26, ఫిబ్రవరి 2024, సోమవారం

అమ్మవారిపేటలో సరస్సులోఅరుదైన పక్షి

 వరంగల్ పట్టణానికి సమీపంలోని అమ్మవారిపేట సరస్సు వద్ద దేశంలోనే మొదటిసారిగా కనిపించిన అరుదైన స్పర్ వింగుడ్  లాప్ వింగ్ పక్షులు కనువిందు చేస్తున్నాయి వీటిని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పక్ష ప్రేమికులు తరలివస్తున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి