మనిషి జీవితంలో దుఃఖం బాధలు అనివార్యమైనవిగా గుర్తించి వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక భావన జ్ఞానం యోగ జ్ఞానం శారీరక శ్రమతో మానసిక ప్రశాంతత పొందాలని ఆచార్య సత్యమిత్ర ఆర్య అన్నారు స్థానిక సిరిసిల్ల రోడ్డులోని శ్రీకృష్ణ గీతా మందిరం వార్షికోత్సవం సందర్భంగా రెండో రోజు ఆదివారం సాయంత్రం ఆచార్య సత్యమిత్ర ఆర్య ఉపనిషత్తుల సారం ప్రవచనం చేశారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గీతా మందిరం ప్రతినిధులు పాత అశోక్ పార్శి రాజేందర్ తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment