Sunday, 3 March 2024

లోక కళ్యాణార్థం మహాపాదయాత్ర

 లోక కళ్యాణార్థం భారత దేశ శాంతి కోసం ఈనెల 11 నుంచి 22 వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆదివారం బీర్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ పాదయాత్ర 11వ తేదీన ప్రారంభమై 23వ తేదీన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమనాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకుంటుందన్నారు పాదయాత్రలో పాల్గొనే భక్తులకు ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో అల్పాహారం ప్రసాదం సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు పాదయాత్రలో పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు



No comments:

Post a Comment