తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రంగారెడ్డి 2024
నూతన అధ్యక్షుడిగా.. జి అశోక్ రెడ్డి
ప్రధాన కార్యదర్శిగా ..వి సుధీర్ కుమార్ ఎన్నికయ్యారు
రంగారెడ్డి జెడ్పి కార్యాలయంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు
ఉపాధ్యక్షుడిగా.. డి గంగాధర్, ఎస్ రామకృష్ణ
సహాయ కార్యదర్శిలు.. ఎంబి రేణుక, ఎం బెన్నీ దీపక్
కోశాధికారి.. బి శ్రీమతి
టెక్నికల్ సెక్రటరీ.. ఏ సుమతి
ఆర్గనైజింగ్ సెక్రెటరీ.. జి.శ్రీరామ్
జోనల్ సెక్రెటరీ జోన్ 6 గా.. పి మంజులను
ఎన్నుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం కోరుతూ సమావేశంలో తీర్మానించినట్టు నూతన అధ్యక్షుడు అశోక్ రెడ్డి తెలిపారు
No comments:
Post a Comment