Thursday 29 February 2024

ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం

 బిచ్కుంద మండల కేంద్రంలో సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థానమఠం ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శ్రీ గణపతి అన్నపూర్ణాదేవి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రెండు రోజులుగా సాగుతున్న ఉత్సవాలు గురువారం సంపూర్ణమయ్యాయి చివరి రోజు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సద్గురు సోమయ్యప్ప స్వామి సిద్ధగయ శివాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగాయి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు




No comments:

Post a Comment