటర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి 37 37వేల రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన విజయం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 193 ఫోన్ చేసి జరిగిన మోసాన్ని తెలిపి పిఎస్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు

29, ఫిబ్రవరి 2024, గురువారం

ఆఫర్లకు ఆకర్షితులవ్వద్దు లింకుల్ని క్లిక్ చేయొద్దు

 సైబర్ నేరాలు రోజు రోజుకి విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఎక్స్ వేదికగా సూచించారు ఆన్లైన్ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని లింకుల్ని క్లిక్ చేయొద్దని యాప్ ల ద్వారా లభించే రుణాలను తీసుకోవద్దని నమాశక్యం కాని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని పేర్కొన్నారు సైబర్ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్నాయి నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగారు ఆ నకిలీ ఖాతాల్ని వెంటనే తొలగించిన నేరస్తులు మళ్లీ కొత్త కాజాలు తెరిచే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ బృందం రాజస్థాన్ వెళ్లి అతి కష్టం మీద నిందితుడిని పట్టుకు రాగలిగారు అధీనంలోని సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు 712 కోట్ల రూపాయల విలువైన మోసాల కేసుల్ని మేము కనిపెట్టగలిగాము ఇలాంటివి పెద్ద స్థాయిలో జరుగుతున్న నిత్యము వందల సంఖ్యలో సాధారణ ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారు నేరస్తులు ఎక్కడో కూర్చుని ఆన్లైన్లోనే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తించాలి

 ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం ఎన్నో వెబ్సైట్స్ వాడాల్సి వస్తోంది ప్రస్తుతం నకిలీ వెబ్సైట్స్ ఎక్కువైపోయాయి వాటి వల్ల యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి నకిలి వెబ్సైట్లను కనిపెట్టడమే అది ఎలాగంటే

వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఆ వెబ్సైట్ కి సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాలి వెబ్సైట్ పేరు చివరలో .com,in,org,edu లాంటిది ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే నకిలీ వెబ్సైట్లో అలా కాకుండా తప్పుగా ఉంటాయి

వెబ్సైట్ పేరులో యు ఆర్ ఎల్ ఉంటే కచ్చితంగా దానికి ముందు హెచ్టిటిపిఎస్ https ఉంటుంది అలా ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్ అలా లేదంటే నకిలీ

వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్సైట్ కి రీ డైరెక్ట్ అవుతుందంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్

ఒరిజినల్ వెబ్సైట్లో about us,contact పేజీలు కనిపిస్తాయి నకిలీ వెబ్సైట్లో ఆ వివరాలు ఉండవు

అంతేకాకుండా web of trust అనే వెబ్సైట్ వాడి నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ రెడ్ మార్క్ ఉంటే నకిలీ వెబ్సైట్

అనుమానాస్పద లింకులు ఫోన్ నెంబర్లతో వచ్చే మెసేజ్ ల గురించి కంప్లైంట్ చేసేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 8712672222 వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచింది అలాంటి లింక్స్ ఏవైనా వస్తే వాటిని ఈ నెంబర్కు పంపిస్తే వాటిని పరిశీలిస్తుంది నకిలీవని తెలిపే వాటిని పనిచేయకుండా చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

21, ఫిబ్రవరి 2024, బుధవారం

అమ్మో వాయిస్ క్లోనింగ్

 డీప్ ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగాని వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి .ఇప్పటికే అమెరికా ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ వాయిస్ ని సృష్టించడమే వాయిస్ క్లోనింగ్ గా నిపుణులు చెప్తున్నారు. నకిలీ వాయిస్ తో ఆర్థిక నేరాలకు పాల్పడడమే దీని ఉద్దేశమని వెల్లడిస్తున్నారు .ఎలా మభ్యపెడతారంటే.. లక్షత వ్యక్తికి సంబంధించిన వాయిస్ ను తోలుతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తర్ఫీదు ,ట్రైన్ చేసి చేసి అసలు వాయిస్ గా భ్రమించేలా క్లోనింగ్ చేస్తారు తర్వాత సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఆప్తుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేసి ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా ఫేక్ సంభాషణలను కొనసాగిస్తారు ఆపదలో ఉన్నాం వెంటనే ఈ నెంబర్కు డబ్బులు పంపించాలంటూ విజ్ఞప్తి చేస్తారు డబ్బులు పంపించే వరకు పలు విధాలుగా మభ్యపెడతారు ఆత్మీయ లే ఫోన్ చేశారు కదా అంటూ అలా పలువురు పెద్ద మొత్తంలో డబ్బు పంపించిన ఉదంతాలు అమెరికాతో పాటు ఇప్పటికే పలు దేశాల్లో  వెలుగు చూశాయి కూడా. అమెరికాలోని ఓ కంపెనీకి చెందిన సీఈవో ఇలా మోసపోయి ఏకంగా రెండు లక్షల 43 వేల డాలర్లను నీరగాళ్లకు పంపించినట్లు సమాచారం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు కూడా వాయిస్ క్లోనింగ్ సెగ ఇటీవల తగిలింది ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బయడేన్ చెప్పినట్లుగా ముందుగా రికార్డ్ చేసిన కొన్ని ఫేక్ ఫోన్ కాల్స్ పలుగురికి వెళ్లాయి ఎన్నికల్లో ఓటు వేయొద్దని బయడిన్ఓటర్లను కోరినట్లు ఆడియోలో ఉన్నది .కృత్రిమ మేధా ఆధారంగా సృష్టించిన ఈ ఫేక్ కాల్స్ పై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది వాయిస్ క్లోనింగ్ నేరాల పట్ల క్లోనింగ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

