18, మార్చి 2024, సోమవారం

ఘనంగా బేడీల మైసమ్మ బోనాలు

 నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామస్తులు బేడీల మైసమ్మ తల్లికి ఇంటింటికి బోనాలతో ఊరేగింపు ర్యాలీ చేపట్టారు బ్యాండ్ మేళాలు డీజే పాటలతో యువకులు నృత్యాలు చేస్తూ వాటపాటలతో అమ్మవారికి బోనాలు తీశారు కార్యక్రమంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి