Thursday, 7 March 2024

దర్జీల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక



 ధర్పల్లి మండల కేంద్రంలో దర్జీల నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలు 

అధ్యక్షునిగా వెంగళ లింబాద్రి 

ఏకగ్రీవంగా ఎన్నికగా 

ఉపాధ్యక్షులుగా బైరి అనిల్

 కార్యదర్శిగా ఎల్లారం భాస్కర్

 కోశాధికారిగా కోటూరు శ్రీనివాస్

 సలహాదారులుగా క్యాదరి శ్రీధర్ దాసరి గంగాధర్ తాళ్ళకృష్ణలు ఎన్నికయ్యారు 

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింబాద్రి మాట్లాడుతూ మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తుల కంపెనీలు విచ్చలవిడిగా రావడంతో దర్జీలు జీవనోపాధి కోల్పోయే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ విధంగా చేశారు ప్రభుత్వము ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తర్జీల కొరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరారు దర్జీలకు వడ్డీ రైతు రుణాలు అందించి పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు


No comments:

Post a Comment