తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నుండి 2026 లో ఇంటర్ బై పీసీ ఉత్తీర్ణులై , నీట్ పరీక్ష లో 200 కు పైగా మార్కులు పొందిన గిరిజన విద్యార్థులకు నీట్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
అర్హులైన గిరిజన అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సొసైటీ అధికారులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి