10, మార్చి 2024, ఆదివారం

హనుమాన్ చాలీసా పారాయణము

  కామారెడ్డి గంజ్ వర్తక సంఘం భవనంలోని హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి అరగంట పాటు జరిగే సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని పాల్గొనవచ్చు అని ప్రతినిధి ఎలంకె సుదర్శన అన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి