Wednesday 27 March 2024

27 నుంచి అఖండ హరినామ సప్తాహం

 పాత బాన్సువాడ శాంతినగర్ కాలనీలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు అఖండ హరినామ సప్తాహం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు

No comments:

Post a Comment