9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గం 2024

 ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్లోని 

మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గాన్ని 2024 గురువారం ఎన్నుకున్నారు

 మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా -  బాలయ్య రావు గణేష్

 ఉపాధ్యక్షుడిగా - ఇందూరు విజయకుమార్

 కార్యదర్శిగా - గుడ్ల శ్రీనివాస్ 

సంయుక్త కార్యదర్శిగా - కర్త నవీన్ 

కోశాధికారిక - తాటికొండ కిషన్లను 

ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఐదవ వార్డు కౌన్సిలర్ బండారి ప్రసాద్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ పాలెపు రాజును కమిటీ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సాయిరాం దయాకర్ కాలనీవాసులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి