Monday 25 March 2024

దోశ నిమ్మరసం అమితాబచ్చన్

 ఇటీవల భారత్ నేపాల్లో పర్యటించిన ఇటలీ రాయబారి విన్సెంట్ లీ లూకా తో కలిసి ఉన్న ఆకర్షణీయమైన వీడియోను ఇటాలియన్ వ్యాసకర్త గివ్లియా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు నేటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వీడియోలో గీయులియా డీలుక మధ్య జరిగిన సంభాషణలను వివరిస్తుంది భారతీయ సంస్కృతిలోని తనకు నచ్చిన వివిధ అంశాలను ఇటలీ రాయబారి ఈ సందర్భంగా ప్రస్తావించారు భారతదేశంలోని సందడిగా ఉండే వీధుల్లో కలియ తిరగడం నుండి ఆటో రిక్షా టక్ టక్ రైడ్ల వరకు దోష వంటి రుచికరమైన వంటకాల నుంచి నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాల వరకు అనేక అంశాలను డీలుక అనుభవాల్లో పేర్కొన్నారు భారత దేశ విభిన్న సాంస్కృతిక వస్త్రాల పట్ల మక్కువను వెల్లడించారు ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ గురించి ఇటాలియన్ అంబాసిడర్ ప్రస్తావించడం ద్వారా వీరి సంభాషణ బాలీవుడ్ ను కూడా తాగింది ఈ వీడియోకు 52 వేలకు పైగా లైకులు అనేక స్పందనలు వచ్చాయి భారతదేశంలో ఇటలీ రాయబారి వారి ప్రేమకు ప్రజలు ముగ్ధు లయ్యారు.



No comments:

Post a Comment