27, మార్చి 2024, బుధవారం

27 నుంచి అఖండ హరినామ సప్తాహం

 పాత బాన్సువాడ శాంతినగర్ కాలనీలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు అఖండ హరినామ సప్తాహం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి