ఎల్లారెడ్డి పట్టణంలోని భగలాముఖి అమ్మవారి పీఠంలో అమ్మవారి జన్మదిన వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు మాఘమాస అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు చేశారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిష పండితులు క్రాంతి పటేల్ తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment