3, మార్చి 2024, ఆదివారం

లింగంపేట మండల పి.ఎం.పి అసోసియేషన్ 2024

 లింగంపేట మండల పి.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ను ఎన్నుకున్నట్లు ఉపాధ్యక్షుడ రాజు తెలిపారు . గౌరవ అధ్యక్షుడిగా భీమ్రాజ్ ఉపాధ్యక్షుడిగా రామారావు మహిపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ కోషాధికారి రషీద్ సహాయ కార్యదర్శిగా రామకృష్ణ రాజేందర్ ముబీన్లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి