Thursday 29 February 2024

జానపద కళాకారుల మండల కమిటీ ఎన్నిక

 లింగంపేట మండల జానపద కళాకారుల కమిటీని ఎన్నికలు బుధవారం నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి రాజయ్య జిల్లా అధ్యక్షుడు ఉప్పల విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా రాజులు ఉపాధ్యక్షులుగా పెంటయ్య కాశీరాం తమ్మిరాజు ప్రధాన కార్యదర్శిగా సాయిలు కోశాధికారిగా పెంటయ్యలను ఎన్నుకున్నారు.

No comments:

Post a Comment