గుంటూరు జిల్లా కొర్నెపాడు లో మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో అన్ని రకాల పంటల సేంద్రియ సాగులో మెలకువలు పంట దిగుబడులతో రైతు స్థాయిలోనే విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం పొందే పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు తెలిపారు ఆసక్తిగల రైతులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవడానికి సంప్రదించాల్సిన నంబర్లు 97053 83666, 9553825532
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి