Thursday 28 March 2024

వృద్ధుడి అదృశ్యం

 కామారెడ్డి మండలం లింగాయపల్లి కి చెందిన తొట్ట భూమయ్య 70 సంవత్సరాలు అదృష్టమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు గురువారం తెలిపారు ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భూమయ్య ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికిన రాజకీయ లభించకపోవడంతో భూమయ్య కూతురు మమతా పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము ఎస్సై రాజు తెలిపారు



No comments:

Post a Comment