Monday, 18 March 2024

ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

 తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గా ఎస్ బాబు ఈదురు వెంకన్న ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఈయూ రాష్ట్ర మహాసభలో ఆదివారం వచ్చాయి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహన సమితి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షుడిగాకే పద్మాకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎండి అహ్మద్ అలీ ఉపాధ్యక్షులుగా ఎం వెంకట్ గౌడ్ ఉప ప్రధాన కార్యదర్శిగా పాటి అప్పారావు జే రాఘవ ప్రచార కార్యదర్శిగా శ్రీ శంకర్ కోశాధికారిగా జీడీ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం 36 మందితో రాష్ట్ర కార్యనిర్వాహన సమితిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బాబు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన కమిటీ పని చేస్తుంది అన్నారు 95 డిపోల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు



No comments:

Post a Comment