శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఓం నమశ్శివాయ నమ స్మరణతో మార్మోగిన ఆలయాలు పూజల అనంతరం ఉపవాస దీక్షలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిరికిటలాడాయి శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టారు అభిషేకాలు పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు శివలింగాలకు భక్తులు పూజలు చేశారు పలు ఆలయాలలో వేద పండితుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం చేపట్టారు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప డిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు
మద్దికుంటలోని బుగ్గ రామేశ్వరాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి నాయకుడు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎల్లారెడ్డి లోని నీలకంఠేశ్వరాలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు పూజలు చేశారు నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ త్రిలింగేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజలలో కలెక్టర్ జితేష్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నార
No comments:
Post a Comment