Tuesday 27 February 2024

పోలియో చుక్కలు వేయించండి

 చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు కలెక్టరేట్లో పల్స్ పోలియోపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,2,55 మంది ఉన్నారని వారికి వచ్చేనెల మూడవ తేదీన చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరారు ఎవరైనా చుక్కల మందు వేయించుకోకుంటే నాలుగు లేదా 5వ తేదీలలో బృందాలు ఇంటింటా తిరిగి వేయాలని సూచించారు డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ఐఎంఓ అనిల్ సంక్షేమ అధికారి బావయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు

No comments:

Post a Comment