ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్లోని
మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గాన్ని 2024 గురువారం ఎన్నుకున్నారు
మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా - బాలయ్య రావు గణేష్
ఉపాధ్యక్షుడిగా - ఇందూరు విజయకుమార్
కార్యదర్శిగా - గుడ్ల శ్రీనివాస్
సంయుక్త కార్యదర్శిగా - కర్త నవీన్
కోశాధికారిక - తాటికొండ కిషన్లను
ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఐదవ వార్డు కౌన్సిలర్ బండారి ప్రసాద్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ పాలెపు రాజును కమిటీ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సాయిరాం దయాకర్ కాలనీవాసులు పాల్గొన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి