Sunday, 3 March 2024

జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ

 తెలంగాణలో మరో జర్నలిస్టు సంఘం ఆవిర్భవించింది జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ JUST పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు నూతన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంఘం కన్వీనర్ గా ఎం.వి.రమణ కోకన్వీనర్లుగా పివి శ్రీనివాస్ గణేష్ బిజిగిరి శ్రీనివాస్ శశికాంత్ మురళి మల్లీశ్వరి సలహాదారుగా కొండలరావు ఎన్నికయ్యారు స్టేట్ కో కన్వీనర్ గా నియామకమైన గుంటుపల్లి వెంకట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గాని వ్యవహరిస్తారని కమిటీ తెలిపింది ఇన్చార్జిలతో స్టేట్ అడహక్   కమిటీని కూడా నియమించారు



No comments:

Post a Comment