17, ఫిబ్రవరి 2024, శనివారం

గోల్డెన్ అవర్ రెస్పాన్స్ రు కోటిన్నర సేఫ్

 సైబర్ నేరాల్లో భారీగా కోల్పోయిన ఇరువురు వ్యక్తులు ఫిర్యాదు పై స్పందించిన సైబర్ క్రైమ్ బాధితులకు సొమ్ము అందజేత




11, ఫిబ్రవరి 2024, ఆదివారం

సైబర్ సెక్యూరిటీ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలు

 ఈనెల 25 వరకు ఎంట్రీలకు కేంద్ర హోం శాఖ ఆహ్వానం

సైబర్ నేరాల కట్టడికి అవగాహనని అస్త్రంగా ప్రయోగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్ సి ఆధ్వర్యంలో సైబర్ సేఫ్ ఇండియా అన్న ఇతివృత్తంతో సైబర్ క్రైమ్ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలను నిర్వహిస్తోంది ఆసక్తి ఉన్నవారి నుంచి ఎంట్రీలో ఆహ్వానిస్తోంది ఎంట్రీలు పంపేందుకు ఫిబ్రవరి 25 చివరి తేదీ అని అధికారులు తెలిపారు https://www.mygov.in/task/cyber& awareness&street&play&contest/ లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం జాబ్స్ పేరిట సైబర్ మోసాలు అనధికారిక లోన్ యాప్స్ మోసాలు సెక్టార్షన్ పార్సిల్ స్కామ్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ఆధారితమోసాలు చిన్నారులు మహిళలపై సైబర్ వేధింపులు అనే అంశాలపై 15 నిమిషాలకు మించకుండా స్ట్రీట్ ప్లేను తీసి అప్లోడ్ చేయాలని సూచించారు




7, ఫిబ్రవరి 2024, బుధవారం

డీప్ ఫేక్ టెక్నాలజీతో 207 కోట్లు దోపిడీ

 డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నీరగాళ్లు ఓ మల్టీ నేషనల్ కంపెనీ నుంచి 2007 కోట్ల రూపాయలు కొట్టేశారు ఆ కంపెనీకి చెందిన చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్ని డీప్ ఫేక్ చేశారు ఆపై వీడియో కాల్ చేసి వ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటూ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఆదేశించారు దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు పక్కా ప్లాన్ చేసిన నేరగాళ్లు వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్ ను ముగించారు ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది తమ మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్ బ్రాంచ్లో టీవల జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది

వీడియో కాల్ చేసి నమ్మించారు స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తో పాటు కీలక సిబ్బంది ముక్కాలను డీప్ ఫేక్ చేశారు వాళ్ళ మాట తీరును మక్కికి మక్కి కాపీ కొట్టారు ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకుని హాంగ్కాంగ్ బ్రాంచ్ లోని అకౌంటెంట్ కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు అంతకుముందే సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతన్ని అలర్ట్ చేశారు గ్రూప్ వీడియో కాల్ లో మాట్లాడుతున్న బాస్ తో సహా మిగతా టీమ్ అంతా తమ కంపెనీ వాళ్ళే కావడంతో అకౌంటెంట్ కు ఏ మాత్రం అనుమానం రాలేదు. వీడియో కాల్ లో వాళ్ళు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు 27 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు కంపెనీ హెడ్ ఆఫీస్ కు వెళ్లగా తనను మోసం చేశారని పేర్కొని పోలీసులను ఆశ్రయించారు అయితే ఆ కంపెనీ పేరు ఏంటో కూడా వెల్లడించని పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్ట్ తెలిపింది.