దోమకొండ మండల కేంద్రంలోని గడి కూటలో శనివారం రాష్ట్రస్థాయి ఉర్దూ సాహితీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గడికోట సీనియర్ మేనేజర్ బాబ్జి తెలిపారు ఉదయం 10:30 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుందన్నారు చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పెషల్ గెస్ట్ గా ఎస్పీ సింధు శర్మ ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి